Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
Telangana
Telangana NEWS
వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకున్న వారే నిజమైన జర్నలిస్టులు
ప్రజల ఆకాంక్షాలకు అనుగుణంగా, నీతి, నిజాయితీ, నిర్భీతితో పనిచేస్తూ, వృత్తి గౌరవాన్ని నిలబెట్టుకునేవారే నిజమైన జర్నలిస్టులని, అలాంటి వారినే సమాజం అక్కున చేర్చుకుంటుందని తెలంగాణ మీడియా అకాడమీ చైర్మన్ కె. శ్రీనివాస్ రెడ్డి అన్నారు. బషీర్ బాగ్…
Read more...
Read more...
కడియం శ్రీహరి దమ్ముంటే మంత్రి పదవి తెచ్చుకోవాలి
ఓరుగల్లు కాంగ్రెస్ పార్టీలో ఆధిపత్య పోరు రాజుకుంది. ప్రస్తుతం ఎమ్మెల్యే, మంత్రి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనే వాతావరణం నెలకొంది. తాజాగా రాష్ట్ర దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె…
Read more...
Read more...
చంచల్గూడ ఫ్లైఓవర్ ప్రారంభానికి సిద్దం
హైదరాబాద్ నగర పాలక సంస్థ (జిహెచ్ఎంసీ ) ఆధ్వర్యంలో నిర్మించిన చంచల్ గూడ ఫ్లై ఓవర్ నిర్మాణం ప్రారంభానికి సిద్దమైంది. నాలుగేళ్ల జాప్యం , అనేక గడువుల తర్వాత రూ. 620 కోట్ల వ్యయంతో నిర్మించిన 3.3 కి.మీ పొడవైన, నాలుగు లేన్ల…
Read more...
Read more...
కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆంధ్ర అధికారుల పెత్తనం
ఎందరో బలిదానాలు, ఆత్మ త్యాగాల ప్రాతిపదికన ఏర్పడిన తెలంగాణ రాష్ట్రం లో సీఎం రేవంత్ రెడ్డి సారథ్యంలోని కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సీన్ మారింది. పూర్తిగా ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టేలా, దెబ్బ తినేలా వ్యవహరిస్తూ వస్తున్నారు.…
Read more...
Read more...
డీఎస్పీ భీమ్ రెడ్డి రిమాండ్ లో కీలక అంశాలు
ఏకంగా రూ. 300 కోట్లకు పైగా అక్రమాస్తులను కలిగి ఉన్న డీఎస్పీ భీమ్ రెడ్డి సంచలనంగా మారాడు. తనను అవినీతి నిరోధక శాఖ ఆధ్వర్యంలో వలపన్ని పట్టుకున్నారు. కళ్లు చెదిరే ఆస్తులు, లెక్కకు మించిన నోట్ల కట్టలు, అంతులేని ఆభరణాలు,…
Read more...
Read more...
విద్య, ఆరోగ్యం అనేవి పెట్టుబడులు : సీఎం
తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. విద్య, వైద్యం, ఆరోగ్యం అనేది పెట్టుబడులు లాంటివని అవి ఓటు బ్యాంకులు కావని పేర్కొన్నారు. 2034 నాటికి కోటి మంది మహిళలను లక్షాధికారులుగా తీర్చిదిద్దే కార్యక్రమంతో సహా రాష్ట్ర…
Read more...
Read more...
మాదకద్రవ్యాల కేసుల్లో శిక్ష పడేలా చూడాలి
తెలంగాణ డీజీపీ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మాదకద్రవ్యాల కేసుల్లో శిక్ష పడేలా చూడాలని డీజీపీ సూచించారు. సమర్థవంతమైన పోలీసింగ్, పోలీస్ స్టేషన్ల తరచుగా తనిఖీలు , కమ్యూనిటీ పోలీసింగ్ను ప్రోత్సహించాలని డీజీపీ సి.వి. ఆనంద్ అధికారులను…
Read more...
Read more...
మరమ్మతుల తర్వాతే నీటి పంపింగ్ : ఉత్తమ్
కాళేశ్వరం బ్యారేజీల పునరుద్ధరణ పనులు పూర్తిగా పూర్తయిన తర్వాతే వాటి కార్యకలాపాలు ప్రారంభం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నీటిపారుదల శాఖ మంత్రి ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి గట్టిగా సమర్థించారు. మేడిగడ్డ పునరుద్ధరణ డిజైన్…
Read more...
Read more...
ఎంఐఎంకు మద్దతు ఇస్తున్న ఎన్నికల సంఘం
తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రస్తుతం సర్ ప్రక్రియలో భాగంగా ఎన్నికల సంఘం ఎంఐఎంకు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావుతో సహా…
Read more...
Read more...
హైదరాబాద్లో పర్యాటక అభివృద్ధిపై ఫోకస్ పెట్టాలి
పర్యాటక రంగంలో హైదరాబాద్ ను కేరాఫ్ గా మార్చేందుకు యాక్షన్ ప్లాన్ రూపొందించాలని ఆదేశించారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. పర్యాటక అభివృద్ధి ప్రణాళికలపై సమీక్ష చేపట్టారు. పర్యావరణ పర్యాటకం, వారసత్వ ప్రదేశాలు, వికారాబాద్ అభివృద్ధి, గ్లోబల్…
Read more...
Read more...