Breaking
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
- ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులు
- ఫిక్కీ మహిళా సంస్థకు ఎకరం స్థలం : సీఎం
- ఓటీటీలో 17.5 మిలియన్ల వ్యూస్ తో ప్రభాస్ రికార్డ్
- ఏ రైతుకూ ఇబ్బంది కలగకూడదు : సీఎం
- నకిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్
- ‘జన నాయగన్’ సినిమా టీ-షర్ట్లకు భారీ డిమాండ్
- జపాన్ టైటిల్ గెలిచిన పీవీ సింధుకు సీఎం కంగ్రాట్స్
- ‘రామాయణం’ ట్రైలర్ రిలీజ్ ప్రధాన ఆకర్షణగా యశ్
- సోనమ్ వాంగ్చుక్ ను వేరే ఆస్పత్రికి మార్చలేం
Browsing Category
Business
Business
గూగుల్ సీఈఓ పిచాయ్ కు విద్యార్థుల షాక్
ప్రపంచ ఐటీ దిగ్గజ సంస్థ గూగుల్ ముఖ్య కార్య నిర్వహణ అధికారి (సీఈఓ) సుందర్ పిచాయ్ కి కోలుకోలేని షాక్ తగిలింది. స్టాన్ ఫోర్ట్ యూనివర్శిటీలో జరిగిన స్నాతకోత్సవ కార్యక్రమానికి తను హాజరయ్యారు. తన ప్రసంగాన్ని నిరసిస్తూ వాకౌట్…
Read more...
Read more...
ఐబీఎం క్వాంటం కంప్యూటింగ్ సెంటర్కు గ్రీన్ సిగ్నల్
ఏపీ ప్రభుత్వం ఐబీఎం కంపెనీ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇచ్చింది. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన కూడా విడుదల చేసింది. ఈ విషయాన్ని వెల్లడించారు ఏపీ ఐటీ కార్యదర్శి భాస్కర్ కాటమనేని. ఈ…
Read more...
Read more...
వరల్డ్ బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రా
ప్రపంచ బ్యాంకింగ్ రంగంలో అత్యంత కీలకమైన బ్యాంక్ గా పేరు పొందిన వరల్డ్ బ్యాంకుకు ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా నీలకంఠ మిశ్రాను నియమించారు. అమెరికాలోని వాషింగ్టన్ డి.సి.లో ఉన్న ప్రపంచ బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మూడేళ్ల కాలపరిమితికి…
Read more...
Read more...
కెమికల్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఏర్పాటు చేయండి
రష్యాలో గ్యాస్ ఫీల్డ్స్, డౌన్ స్ట్రీమ్ మిథనాల్ కెమికల్ ఇన్ ఫ్రా ప్రాజెక్టులను నిర్వహిస్తున్న ప్రముఖ కన్సార్షియమ్ రస్ కెమ్ గ్రూప్ డిప్యూటీ సిఇఓ ఇల్యా కోసిహ్ , ఇంటర్నేషనల్ బిజినెస్ హెడ్ దర్యా అషానియా లతో రాష్ట్ర విద్య, ఐటి, ఎలక్ట్రానిక్స్…
Read more...
Read more...
బాలాజీ ఎలిగాన్సియా డెవలపర్స్ కు రెరా బిగ్ షాక్
తెలంగాణ రియల్ ఎస్టేట్ నియంత్రణ ప్రాధికార సంస్థ (రెరా) సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు కోలుకోలేని షాక్ ఇచ్చింది. బాలాజీ ఎలిగాన్సియా ప్రాజెక్టులో పెండింగ్లో ఉన్న సదుపాయాలను 60 రోజుల్లోగా పూర్తి చేయాలని డెవలపర్కు రెరా కఠిన ఆదేశాలు జారీ…
Read more...
Read more...
భారత్ పై కొత్త సుంకాలను ప్రతిపాదించిన అమెరికా
భారత్ కు మరో షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యాడు అమెరికా దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పటికే సుంకాలు పెంచుతూ ప్రవాస భారతీయులకు నిద్ర లేకుండా చేశాడు. తాజాగా మరో సంచలన ప్రకటన చేశాడు. బలవంతపు కార్మిక నిబంధనలపై భారత్పై కొత్త…
Read more...
Read more...
విశాఖలో ఎయిర్ ట్రంక్ క్యాంపస్ ఏర్పాటు చేయండి
ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో డేటా సెంటర్లను నిర్వహిస్తున్న ప్రఖ్యాత హైపర్ స్కేల్ డేటా సంస్థ ఎయిర్ ట్రంక్ సీఈవో రాబిన్ ఖుదాతో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ముంబయిలో సమావేశమయ్యారు. ఆసియా పసిఫిక్, మిడిల్…
Read more...
Read more...
బైజూస్ ఫౌండర్ కు సింగపూర్ కోర్టు జైలు శిక్ష
భారత దేశానికి చెందిన ప్రముఖ ఆంట్రప్రెన్యూర్ బైజూస్ ఫౌండర్ రవీంద్రన్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది. ఇప్పటికే తను దివాలా తీసినట్లు ప్రకటించింది సంస్థ. ఈ తరుణంలో ఉన్నట్టుండి ఈ ఇండియన్ ఫౌండర్ కు మరో షాక్ తగిలింది. బైజూస్…
Read more...
Read more...
గ్లోబల్ జీసీసీ హబ్ గా హైదరాబాద్ : శ్రీధర్ బాబు
ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరం గ్లోబల్ జీసీసీ హబ్గా ఆవిర్భవిస్తోందని అన్నారు. జీసీసీల వేగవంతమైన వృద్ధి ఐటీ ఇంజనీర్లు, టెక్నాలజీ నిపుణులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను కల్పించనుందని ఆశాభావం…
Read more...
Read more...
మెటా కంపెనీలో 8 వేల మంది ఉద్యోగులపై వేటు
ఇప్పటికే ఏఐ దెబ్బకు వేలాది మంది ఇంటి బాట పట్టగా బుధవారం ప్రముఖ ఐటీ దిగ్గజ సంస్థ మెటా ( ఫేస్ బుక్, వాట్సాప్ ) లో 8 వేల మంది ఉద్యోగులపై వేటు వేసింది. ఉదయం ఉద్యోగులకు ఓ సందేశం వచ్చింది. ఇక నుంచి ఇంటి నుండి పని చేసేందుకు సిద్దం…
Read more...
Read more...