Breaking
- ఆటే అత్యుత్తమ గురువు ఏం చేయాలో నేర్పుతుంది
- కేంద్ర మంత్రులతో ఏపీ ప్రజా ప్రతినిధుల కీలక భేటీ
- సకల సౌకర్యాలతో ‘తల్లీ–బిడ్డ ఎక్స్ప్రెస్’ వాహనాలు
- నిర్యాత్ ప్రోత్సాహన్ పథకం వర్తింప చేయాలి
- ఆక్వా కల్చర్ రంగాన్ని ఆదుకోండి : చంద్రబాబు
- శాన్ఫ్రాన్సిస్కోలో ఎం4ఎం మూవీ విజయోత్సవం
- ఆగస్టు 1న భోగాపురం ఎయిర్ పోర్టు ప్రారంభం
- గిరిజన సంఘాలతో త్వరలో చర్చలు జరుపుతాం : సీఎం
- వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి పార్వేట ఉత్సవం
- ఇంగ్లండ్ చేతిలో టీమిండియా ఓటమి
Browsing Category
Business
Business
ఇంధన రంగం పైనే ఎఐ భవిష్యత్
ప్రపంచ వ్యాప్తంగా ప్యాసివ్ సేఫ్టీ సిస్టమ్స్, మాడ్యులర్ డిజైన్లు, డిజిటల్ మానిటరింగ్, ఆటోమేషన్, ఆపరేషనల్ రెసిలియన్స్లో ప్రధాన ఆవిష్కరణలు కనిపిస్తున్నాయి. న్యూక్లియర్ ఎనర్జీకి సంబంధించి ప్రపంచ వ్యాప్త చర్చ శైలి మారుతోందని నేను…
Read more...
Read more...
కేంద్రం నిర్వాకం లాక్ డౌన్ దిశగా భారత దేశం
భారత దేశం మరోసారి లాక్ డౌన్ పరిస్థితిని ఎదుర్కోనుందా. అవుననే ప్రచారం జోరుగా జరుగుతోంది. విశ్వ గురు అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్న ప్రధాని మోదీ నాయకత్వంలో ఇండియా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోంది. బలహీనమైన విదేశీ సంబంధాల కారణం కూడా…
Read more...
Read more...
ఏపీతో డిజిటల్ భారత్ నిధి ఒప్పందం
గ్రామీణ బ్రాడ్ బ్యాండ్ అనుసంధానం వేగవంతం చేసేందుకు ఏపీ సర్కార్ తో తాజాగా ఒప్పందం చేసుకుంది డిజిటల్ భారత్ నిధి. ఈ కార్యక్రమం ద్వారా, గ్రామీణ ఆంధ్రప్రదేశ్లో ఈ-పరిపాలన , ఆన్లైన్ విద్య, టెలిమెడిసిన్, డిజిటల్ చెల్లింపులు, పౌర-కేంద్రిత…
Read more...
Read more...
దేశంలోనే తొలి క్వాంటమ్ హబ్గా ఆంధ్రప్రదేశ్
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు సంచలన ప్రకటన చేశారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ రాబోతోందని చెప్పారు. ఐబీఎమ్, టీసీఎస్, ఎల్ అండ్ టీ పనులు ప్రారంభించాయని తెలిపారు. డిసెంబర్ నాటికి మన దేశంలో మొదటి క్వాంటమ్ కంప్యూటర్కి చిరునామాగా ఏపీ…
Read more...
Read more...
ప్రధాని సూచనలు పాటిద్దాం పొదుపు తోనే ఆర్ధిక స్థిరత్వం
పశ్చిమ ఆసియా యుద్ధ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించిన 8 అంశాలను పాటించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఒకటి రెండు రోజుల్లో దీనిపై రాష్ట్ర ప్రభుత్వ పరంగా కూడా ఓ కార్యాచరణ ప్రకటిస్తామన్నారు. ఇలాంటి క్లిష్ట…
Read more...
Read more...
సర్వోదయ సహకార బ్యాంకు లైసెన్స్ రద్దు
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) సంచలన ప్రకటన చేసింది. రూల్స్ ను పాటించని సర్వోదయ సహకార బ్యాంకు లైసెన్స్ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. బ్యాంకును మూసివేసే సందర్భంలో ప్రతి డిపాజిట్దారుడు తన డిపాజిట్లపై రూ. 5 లక్షల వరకు…
Read more...
Read more...
భవిష్యత్ సాంకేతిక రంగాల్లో యువతకు భారీ అవకాశాలు
జాతీయ సాంకేతిక దినోత్సవం సందర్భంగా స్పందించారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. భారత భవిష్యత్తును సాంకేతికత, ఆవిష్కరణల ద్వారా నిర్మిస్తున్న శాస్త్రవేత్తలు, ఆవిష్కర్తలు, పారిశ్రామికవేత్తలు, యువతకు హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఇవాళ భారత…
Read more...
Read more...
భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు రూపాయి పతనం
అంతర్జాతీయ పరంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో సోమవారం అనూహ్యంగా స్టాక్ మార్కెట్లు పతనం చెందాయి. దీంతో రూపాయి మారకం విలువ మరింత క్షీణించింది. అమెరికన్ డాలర్తో పోలిస్తే భారత రూపాయి మారకం విలువ చారిత్రక కనిష్ట స్థాయికి…
Read more...
Read more...
గూగుల్ ఏఐ హబ్ తో మారనున్న విశాఖ ముఖచిత్రం
విశాఖపట్నం అంటే మనకి స్టీల్ ప్లాంట్ గుర్తొస్తుంది, బీచ్ గుర్తొస్తుంది, కానీ ఇక నుండి విశాఖపట్నం అంటే ఏఐ డేటా హబ్... గ్లోబల్ ఐటీ హబ్ గా పిలవ బడుతుందని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ అన్నారు. విశాఖ సమీపాన తర్లువాడ…
Read more...
Read more...
గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖపట్నం : సీఎం
రాబోయే రోజుల్లో గ్లోబల్ ఏఐ హబ్ గా విశాఖపట్నం మారబోతోందని చెప్పారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. మంగళవారం విశాఖ సమీపంలో గూగుల్ డేటా సెంటర్కు నాయుడు శంకుస్థాపన చేశారు. రాష్ట్రంలో ఒక భారీ 'మల్టీ-గిగావాట్' డిజిటల్ పర్యావరణ వ్యవస్థను…
Read more...
Read more...