Browsing Category

Business

Business

డాబ‌ర్ కు ఆహార భ‌ద్ర‌తా నియంత్ర‌ణ సంస్థ షాక్

తమ లేబుల్స్, ప్యాకేజింగ్, ప్రకటనలు, ప్రచార సామగ్రిపై తప్పుదోవ పట్టించే 100 శాతం వాదనలు ఉన్న ఆహార ఉత్పత్తుల అమ్మకం, పంపిణీ , మార్కెటింగ్‌ను తక్షణమే నిలిపి వేయాలని ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎస్ఎస్ఏఐ) డాబర్ ఇండియా…
Read more...

మెటా ఇండియా హెడ్‌ అరుణ్ శ్రీ‌నివాస్ పై ఎఫ్‌ఐఆర్

ప్రధాని న‌రేంద్ర మోదీకి సంబంధించిన మార్ఫ్ చేసిన పోస్ట్‌ల వ్యవహారంలో మెటా ఇండియా హెడ్ అరుణ్ శ్రీ‌నివాస్ కు కోలుకోలేని షాక్ త‌గిలింది. త‌న‌పై ఎఫ్‌ఐఆర్ న‌మోదు చేశారు హైద‌రాబాద్ పోలీసులు. ఈ మేర‌కు సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు.…
Read more...

సీసీటీవీ త‌యారీ కేంద్రంగా క‌డ‌ప న‌గ‌రం

క‌డ‌ప న‌గ‌రం దేశ వ్యాప్తంగా ఆద‌ర‌ణ పొందుతోంది. ఇప్పుడు ప్ర‌తి ఒక్క‌రు సీసీటీవీల‌ను వాడ‌డం త‌ప్ప‌నిస‌రిగా మారింది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఏపీ కూట‌మి స‌ర్కార్ త‌యారీదారుల‌కు రెడ్ కార్పెట్ ప‌రుస్తోంది. ఇందులో భాగంగా పెట్టుబ‌డిదారులు…
Read more...

హైదరాబాద్‌లో పెరుగుతున్న కాఫీ క‌ల్చ‌ర్

భాగ్య‌న‌గ‌రం రోజు రోజుకు విస్త‌రిస్తోంది. పాశ్చాత్య సంస్కృతి పెరుగుతోంది. ఆకాశ హ‌ర్మ్యాలు మ‌నుషుల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాయి. దీంతో వ‌ర్క్ క‌ల్చ‌ర్ కు త‌గ్గ‌ట్టు వ్యాపారాలు కూడా పెరుగుతున్నాయి. ప్ర‌ధానంగా ఫుడ్ క‌ల్చ‌ర్ కు ఎక్కువ‌గా…
Read more...

క్వాంటం పరిశోధనలకు అమరావతి అత్యుత్తమ ప్రదేశం

క్వాంటం కంప్యూటింగ్ సహా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటి టెక్నాలజీలు రాష్ట్ర, దేశాభివృద్ధికి తోడ్పడాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. భవిష్యత్ టెక్నాలజీగా క్వాంటం కంప్యూటింగ్ రంగాన్ని గుర్తించి అమరావతిలో క్వాంటం వ్యాలీని…
Read more...

ఏపీలో రూ. 100 కోట్ల‌తో యుఏఈ ఫుడ్ క్లస్టర్ ఏర్పాటు

ఈ ఏడాది దావోస్ లోని ప్రపంచ ఆర్ధిక సదస్సులో కుదుర్చుకున్న మరో ఒప్పందం ఇవాళ సాకారమైంది. యూఏఈ ఫుడ్ క్లస్టర్ ద్వారా ఏపీలోని ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో ఎగుమతులు, వాణిజ్యం, పెట్టుబడులను పెట్టేలా ఏపీ ఈడీబీ-యూఏఈకి చెందిన ఫుడ్ క్లస్టర్ మధ్య అవగాహనా…
Read more...

భార‌త్ పై 100 శాతం టారిఫ్ విధించే బిల్లు రెడీ

అమెరికా భార‌త్ కు బిగ్ షాక్ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. ఓవైపు మోదీ స్నేహితుడని అంటూనే ఇంకో వైపు టారిఫ్ లు విధించేందుకు సిద్ద‌మైంది. రష్యా నుంచి చమురు కొనుగోలు చేసినందుకు భారత్‌పై 100 శాతం సుంకాలు విధించే బిల్లును అమెరికా ప్రవేశ పెట్టింది .…
Read more...

ఎస్బీఐ ఐపీఓ కోసం ఒక్కో షేరుకు రూ. 575

భార‌త దేశంలో అతి పెద్ద బ్యాంకు అయిన ఎస్బీఐ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. స‌ద‌రు బ్యాంకు ఫండ్స్ మేనేజ్‌మెంట్ రూ. 11,693 కోట్ల ఐపీఓ కోసం రూ. 545-574 ధరల శ్రేణిని నిర్ణయించింది. మ్యూచువల్ ఫండ్ నిర్వహణలో ఉన్న ఆస్తుల విలువ పరంగా భారతదేశపు అతిపెద్ద…
Read more...

అమరావతిలో శాంసంగ్ ఆర్ అండ్ డీ సెంట‌ర్

శాంసంగ్ ఎలక్ట్రానిక్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ (గ్లోబల్ ఎఫైర్స్) యంగ్ జో యున్ గ్లోబల్ పబ్లిక్ ఎఫైర్స్ హెడ్ నామ్ సూ పార్క్ తో రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ సియోల్ లో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మంత్రి…
Read more...

15 పైస‌లు పెరిగిన భార‌తీయ రూపాయి

ప్రారంభ ట్రేడింగ్‌లో అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 15 పైసలు పెరిగి 95.32కి చేరింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు పెరుగుతున్నప్పటికీ డాలర్ బలహీనపడటం, చమురు ధరలు తగ్గడం దీనికి కారణం. విదేశీ సంస్థాగత పెట్టుబడిదారుల నిధుల ఉపసంహరణ,…
Read more...