Browsing Category

Telangana

Telangana NEWS

కాళేశ్వరం తెలంగాణ‌కు వరం రేవంత్‌ రాష్ట్రానికి శనేశ్వరం

కాంగ్రెస్ స‌ర్కార్ పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు బీఆర్ఎస్ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. కాంగ్రెస్‌ అవినీతి, అసమర్ధత వల్ల ఎస్‌ఎల్‌బీసీ టన్నెల్‌ కుప్పకూలి 8 మంది మృతి చెందితే.ఇంతవరకూ మృతదేహాలు తీయలేని పరిస్థితి నెల‌కొంద‌న్నారు. మీ…
Read more...

నకిలీ కాలేజీ అడ్మిషన్ల ప్రకటనల పట్ల జాగ్ర‌త్త : సీపీ

సిటీ పోలీస్ క‌మిష‌న‌ర్ వీసీ స‌జ్జ‌నార్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. హైదరాబాద్‌లో నకిలీ కాలేజీ అడ్మిషన్ల ప్రకటనలు పెద్ద ఎత్తున వ‌స్తున్నాయ‌ని పేర్కొన్నారు. ఆయా ప్ర‌క‌ట‌న‌ల‌ పట్ల విద్యార్థులకు సీపీ జాగ్ర‌త్త‌గా ఉండాల‌ని హెచ్చ‌రించారు ముందు…
Read more...

దేశంలోనే తొలి ఆంకాల‌జీ త‌యారీ కేంద్రం హైద‌రాబాద్ లో

భారతదేశపు మొట్ట మొదటి పూర్తిస్థాయి సమీకృత ఆంకాలజీ తయారీ కేంద్రాన్ని సిరో ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ తెలంగాణలోని సిద్దిపేట జిల్లా మార్కూక్ మండలం కరకపట్ల, బయోటెక్ పార్క్ ఫేజ్ IIIలో జూలై 6న సోమ‌వారం ప్రారంభించనుంది. ఇదిలా ఉండ‌గా సమాచార…
Read more...

పల్స్ పోలియో కార్యక్రమంలో వంద శాతం కవరేజీ

పల్స్ పోలియో కార్యక్రమంలో తెలంగాణ 100 శాతానికి పైగా కవరేజీ నమోదు చేయ‌డం విశేషం. అధికారిక అంచనాల ప్రకారం రాష్ట్రంలో 0-5 ఏళ్ల వయస్సు గల పిల్లలు సుమారు 4,097,749 మంది ఉన్నారు. అయితే, ఈ కార్యక్రమం సమయంలో మొత్తం 4,153,185 మంది పిల్లలకు పోలియో…
Read more...

కేసీఆర్ కుటుంబానికి ఆస్తులు ప్ర‌జ‌ల‌కు అప్పులు

రాష్ట్ర రెవిన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీ‌నివాస్ రెడ్డి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. బీఆర్ఎస్ కేసీఆర్ ప‌దేళ్ల పాల‌న‌లో రాష్ట్రం స‌ర్వ నాశ‌నం అయ్యింద‌ని ఆరోపించారు. ల‌క్ష‌ల కోట్లు అప్పులు చేసి త‌మ నెత్తిన పెట్టారంటూ మండిప‌డ్డారు. అందుకే…
Read more...

అనలాగ్, ఎంఈఐఎల్ తెలంగాణ ప్ర‌భుత్వం ఒప్పందం

తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వం ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ‌లు అనలాగ్, ఎంఈఐఎల్ తో ఒప్పందం కుదుర్చుకుంది. తదుపరి తరం ఇంటెలిజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, ఏఐ-ఆధారిత పట్టణ పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి సహకరించు కునేందుకు సంతకాలు చేశాయి. అనలాగ్…
Read more...

నిరంత‌ర విద్యుత్ స‌ర‌ఫ‌రాకు చ‌ర్య‌లు

రాష్ట్రంలో విద్యుత్ స‌ర‌ఫ‌రాలో ఎలాంటి అంత‌రాయం లేకుండా చ‌ర్య‌లు తీసుకుంటున్న‌ట్లు తెలిపారు టీజీఎన్‌పీడీసీఎల్ సీఎండీ వ‌రుణ్ రెడ్డి. విద్యుత్ సరఫరా అంతరాయాల నివారణకు టీజీఎన్‌పీడీసీఎల్‌లో హైడ్రాలిక్ బకెట్ ల్యాడర్‌ సేవలకు శ్రీకారం చుట్టారు…
Read more...

బెంగళూరు ప్రయాణికులకు ఆర్టీసీ శుభవార్త

తెలంగాణ రాష్ట్ర రోడ్డు ర‌వాణా సంస్థ (టీజీఎస్ఆర్టీసీ) కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ప్ర‌యాణీకుల‌కు తీపి క‌బురు చెప్పింది. ఈ మేర‌కు అధికారికంగా దూర ప్రయాణీకుల‌కు మేలు చేకూర్చేలా నిర్ణ‌యం తీసుకుంది. బెంగళూరు - హైదరాబాద్ మధ్య ప్రయాణించే ప్రయాణికులకు…
Read more...

శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వీ కాలం పొడిగింపుపై హైకోర్టు కామెంట్స్

తెలంగాణ అకాడ‌మీ చైర్మ‌న్ శ్రీ‌నివాస్ రెడ్డి ప‌ద‌వీ కాలం పొడిగించ‌డంపై దాఖ‌లైన పిటిష‌న్ పై విచార‌ణ చేప‌ట్టింది తెలంగాణ రాష్ట్ర హైకోర్టు. ఈ సంద‌ర్బంగా సీరియ‌స్ కామెంట్స్ చేసింది ధ‌ర్మాస‌నం. ఛైర్మన్ పదవీకాల పొడిగింపునకు వ్యతిరేకంగా దాఖలైన…
Read more...

తెలంగాణ‌లో బీజేపీ అధికారంలోకి రావ‌డం ప‌క్కా

భార‌తీయ జ‌న‌తా పార్టీ జాతీయ అధ్య‌క్షుడు నితిన్ నబిన్ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. రాబోయే కాలంలో బీజేపీ ఆప‌రేష‌న్ కొన‌సాగుతుంద‌ని, వ‌చ్చేసారి శాస‌న స‌భ ఎన్నిక‌ల్లో ప‌శ్చిమ బెంగాల్ లో వెల్ల‌డి అయిన ఫ‌లితాలు ఇక్క‌డ కూడా వ‌స్తాయ‌ని ప్ర‌క‌టించారు.…
Read more...