Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Telangana
Telangana NEWS
కార్మికులకు ఖుష్ కబర్ వేతనాలను పెంచిన సర్కార్
తెలంగాణ సర్కార్ ఖుష్ కబర్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కార్మికులకు మేలు చేకూర్చేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు గురువారం కీలక ప్రకటన చేసింది. కనీస వేతనాలను పెంచుతున్నట్లు తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయం కారణంగా కోట్ల…
Read more...
Read more...
చచ్చేంత వరకు బీజేపీలోనే ఉంటా : బండి సంజయ్
దేశ వ్యాప్తంగా సంచలనం కలిగించింది కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారం. బుధవారం ఉన్నట్టుండి హైదరాబాద్ లో ప్రత్యక్షం అయ్యారు. బండి నేరుగా పార్టీ ఆఫీసుకు చేరుకున్నారు. ఆయనకు ఘన…
Read more...
Read more...
టాప్ జిల్లా కలెక్టర్ల జాబితాలో ముగ్గురికి చోటు
తెలంగాణ రాష్ట్రానికి చెందిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు దేశంలోని 100 మంది టాప్ కలెక్టర్ల జాబితాలో చోటు దక్కించుకున్నారు. అత్యంత ప్రతిష్టాత్మకమైన “ఫేమ్ ఇండియా–ఏషియా పోస్ట్ సర్వే 2026” భారతదేశంలోని టాప్ 100 జిల్లా కలెక్టర్ల జాబితాలో ఐఏఎస్…
Read more...
Read more...
భూ సేకరణ ప్రక్రియను వెంటనే పూర్తి చేయాలి
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక ప్రకటన చేశారు. ఆయన ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన వ్యక్తి. దీంతో పెద్ద ఎత్తున ఒత్తిళ్లు కూడా ఉన్నాయి. ఈ జిల్లా అభివృద్ది కోసం ఎక్కువ నిధులు ఇవ్వాలని ప్రజా ప్రతినిధులు…
Read more...
Read more...
వాటర్ బోర్డు జనరల్ మేనేజర్ నివాసంలో ఏసీబీ దాడులు
ఆదాయానికి మించి ఆస్తులు కూడ బెట్టిన ఆరోపణల కేసులో హైదరాబాద్ మెట్రో పాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డు జనరల్ మేనేజర్ కుమార్ కు చెందిన సంబంధిత ఆస్తులపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) ఏకకాలంలో దాడులు నిర్వహించింది. హైదరాబాద్ నగరంతో పాటు…
Read more...
Read more...
ఈటల రాజేందర్ పై బీజేపీ హైకమాండ్ ఫోకస్
తెలంగాణలో పటిష్ట స్థితిలో ఉన్న బీజేపీకి ఉన్నట్టుండి కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు పోక్స్ కేసు నిర్వాకం తలనొప్పిగా మారింది. ఎక్కడ ఏ చిన్న సంఘటన జరిగినా వెంటనే స్పందించే బీజేపీ నాయకులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు,…
Read more...
Read more...
ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శం
తెలంగాణ ఆర్టీసీ విద్యుత్ బస్సుల నిర్వహణ దేశానికే ఆదర్శ ప్రాయంగా మారిందన్నారు ఆర్టీసీ ఎండీ వై. నాగిరెడ్డి. ఉత్తరాఖండ్ లోని ముస్సోరీ వేదికగా అసోసియేషన్ ఆఫ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండర్టేకింగ్స్ అఖిల భారత సమావేశం…
Read more...
Read more...
హమ్మయ్య..బండి కొడుకు లొంగి పోయిండు
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి సాయి భగీరథ్ పోక్సో కేసు. మే 8వ తేదీన కేసు నమోదు కాగా ఇప్పటి వరకు తను దొరకకుండా, తప్పించుకు తిరిగాడు. ఇది హై ప్రొఫైల్ కేసు అంటూ…
Read more...
Read more...
‘బండి’కి షాక్ కొడుకుకు లుక్ ఔట్ నోటీస్
తెలంగాణ రాష్ట్ర సర్కార్ కు , ప్రత్యేకించి ఖాకీలకు పెను సవాల్ గా మారింది కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్ కొడుకు బండి సాయి భగీరథ్ వ్యవహారం. ఆయనపై ఈనెల 8వ తేదీన పోక్సో కేసు నమోదైంది. ముందస్తు బెయిల్ కోసం…
Read more...
Read more...
2034 వరకు నేనే సీఎం నేనే సుప్రీం
తాను ఏది చెప్పానో దానిని చేసి చూపించానని, భవిష్యత్తులో కూడా తానే తెలంగాణకు సీఎంగా ఉంటానని ప్రకటించారు ఎ. రేవంత్ రెడ్డి. హైదరాబాద్ లో జరిగిన కాన్ క్లేవ్ లో ఆయన మాట్లాడారు. పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. తాను ప్రతీకార…
Read more...
Read more...