Breaking
- కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
- మామిడి రైతులకు ఏపీ సర్కార్ భరోసా
- ఎస్పీబీ సంగీత శిఖరం..అజరామరం
- 21న కోటి మందితో ఏపీలో యోగా దినోత్సవం
- 19వ ఆటా మహాసభల కోసం వైయస్ జగన్కు ఆహ్వానం
- విద్యార్థులకు కర్ణాటక సీఎం డీకే బంపర్ ఆఫర్
- హాస్టళ్లను, గురుకులాలను సిద్ధం చేయండి
- మే నెలలో తిరుపతి లడ్డూలు 1.21 కోట్ల విక్రయాలు
- పోలవరం పనులు వేగవంతం చేయాలి : నిమ్మల
- బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
Browsing Category
Business
Business
గూగుల్ ఏఐ హబ్ తో మారనున్న విశాఖ ముఖచిత్రం
విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇక నుండి విశాఖపట్నం అంటే ఏఐ డేటా హబ్... గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవ బడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ సమీపాన తర్లువాడ…
Read more...
Read more...
గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖపట్నం : సీఎం
రాబోయే రోజుల్లో గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖపట్నం మారబోతోందని చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం విశాఖ సమీపంలో గూగుల్ డేటా సెంటర్కు నాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఒక భారీ 'మల్టీ-గిగావాట్' డిజిటల్ పర్యావరణ వ్యవస్థను…
Read more...
Read more...
ఏఐ యుగంలో గూగుల్ డేటా సెంటర్ కీలక పాత్ర
ఏఐ యుగంలో విశాఖలో ఏర్పాటు చేస్తున ఈ డేటా సెంటర్ కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు గూగుల్ క్లౌడ్, గ్లోబల్ ఇన్ ఫ్రా వైస్ ప్రెసిడెంట్ బికాస్ కోలే. సోమవారం గూగుల్ ఏఐ డేటా సెంటర్ శంకుస్థాపన కార్యక్రమం అనంతరం ప్రసంగించారు. గూగుల్ ఇండియా ఏఐ హబ్కు…
Read more...
Read more...
అంతర్జాతీయ టెక్ మ్యాప్ లో విశాఖకు చోటు
అంతర్జాతీయ టెక్ దిగ్గజం గూగుల్ ఏఐ డేటా సెంటర్ ఏర్పాటుతో ఏపీలో సరికొత్త టెక్ అధ్యాయం ప్రారంభం కానుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ నెల 28 తేదీన విశాఖలో గూగుల్ ఏఐ డేటా సెంటర్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అతిపెద్ద హైపర్ స్కేల్ ఏఐ…
Read more...
Read more...
ఆసియాలో అత్యంత ధనవంతుడిగా గౌతమ్ అదానీ
ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ అదానీ అరుదైన ఘనత సాధించారు. తను మరో వ్యాపారవేత్త ముఖేష్ అంబానీని అధిగమించారు. ఆసియా ఖండం లోనే అత్యంత ధనవంతుడిగా అవతరించారు. ఇదిలా ఉండగా గౌతమ్ అదానీ నికర సంపదలో వచ్చిన పెరుగుదల నేపథ్యంలో ఈ పరిణామం చోటు…
Read more...
Read more...
సిద్దిపేటలో రూ. 700 కోట్ల సీబీజీ ప్లాంట్ ఏర్పాటు
తెలంగాణలో కొలువు తీరిన ప్రజా పాలన ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని అన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఇందులో భాగంగా భారీ ఎత్తున కంపెనీలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నట్లు తెలిపారు. ఆదివారం…
Read more...
Read more...
బ్యాంకు ఖాతాదారులకు ఆర్బీఐ కోలుకోలేని షాక్
బ్యాంకు ఖాతాదారులకు కోలుకోలేని షాక్ ఇచ్చింది కేంద్ర సర్కార్. ఈ మేరకు ఆర్బీఐ కీలక మార్పులు చేసింది. ఏప్రిల్ 1 బుధవారం నుంచి డబ్బుల లావాదేవీలకు సంబంధించి పలు సూచనలు చేసింది. కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27) ప్రారంభమైంది, దీనితో పాటు…
Read more...
Read more...
ఈవీ రంగంలో దూసుకు పోతున్న తెలంగాణ
ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశపు ఈవీ రంగంలో తెలంగాణ రాష్ట్రం దూసుకు పోతోందని అన్నారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కేవలం 544 ఈవీలతో మొదలైన ఈవీల సంఖ్య, నేడు 2.5 లక్షలకు పైగా ఉండటం, 1,030కి పైగా ఛార్జింగ్…
Read more...
Read more...
దేశ అవసరాల కోసం ఉక్కు పరిశ్రమ ఏర్పాటు
అనకాపల్లి నియోజవర్గంలోని పాయకరావుపేటలో భారీ ఉక్కు పరిశ్రమ స్థాపనకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్బంగా ఆర్సెలార్ మిట్టల్ సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ లక్ష్మీ నివాస్ మిట్టల్ మాట్లాడారు. ఏపీలో ఓ భారీ స్థాయి స్టీల్ పరిశ్రమ ఏర్పాటుకు…
Read more...
Read more...
ఏపీపై విశ్వాసానికి ప్రతీక ఏఎంఎన్ఎస్ స్టీల్ ప్లాంట్
ఈరోజు ఆర్సెలర్ మిట్టల్ , నిప్పాన్ స్టీల్స్ చేస్తున్నది కేవలం భూమి పూజ కార్యక్రమం మాత్రమే కాదు, ఇది ఒక విశ్వాసం, నమ్మకంతో కూడిన ప్రకటన అని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఆంధ్రప్రదేశ్ లోని ప్రజాప్రభుత్వం చెప్పింది చేయగలదని…
Read more...
Read more...