Breaking
- ప్రత్యేక టాస్క్ఫోర్స్తో నేరాలపై ఉక్కుపాదం
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
Browsing Category
Telangana
Telangana NEWS
కాలేజీలలో భోజన పథకం అమలు చేయాలి
కాలేజీ విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేయాలని తెలంగాణ కాలేజీ లెక్చరర్ల సంఘం కోరింది. ఈ మేరకు సీఎం ఎ. రేవంత్ రెడ్డి కి విన్నవిస్తూ విజ్ఞాపన పత్రాన్ని అందించింది. రాష్ట్రంలోని అన్ని జూనియర్ కాలేజీలలో విద్యార్థుల…
Read more...
Read more...
తెలంగాణ పాలిట శాపంగా మారిన రేవంత్ రెడ్డి
మాజీ మంత్రి హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. తెలంగాణ రాష్ట్ర జల హక్కులను ఏపీకి తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. ఇందుకు సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయన్నారు. నదీ జలాలపై కనీస…
Read more...
Read more...
హెల్మెట్ ధరించండి ప్రాణాలను కాపాడుకోండి
వాహనదారులను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ప్రతి ఒక్క వాహనదారుడు విధిగా హెల్మెట్ ధరించాలని, ప్రాణాలను కాపాడు కోవాలని స్పష్టం చేశారు. హెల్మెట్ అనేది కేవలం జరిమానా భారం నుంచి…
Read more...
Read more...
సీఎంఓలోకి సీనియర్ ఐఏఎస్ ఎన్ . శ్రీధర్
ముఖ్యమంత్రి ప్రధాన కార్యాలయంలో కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది సర్కార్. ఏపీలో ఎక్కువకాలం పాటు పని చేసి కేంద్రంలోకి వెళ్లిన సంజయ్ జాజును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శుక్రవారం నియమించింది.…
Read more...
Read more...
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై కోర్టు స్టే
ఫీజు రీయింబర్స్మెంట్ అంశంపై GO నం. 9లోని కీలక నిబంధనలపై హైకోర్టు స్టే విధించింది. ఈ తీర్పుతో ప్రైవేట్ కళాశాలలకు భారీ ఊరట లభించింది. ఇదే క్రమంలో బకాయిల చెల్లింపు గడువు వివరాలను కోరింది న్యాయస్థానం. ఆగస్టు 15 నాటికి బకాయిలు చెల్లిస్తామని…
Read more...
Read more...
సర్ ప్రక్రియపై నిశితంగా పరిశీలన చేయాలి
దేశ వ్యాప్తంగా సర్ ప్రక్రియ సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం సర్ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతోంది. దీనిపై ఆరా తీశారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. సర్ ప్రక్రియ ను నిశితంగా పరిశీలీంచాలని, ఇందుకు సంబంధించి 10 రోజుల గడువు…
Read more...
Read more...
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు..?
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సంజయ్ జాజు నియమితులు కానున్నారు. ప్రస్తుతం సీఎస్ గా రామకృష్ణారావు ఉన్నారు. ఆయన పదవీ కాలం పూర్తయినా కొన్ని నెలల పాటు పొడిగించింది. తాజాగా సీనియర్ ఐఏఎస్ లు చాలా మంది రేసులో ఉన్నప్పటికీ…
Read more...
Read more...
రేవంత్ ఏ స్కీం తెచ్చినా దాని వెనుక స్కాం
సీఎం రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు మాజీ మంత్రి కేటీఆర్. ఆయన సీఎంను ఏకి పారేశారు. మంగళవారం శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో మళ్లీ మెట్రో రైలు పట్టాలు ఎక్కాలంటే తన వల్ల…
Read more...
Read more...
మెట్రో రుణ జాప్యం రోజుకు రూ. 2.5 కోట్ల భారం
సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన కేంద్ర సర్కార్ ను ఏకి పారేశారు. మెట్రో రుణ జాప్యంతో రోజుకు రూ. 2.5 కోట్ల భారం పడుతుందన్నారు. మెట్రో రెండోదశ విస్తరణకు సంబంధించి కేంద్ర నుంచి రూ. 13,527 కోట్ల నిధులు రావాల్సి…
Read more...
Read more...
నా కోసం ఎవరూ రాజీనామా చేయరు
తెలంగాణ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత కొన్ని రోజులుగా ఆమె దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. తనను రాజ్యసభకు పంపించేందుకు మధ్యప్రదేశ్ నుంచి పోటీలోకి దింపింది ఏఐసీసీ హైకమాండ్.…
Read more...
Read more...