Breaking
- నూతన బీటీ పత్తి రకం విత్తనాలు పంపిణీ : అచ్చెన్నాయుడు
- మెట్రో రైలు కారిడార్ల అభివృద్ధికి సహకారం అందించండి
- కల్కి అలంకారంలో శ్రీ కళ్యాణ శ్రీనివాసుడు
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
Browsing Category
Telangana
Telangana NEWS
ప్రజలకు ఇబ్బ్ంది లేకుండా ట్రాఫిక్ విధులు నిర్వహించాలి
ఇటీవల ఔటర్ రింగ్ రోడ్డుపై జరిగిన ప్రమాదాలు, అలాగే వాహన రాకపోకలను సుదీర్ఘకాలం పాటు నిలిపి వేయడంతో వాహనదారులు నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో, ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారని, ఇలాంటి ఘటనలను నివారించడానికి కఠిన…
Read more...
Read more...
బతుకమ్మకుంట ముమ్మాటికీ చెరువే – కమిషనర్
అంబర్పేటలోని బతుకమ్మ కుంట ముమ్మాటికీ చెరువే అని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ స్పష్టం చేశారు. ఇందుకు సంబంధించి శాటిలైట్, గూగుల్ మ్యాప్స్తో చారిత్రక ఆధారాలను చూపించారు. హైడ్రా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. ఇటీవల…
Read more...
Read more...
విద్య , వైద్యం ఫ్రీగా ఇవ్వకుంటే రాళ్లతో కొట్టండి
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆమె పార్టీ ప్రకటించిన తర్వాత తొలిసారిగా మీట్ ది ప్రెస్ నిర్వహించారు హైదరాబాద్ లో. ఈ సందర్భంగా పలు ప్రశ్నలకు సమాధానం ఇచ్చే ప్రయత్నం చేశారు. విద్య…
Read more...
Read more...
శాంతి భద్రతల పరిరక్షకు ఫస్ట్ ప్రయారిటీ : డీజీపీ
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ మరింత కఠినంగా అమలు చేయడంపై ఫోకస్ పెడతామన్నారు నూతన డిజీపీగా బాధ్యతలు చేపట్టిన సీవీ ఆనంద్ . ఆయన డీజీపీగా కొలువు తీరిన అనంతరం మీడియాతో మాట్లాడారు. రాష్ట్ర డిజిపిగా తనపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించిన…
Read more...
Read more...
ప్రజలను రక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంది
రాష్ట్రంలో పెరుగుతున్న ఎండలు, వడగాలుల నుంచి ప్రజలను రక్షించవలసిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని, ఆమేరకు సంబంధిత శాఖలు పకడ్బందీగా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి…
Read more...
Read more...
ఆర్టీసీని అన్ని విధాలుగా ఆదుకుంటాం
ఆర్టీసీ సంస్థను అన్ని విధాలుగా ఆదుకుంటామని స్పష్టం చేశారు సీఎం ఎ . రేవంత్ రెడ్డి. ఆర్టీసీ కార్మిక సంఘాల నాయకులతో భేటీ కావడం ఆనందంగా ఉందన్నారు. ఆర్టీసీ కార్మికుల పోరాటంలో మేం ఉన్నాం అన్నారు. ప్రజా ప్రభుత్వం రావడంలో వారి పాత్ర ఉందని…
Read more...
Read more...
గాంధీ హాస్పిటల్లో స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్
హైదరాబాద్ లోని గాంధీ హాస్పిటల్లో నూతనంగా ఏర్పాటు చేసిన స్టేట్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంట్ సెంటర్ను ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ ప్రారంభించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి శస్త్ర చికిత్సలను ప్రోత్సహించేందుకు, ప్రజలకు…
Read more...
Read more...
విద్యార్థుల సామాగ్రి సకాలంలో అందించాలి : సీఎం
సీఎం ఎ. రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. విద్యా వ్యవస్థపై సమీక్ష చేపట్టారు. విద్యార్థులకు అవసరమైన సామగ్రి అంతా సకాలంలో అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. దుస్తులు, నోటు పుస్తకాలు, ఇతర సామగ్రి సకాలంలో అందించ…
Read more...
Read more...
రాష్ట్రంలో విద్యుత్ కొరత లేకుండా చూడాలి
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో ఎండల తీవ్రత దృష్ట్యా పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను తట్టుకుని, ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేయడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం…
Read more...
Read more...
బ్యారేజ్ నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
తుమ్మిడిహెట్టి వద్ద బ్యారేజ్ నిర్మాణం చేపట్టే కార్యాచరణ వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఎంసీహెచ్ఆర్డీలో ఉన్నతస్థాయి సమావేశం జరిగింది. తుమ్మడిహట్టి బ్యారేజ్ నిర్మాణాన్ని ఎంత ఎత్తున నిర్మించాలి. ఎంత ఎత్తులో…
Read more...
Read more...