Breaking
- మేళ వాయిద్య సంప్రదాయం శ్రీవారికి నాద నీరాజనం
- 50 వేల మందిని తొలగించిన వోక్స్వ్యాగన్
- ఎవరీ అనిల్ చక్రవర్తి ఏమిటా కథ..?
- పిఠాపురం ఆడపడుచులకు పవన్ కళ్యాణ్ అరుదైన కానుక
- అసెంబ్లీలో పాలిటెక్నిక్ విద్యార్థుల సమస్యలను ప్రస్తావిస్తాం
- పచ్చదనమే భావి తరాల భద్రతకు పునాది
- పట్టుదల ఉంటే విజయం తథ్యం : పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి
- సుస్థిరమైన పారిశ్రామిక వృద్ధికి కట్టుబడి ఉన్నాం
- రేవంత్ రెడ్డి పాలన బక్వాస్ : ఈటల రాజేందర్
- పార్టీని నమ్ముకున్న నన్ను నట్టేట ముంచారు
Browsing Category
Business
Business
టాటా సన్స్ చీఫ్ ఎంపికపై కసరత్తు ప్రారంభం
భారత దేశంలో అత్యంత నమ్మకమైన సంస్థగా పేరు పొందింది టాటా గ్రూప్. రతన్ టాటా చని పోయిన తర్వాత ఆ స్థానాన్ని ఎవరు భర్తీ చేస్తారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. తాజాగా ఇప్పటి వరకు టాటా గ్రూప్ సంస్థల చైర్మన్ గా ఉన్న ఎన్.…
Read more...
Read more...
100 రోజుల్లో రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులతో రికార్డ్
సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ సారథ్యంలోని టీవీకే కూటమి సర్కార్ అరుదైన ఘనతను సాధించింది. ప్రభుత్వం ఏర్పడిన 100 రోజుల్లోనే ఏకంగా రూ. 1 లక్ష కోట్ల పెట్టుబడులను సాధించింది. రాష్ట్ర చరిత్రలో ఇదో అద్భుతమైన ఘట్టమని పేర్కొన్నారు…
Read more...
Read more...
రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు : సీఎం
తమిళనాడు సర్కార్ కీలక ముందడుగు వేసింది. సీఎం విజయ్ సారథ్యంలో పలు కీలక ఒప్పందాలు వివిధ సంస్థలతో చేసుకుంది. ఇందుకు సంబంధించి రాష్ట్రంలో రూ. 67,000 కోట్ల విలువైన 97 ఒప్పందాలు చేసుకోవడం విశేషం. లక్ష ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా ఈ…
Read more...
Read more...
టాస్క్ విద్యార్థుల కోసం ఫౌండిట్ తో సర్కార్ ఒప్పందం
యువత నైపుణ్యాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంచేందుకు తెలంగాణ సర్కార్ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ఇవాళ ప్రముఖ శిక్షణ సంస్థ ఫౌండిట్ తో ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. టాస్క్ వ్యవస్థలో నమోదైన విద్యార్థులు, ఉద్యోగార్థుల కోసం ఉపాధి…
Read more...
Read more...
టాటా సన్స్ చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ గుడ్ బై
దిగ్గజ సంస్థగా పేరు పొందిన టాటా గ్రూప్ సన్స్ కు కోలుకోలేని రీతిలో దెబ్బ తగలనుంది. ఇప్పటి వరకు టాటా సన్స్ సంస్థకు చైర్మన్ గా బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు ఎన్. చంద్రశేఖరన్. బుధవారం ఆయన కీలక ప్రకటన చేశారు. సంస్థలో40…
Read more...
Read more...
పీఎం ఈ డ్రైవర్ స్కీం మార్చి 2028 వరకు పొడిగింపు
కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ప్రధాన మంత్రి ఈ డ్రైవ్ పథకాన్ని వచ్చే 2028 సంవత్సరం మార్చి నెల వరకు పొడిగించినట్లు వెల్లడించింది. ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహనాల సబ్సిడీని రూ. 5,000 నుండి సగానికి రూ. 2,500కు తగ్గించింది. ఈ…
Read more...
Read more...
ఆరో స్థానానికి పడి పోయిన భారత ఆర్థిక వ్యవస్థ
మోడీ సర్కార్ కు ప్రతికూలత ఎదురవుతోంది. 3.92 ట్రిలియన్ డాలర్ల జీడీపీతో భారత ఆర్థిక వ్యవస్థ ఆరో స్థానానికి పడిపోయింది. ఇది ఒక రకంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. రాజ్యసభకు ఇచ్చిన లిఖిత పూర్వక సమాధానంలో ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్…
Read more...
Read more...
అనిల్ అంబానీ గ్రూప్ లపై ఈడీ ఛార్జిషీట్స్ దాఖలు
కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఆదివారం కీలక ప్రకటన చేసింది. అనిల్ అంబానీ గ్రూప్ కంపెనీలు, మాజీ అధికారులపై ఇప్పటికే పలు కేసులు నమోదు చేసింది. ఇందుకు సంబంధించి రెండు పీఎంఎల్ఏ కేసుల్లో ఈడీ ఛార్జిషీట్స్…
Read more...
Read more...
‘మీ మార్ట్స్’ ద్వారా సరసమైన ధరలకు 64 వస్తువులు
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా సరసమైన ధరలకు నిత్యావసర వస్తువులు అందుబాటులోకి తీసుకు వచ్చేలా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా వినియోగదారుల కోసం మీ మార్ట్స్ ను ప్రారంభిస్తోంది. ఇందులో మొత్తం 64…
Read more...
Read more...
మీ-సేవ ద్వారా రోజుకు 2.8 లక్షల లావాదేవీలు
రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు కీలక ప్రకటన చేశారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిజిటల్ సేవలు కొనసాగుతున్నాయని తెలిపారు. ఇందులో భాగంగా కేవలం మీ సేవ ద్వారా రోజుకు 2.8 లక్షల లావాదేవీలు జరుగుతున్నాయని…
Read more...
Read more...