Browsing Category

Education

Education

కేంద్ర మంత్రి ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ రాజీనామా

నీట్ యుజి 2026లో చోటు చేసుకున్న‌లీకుల‌కు బాధ్య‌త వ‌హించాల‌ని డిమాండ్ చేస్తూ ఢిల్లీలో చేప‌ట్టిన నిర‌స‌న‌లు ఫ‌లించాయి. ఈ మేర‌కు అన్ని వైపుల నుంచి ఒత్తిళ్లు పెర‌గ‌డంతో గ‌త్యంత‌రం లేక ఇవాళ లోక్ స‌భ సాక్షిగా కేంద్ర విద్యా శాఖ మంత్రి ధ‌ర్మేంద్ర…
Read more...

యూనిఫాంల నాణ్యత విషయంలో రాజీ ప‌డేది లేదు

తెలంగాణ ప్ర‌భుత్వం విద్యా రంగంపై ప్ర‌త్యేకంగా దృష్టి సారించింది. ఇందులో భాగంగా రాష్ట్రంలోని విద్యార్థులకు యూనిఫాంలు పంపిణీ చేసిన తర్వాత, వాటి నాణ్యత, సైజు, ఇతర అంశాలపై ప్రతి విద్యార్థి నుండి వాట్సాప్ ద్వారా అభిప్రాయాలను సేకరిస్తామని…
Read more...

ప్రభుత్వ బ‌డిలో ఉచిత విద్య‌..నాణ్య‌మైన భోజ‌నం

కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 'తల్లికి వందనం' పథకం ద్వారా ప్రతిబిడ్డకు ఆర్థిక సాయం అందుతుండటంతో తమకు విద్యా ఖర్చుల భారం గణనీయంగా తగ్గిందని గిరిజన మహిళలు అన్నారు. ఈ పథకం తమ పిల్లల చదువుకు ఎంతో అండగా నిలుస్తోందని వారు పేర్కొన్నారు. రాష్ట్ర…
Read more...

నీట్ వ్య‌వ‌హారంపై కేంద్రాన్ని ప్ర‌శ్నించిన అన్నామ‌లై

భార‌తీయ జ‌న‌తా పార్టీ మాజీ అధ్య‌క్షుడు, వి ద లీడ‌ర్స్ ఉద్య‌మ అధినేత కె. అన్నామ‌లై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న కేంద్ర స‌ర్కార్ ను ఏకి పారేశారు. నీట్ వ్యవహారంపై కేంద్రంపై అన్నామలై విమర్శలు చేయ‌డం క‌ల‌క‌లం రేపింది. చర్చల్లో జాప్యంపై…
Read more...

రాష్ట్రంలో మరిన్ని బీసీ గురుకులాలు : ఎస్. స‌విత

ప్రస్తుత విద్యా సంవత్సరంలో రాష్ట్రంలో పది కొత్త మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ గురుకుల పాఠశాలలను ప్రారంభించామని, వచ్చే విద్యా సంవత్సరంలో మరిన్ని బీసీ గురుకుల పాఠశాలలు ఏర్పాటు చేయబోతున్నామని రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత, జౌళి శాఖ…
Read more...

న‌కిలీ ఏఐ నీట్ ఓఎంఆర్ షీట్స్ పై వార్నింగ్

నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేసింది. ఫేక్ ఏఐ తో నీట్ ఓఎంఆర్ షీట్స్ ను త‌యారు చేసినా లేదా షేర్ చేసినా , స‌ర్క్యులేట్ చేసినా తీవ్ర చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని హెచ్చ‌రించింది. ఈ మేర‌కు విద్యార్థుల‌ను అలర్ట్ చేసింది. ఈ ఫేక్ ఓఎంఆర్…
Read more...

ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో కొత్త‌గా 10 గురుకులాలు

ఏపీలో కొత్త‌గా 10 గురుకులాల‌ను ఏర్పాటు చేస్తామ‌ని సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు రాష్ట్ర బీసీ, ఈడబ్ల్యూఎస్ సంక్షేమ, చేనేత , జౌళి శాఖ మంత్రి ఎస్.సవిత. పీ 4 విధానం చాలా గొప్పదని, ఈ విధానంతో పేదరికం దూరం చేయొచ్చని తెలిపారు. సంపన్న వర్గాలు వారు తమ…
Read more...

ఏపీలో మ‌ల్లారెడ్డి యూనివ‌ర్శిటీకి గ్రీన్ సిగ్న‌ల్

మాజీ మంత్రి చామ‌కూర మ‌ల్లారెడ్డి సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఆయ‌న ఈ మ‌ధ్య అటు కేంద్రంతో ఇటు ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడుతో స‌త్ సంబంధాలు కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. ఇదే క్ర‌మంలో ప్ర‌స్తుతం ఆయ‌న కేసీఆర్ సార‌థ్యంలోని భార‌త రాష్ట్ర స‌మితి…
Read more...

2 ల‌క్ష‌ల మందిని ప్ర‌భుత్వ‌ బ‌డుల్లో చేర్పించాలి : లోకేష్

ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ పాఠశాలలకు 2 లక్షల మంది విద్యార్థులను మార్చడమే తాము ల‌క్ష్యంగా పెట్టుకున్నామ‌న్నారు. రాబోయే విద్యా సంవత్సరంలో ప్రైవేట్ పాఠశాలల నుండి ప్రభుత్వ…
Read more...

సీబీటీ ద్వారా 202 బోద‌న పోస్టుల భ‌ర్తీ

తెలంగాణ విద్యా శాఖ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు సీబీటీ ద్వారా ఇక నుంచి ప‌రీక్ష‌లు భ‌ర్తీ చేయ‌నున్న‌ట్లు తెలిపింది. ఈ మేర‌కు అధికారికంగా ఇవాళ 202 బోధ‌న‌కు సంబంధించి పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది. DIETలు, CTEలు, IASE ,…
Read more...