Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Agriculture
Agriculture
వ్యవసాయ యాంత్రీకరణకు అధిక ప్రాధాన్యత
వ్యవసాయాన్ని లాభదాయకంగా మార్చేందుకు యాంత్రీకరణకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు. 2014–2019 మధ్య తెదేపా హయాంలో 3.24 లక్షల మంది రైతులకు రూ.987.71 కోట్ల సబ్సిడీతో 50% రాయితీపై వ్యవసాయ పనిముట్లు, ట్రాక్టర్లు…
Read more...
Read more...
అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ పథకంతో భరోసా
రైతు భరోసా పేరుతో గత ప్రభుత్వం 2019–24 మధ్య అర్హులైన భూయజమాని కుటుంబాలకు సంవత్సరానికి రూ.13,500 ఇస్తామని ప్రకటించి, వాస్తవానికి రాష్ట్రం వాటాగా కేవలం రూ.7,500 మాత్రమే అందించిందని మంత్రి అచ్చెన్నాయుడు ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన…
Read more...
Read more...
పారదర్శకంగా యూరియా పంపిణీ : అచ్చెన్నాయుడు
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. వైసీపీ చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని తెలిపింది.
ఖరీఫ్ 2025 కొరకు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరానికి గాను రాష్ట్రంలో 8.70 లక్షల మెట్రిక్ టన్నులు అందుబాటులో ఉంచామన్నారు మంత్రి…
Read more...
Read more...
ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలో ఏపీ టాప్
ఏపీ అరుదైన ఘనతను సాధించింది. దేశంలోనే అంధ్ర ప్రదేశ్ ఫార్మర్ రిజిస్ట్రీ అమలులో దేశంలోనే రాష్ట్రం ప్రధమ స్థానంలో ఉందని ప్రకటించారు మంత్రి అచ్చెన్నాయుడు, దీనిద్వారా భూ యజమానులకే కాకుండా, కౌలు రైతులకు, వ్యవసాయ కూలీలకు ఒక గుర్తింపు సంఖ్యను…
Read more...
Read more...
చంద్రబాబు సారథ్యంలో వ్యవసాయ రంగానికి స్వర్ణయుగం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయ రంగం దేశంలోనే ఆదర్శంగా నిలుస్తోందని, ఇది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు దూరదృష్టి నాయకత్వం ఫలితమని రాష్ట్ర వ్యవసాయ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు అసెంబ్లీలో స్పష్టం చేశారు. గత ఐదేళ్ల విధ్వంసకర పాలన తరువాత…
Read more...
Read more...
ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. ఏలూరు జిల్లాలో 500 ఎకరాల్లో కోకో సిటీ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు. వెంటనే ఇందుకు సంబంధించి ఏర్పాట్లు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. కల్టివేషన్, ప్రాసెసింగ్,…
Read more...
Read more...
అమెరికా నిర్ణయం ఆక్వా రంగం బలోపేతం
అమెరికా సర్కార్ తాజాగా ప్రకటించిన టారిఫ్ తగ్గింపుతో ఏపీలోని ఆక్వా రంగానికి మరింత ఆసరా కల్పించేందుకు దోహద పడుతుంది. ఈ సందర్బంగా స్పందించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు. ఈ పరిణామంతో సముద్ర ఆహార ప్రాసెసింగ్…
Read more...
Read more...
స్మార్ట్ వ్యవసాయం ఆదాయానికి సోపానం : అచ్చెన్నాయుడు
వ్యవసాయం దండుగ కాదని అది పండుగ అని అందుకే తమ సర్కార్ ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తోందని చెప్పారు ఏపీ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రంగం సాంకేతికత, ఖచ్చితత్వం, స్థిరమైన అభివృద్ధి దిశగా…
Read more...
Read more...
Chhattisgarh Encounter : బీజాపూర్ జిల్లాలో రెచ్చిపోయిన మావోయిస్టులు..9 మంది జవాన్ల దుర్మరణం
Chhattisgarh : ఛత్తీస్గఢ్లో మావోయిస్టులు మరో సారి రెచ్చిపోయారు. బీజాపూర్ జిల్లాలో భద్రతా దళాలే లక్ష్యం చేసుకుని మందు పాతర పేల్చారు.
Read more...
Read more...
Rice Price Hike : బియ్యం దరల పెంపు..సామాన్య మానవుడి జీవనం ఎలా..?
Rice Price Hike : అదనంగా, వర్షం ప్రభావంతో బియ్యం ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇంతలో బియ్యం ధరలు పెరుగుతాయని అంచనా వేసిన వ్యాపారులు పక్కా ప్రణాళికలు రచించారు.
Read more...
Read more...