Breaking
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
Browsing Category
Agriculture
Agriculture
Kisan Garjana Rally : కిసాన్ గర్జన భగ్గుమన్న రైతన్న
కేంద్రంలో కొలువు తీరిన మోదీ భారతీయ జనతా పార్టీ సర్కార్ పై రైతులు భగ్గుమన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీకి చెందిన అనుబంధ సంస్థ భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం ఢిల్లీ లోని రామ్ లీలా మైదనాంలో…
Read more...
Read more...
Parshottam Rupala : వ్యవసాయ రంగానికి కేంద్రం ఊతం
ఓ వైపు రైతులు కేంద్రం తమను మోసం చేసిందని, కనీస మద్దతు ధర ఇవ్వలేదని, 10 వేల కేసులు నమోదు చేస్తే కేవలం 86 కేసులు మాత్రమే ఎత్తి వేశారంటూ మండిపడుతున్నారు. ఈనెల 19న దేశ వ్యాప్తంగా బీజేపీ అనుబంధ రైతు, కార్మిక సంస్థలు భారీ ఆందోళనకు…
Read more...
Read more...
Kisan Garjana : కేంద్రంపై యుద్దం కిసాన్ గర్జనకు సిద్దం
ఓ వైపు వ్యవసాయ రంగం కుదేలవుతోంది. రోజు రోజుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మోదీ ప్రభుత్వం మాత్రం వ్యాపారవేత్తలు, బడా బాబులు, కార్పొరేట్లకు ఊడిగం చేస్తోందంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విచిత్రం ఏమిటంటే ఏ విపక్ష…
Read more...
Read more...
Kheyti Global Award : అంకుర కంపెనీకి అరుదైన పురస్కారం
ఒక్క ఐడియా చాలు కోట్లు కొల్లగొట్టేందుకు. ప్రస్తుత ప్రపంచాన్ని అంకురాలు ప్రభావితం చేస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలంటే హల్ చల్ చేస్తున్నాయి. గతంలో కంటే ఎక్కువగా స్టార్టప్ లు కుప్పలు తెప్పలుగా పుట్టుకు వస్తున్నాయి.
సమాజానికి లేదా…
Read more...
Read more...
Eenadu Annadata Closed : అలుపెరుగని ‘అన్నదాత’కు సెలవు
దిగ్గజ వ్యాపారవేత్తనే కాదు మీడియా మొఘల్ గా పేరున్న రామోజీ రావు సారథ్యంలో నిరాటంకంగా కొనసాగుతూ వచ్చిన అన్నదాత మాస పత్రిక ఇక నుంచి నిలిచి పోనుంది. ఒక రకంగా వ్యవసాయదారులకు, రైతులకు, ఆ రంగం పట్ల మక్కువ కలిగిన వారికి ఇది చేదు…
Read more...
Read more...
YS Jagan : అన్నదాతలకు జగనన్న తీపి కబురు
ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే అనుకున్నది సాధించే అలవాటు ఏపీ సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డిది. ఆయన కొలువు తీరాక ఫస్ట్ ప్రయారిటీ రైతులకు ఇచ్చారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా సాధికారత, టెక్నాలజీ పై ఎక్కువగా ఫోకస్ పెట్టారు.…
Read more...
Read more...
Farmers Protest Again : మోదీ మోసం రైతులు పోరాటానికి సిద్దం
దేశ వ్యాప్తంగా కలకలం రేపింది రైతులు సాగించిన మహోన్నతమైన పోరాటం. సుదీర్ఘ కాలం పాటు సాగింది. సంయుక్త కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో లక్షలాది మంది రైతులు అలుపెరుగని రీతిలో ఉద్యమించారు. తీవ్ర నిరసనలు, ఆందోళనలతో హోరెత్తించారు.
700…
Read more...
Read more...
PM Modi : భారత్ బ్రాండ్ పేరుతో ఎరువుల విక్రయం – మోదీ
దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సోమవారం కొత్త పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ మేరకు వ్యవసాయ రంగంలో కీలక పాత్ర పోషిస్తూ వస్తున్న రైతులకు మేలు చేకూర్చేలా ఒకే దేశం ఒకే ఎరువులు తీసుకు వచ్చారు. దీని వల్ల దేశమంతటా ఒకే ఎరువులు…
Read more...
Read more...
Rythu Bharosa Kendram : రైతు భరోసా కేంద్రాల పనితీరు భేష్
ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కొలువు తీరాక సీఎం సందింటి జగన్ మోహన్ రెడ్డి కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నారు. విద్య, వైద్యం, ఉపాధి, పరిశ్రమల ఏర్పాటు, మహిళా సాధికారత, ఐటీ రంగాలపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ప్రధానంగా…
Read more...
Read more...
BKS Announces : డిసెంబర్ 19న కిసాన్ గర్జన ర్యాలీ – బీకేఎస్
కేంద్రంలో కొలువు తీరిన ప్రధాని మోదీ నేతృత్వంలోని భారతీయ జనతా పార్టీ సంకీర్ణ సర్కార్ కు కోలుకోలేని షాక్ తగిలింది. ప్రధానంగా బీజేపీకి అనుబంధంగా ఉంది భారతీయ కిసాన్ సంఘ్ (బీకేఎస్ ). విచిత్రం ఏమిటంటే కాషాయ సంస్థ యుద్దం ప్రకటించడం…
Read more...
Read more...