Browsing Category

Telangana

Telangana NEWS

టిమ్స్ ఆస్ప‌త్రిని అంద‌రికీ అందుబాటులోకి తీసుకు రావాలి

బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. టిమ్స్ ఆస్ప‌త్రిని అంద‌రికీ అందుబాటులోకి తీసుకు రావాల‌ని కోరారు. శుక్ర‌వారం ఆయ‌న మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్ ప్రజలకు ప్రపంచ స్థాయి వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో…
Read more...

ఫార్ములా -ఇ కారు రేసులో కేటీఆర్ కు స‌మ‌న్లు

మ‌రోసారి ఫార్ములా ఇ రేస్ కేసు తెర‌పైకి వ‌చ్చింది. ప్ర‌స్తుతం కేంద్ర మంత్రి బండి సంజ‌య్ కొడుకు బండి సాయి భ‌గీర‌థ్ పోక్సో కేసు సంచ‌ల‌నంగా మారింది. ఈ త‌రుణంలో సీఎం రేవంత్ రెడ్డి స‌ర్కార్ నిస్సిగ్గుగా స‌పోర్ట్ చేయ‌డం ప‌ట్ల తెలంగాణ స‌మాజం…
Read more...

జూన్ 2న ఇందిరమ్మ ఇళ్ల రెండో దశ ప్రారంభం

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. జూన్ 2న ఇందిర‌మ‌మ్ ఇళ్ల రెండో ద‌శ ప్రారంభిస్తామ‌న్నారు. పేదల జీవనోపాధి కష్టాలను నివారించేందుకు, క్యూర్ (CURE) పరిధిలో 5 నుంచి 8 కిలోమీటర్ల పరిధిలో ఇందిరమ్మ…
Read more...

భ‌విష్య‌త్తు అవ‌స‌రాల‌కు అనుగుణంగా హైద‌రాబాద్ అభివృద్ది

సీఎం ఎ. రేవంత్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఔటర్ రింగ్ రోడ్డు పరిధిలోని కోర్ అర్బన్ రీజియన్ మొత్తంగా ఎదురవుతున్న సమస్యలను పరిష్కరిస్తూ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా హైదరాబాద్ నగరాన్ని ప్రణాళిక బద్ధంగా అభివృద్ధి చేయడానికి ప్రభుత్వం కృత…
Read more...

మ‌హేష్ భ‌గ‌వ‌త్ మెంటార్‌షిప్ తో మెరుగైన రిజ‌ల్ట్స్

సీనియ‌ర్ పోలీస్ ఆఫీస‌ర్ మ‌హేష్ భ‌గ‌వ‌త్ సంచ‌ల‌నంగా మారారు. ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ 2025లో త‌ను అద్భుత విజయానికి స్ఫూర్తినిచ్చారు. ఇదిలా ఉండ‌గా మే 8న ప్రకటించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామినేషన్ 2025 ఫలితాలు తెలంగాణకు దేశ వ్యాప్తంగా…
Read more...

హైడ్రాను ప్రజలంతా కోరుకుంటున్నారు : ఏవీ రంగ‌నాథ్

హైడ్రా క‌మిష‌న‌ర్ ఏవీ రంగ‌నాథ్ సంచ‌ల‌న వ్యాఖ్యలు చేశారు. ప్రజలంతా హైడ్రాను కోరుకుంటున్నారని తెలిపారు. నగర ప్రజలే కాదు ఇతర పట్టణాలు, రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా హైడ్రా లాంటి వ్యవస్థ ప్రతి రాష్ట్రంలో ఉండాలని కోరుకుంటున్నారన్నారు.…
Read more...

వ‌ల‌స కార్మికుల‌ పిల్లల కోసం ఇంటి వ‌ద్ద‌కే విద్య

సైబ‌రాబాద్ మున్సిప‌ల్ కార్పొరేష‌న్ క‌మిష‌న‌ర్ జి. శ్రీ‌జ‌న సంచ‌ల‌న నిర్ణ‌యం తీసుకున్నారు. ఆమె వ‌ల‌స కార్మికుల పిల్ల‌ల కోసం వినూత్న ప‌థ‌కం రూపొందించారు. ఇంటి వ‌ద్ద‌కే చ‌దువు చెప్పించేలా చేశారు. ఇందు కోసం కార్య‌క్షేత్ర పాఠ‌శాల‌ను…
Read more...

విద్యుత్ క‌మిష‌న్ నివేదిక సీబీఐకి అప్ప‌గింత‌

తెలంగాణ మంత్రివ‌ర్గం కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంది. విద్యుత్ కొనుగోలు, భద్రాద్రి, యాదాద్రి థర్మల్ ప్రాజెక్టులలో జరిగిన అక్రమాలపై విచారణకు సంబంధించిన కమిషన్ నివేదికను కేంద్ర దర్యాప్తు సంస్థకు అప్పగించేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం…
Read more...

నారాయ‌ణ సేవా సంస్థ‌న్ సేవ‌లు ప్ర‌శంస‌నీయం

గవర్నర్ శివ ప్రతాప్ శుక్ల మాట్లాడుతూ ఈ రోజు కనిపించిన దృశ్యాలు మానవత్వానికి నిద‌ర్శనం. నారాయణ సేవా సంస్థాన్ చేస్తున్న సేవలు దేశానికి, ప్రపంచానికి ఆదర్శంగా నిలుస్తాయన్నారు. ఆంధ్రప్రదేశ్ పరిశ్రమల శాఖ మంత్రి టి.జి. భరత్ మాట్లాడుతూ…
Read more...

ఆర్టీసీ సిబ్బంది సానుకూల వైఖ‌రి క‌లిగి ఉండాలి

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్ ఆర్టీసీ) అధికారులు, సిబ్బంది ప్రయాణికుల పట్ల సానుకూల వైఖరిని అవలంబించాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ స్పష్టం చేశారు. ఆర్టీసీ ఎండీ వై.నాగిరెడ్డి తో కలిసి ఉన్నతాధికారులతో…
Read more...