Breaking
- విండీస్ తో వన్డే సీరీస్ కు రోహిత్, కోహ్లీ ఎంపిక
- ‘సెమికాన్ 2.0’ కింద 200 చిప్ డిజైన్ స్టార్టప్లు
- రాష్ట్ర పండుగగా విశ్వకర్మ భగవానుడి జయంతి
- సరస్వతి అమ్మవారి అలంకారంలో శ్రీ వేంకటేశ్వర స్వామి
- జర్నలిస్టుల ప్రతిభకు రాష్ట్ర ప్రభుత్వ పురస్కారం
- ఏపీలో రెడ్ బుక్ పాలన కొనసాగుతోంది : జగన్
- గొడ్డలి పార్టీ కుట్రలను సమర్థవంతంగా తిప్పి కొట్టాలి
- ’22ఎ’లో 12 రకాల సమస్యలు గుర్తించాం : సీఎం
- వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా
- అంగరంగ వైభోగం కళాకారుల నృత్య నీరాజనం
Browsing Category
Education
Education
టీచర్లు ఛేంజ్ మేకర్లుగా తయారు కావాలి : లోకేష్
రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రజా ప్రభుత్వం టీచర్లను లీడర్లు భావిస్తోందని అన్నారు ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. కష్టపడి మంచి ఫలితాలు సాధించే ఉపాధ్యాయులకు ప్రత్యేక గుర్తింపు ఇనస్తామని పేర్కొన్నారు. ఇటీవల సింగపూర్ అధ్యయన యాత్రకు…
Read more...
Read more...
నీట్ పేపర్ లీక్ పై కాక్రోచ్ పార్టీ ఆందోళన
అభిజిత్ దీప్కే సారథ్యంలోని కాక్రోచ్ జనతా పార్టీ సోమవారం ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద మరోసారి నీట్ యుజి 2026 పేపర్ లీక్ పై ఆందోళనకు శ్రీకారం చుట్టింది. కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ నైతిక బాధ్యత వహిస్తూ తన…
Read more...
Read more...
నీట్ యయుజి 2026 రీ టెస్టుకు 8.5 శాతం గైర్హాజర్
దేశ వ్యాప్తంగా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఆధ్వర్యంలో నీట్ యుజి 2026 రీ టెస్టు పూర్తయింది. ఈ టెస్టుకు 8.5 శాతం విద్యార్థులు గైర్హాజర్ అయ్యారు. మరో వైపు చిరునామా గందరగోళంతో ముగ్గురు పరీక్షకు దూరం అయ్యారు. ఇక పరీక్ష పరంగా చూస్తే…
Read more...
Read more...
విద్య తోనే వికాసం..విజయం : ఎస్. సవిత
విద్యతోనే వెనుకబడిన వర్గాల అభ్యున్నతి సాధ్యమని, సమాజంలో బీసీ బాలికలకు నాణ్యమైన విద్య అందించాలన్న ఫూలే దంపతుల సంకల్పానికి ఎంజేపీ గురుకుల కళాశాల నిదర్శనమని జిల్లా ఇన్చార్జి మంత్రి, రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత పేర్కొన్నారు.…
Read more...
Read more...
ప్రభుత్వ బడుల మూసివేత మానుకోవాలి : హరగోపాల్
తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ స్కూల్స్ కు సంబంధించి టీచర్లు, విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉన్న వాటిని తక్షణమే మూసి వేయాలని నిర్ణయం తీసుకుంటున్నట్లు బాంబు పేల్చారు సీఎం రేవంత్ రెడ్డి. దీనిపై సర్వత్రా నిరసన…
Read more...
Read more...
పేపర్ లీక్లకు వ్యతిరేకంగా కాంగ్రెస్ ప్రచారం
మోదీ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనా కాలంలో లెక్కకు మించి ప్రధాన పరీక్షలన్నీ లీకులకు కేరాఫ్ గా మారి పోయాయి. తాజాగా ఈ ఏడాది 2026లో నిర్వహించిన నీట్ - యుజి ఎగ్జామ్ తో పాటు సీబీఎస్ఈ -12 పరీక్షలు పూర్తిగా లీకులకు కేరాఫ్ గా మారి పోయాయి.…
Read more...
Read more...
యంగ్ ఇండియా స్కూల్స్ తో విద్యా విప్లవం
తమ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో యంగ్ ఇండియా స్కూల్స్ నిర్మిస్తోందని, దీని ద్వారా సామాజిక అంతరాలు లేని విద్య ప్రతి ఒక్కరికీ అందించే ప్రయత్నం చేస్తున్నామన్నారు సీఎం ఎ. రేవంత్ రెడ్డి. నీతి ఆయోగ్ సమావేశంలో కీలక ప్రసంగం చేశారు.…
Read more...
Read more...
తమిళనాడులో ప్రైవేట్ స్కూల్స్ ఫీజుల దోపిడీకి బ్రేక్
తమిళనాడు సీఎం జోసెఫ్ విజయ్ చంద్రశేఖర్ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో విద్యార్థులకు మేలు చేకూర్చేలా తీపి కబురు చెప్పారు. అడ్డగోలు ప్రైవేట్ స్కూల్ ఫీజుల దోపిడీకి బ్రేక్ వేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో రాజకీయ…
Read more...
Read more...
ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ తో నాణ్యమైన విద్య
సీఎం ఎ .రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగులు, ఉన్నత వర్గాల పిల్లలు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీకి వెళుతున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వ పాఠశాల్లలో ఒకటో తరగతి నుంచి మొదలు పెడుతున్నారని అన్నారు. దీన్ని మార్చేందుకు మేం…
Read more...
Read more...
మెగా డీఎస్సీ 2025ని పకడ్బందీగా నిర్వహించాం
ఏపీ సర్కార్ కీలక ప్రకటన చేసింది. గత కొన్ని రోజుల నుంచి మెగా డీఎస్సీ 2025కి సంబంధించి వస్తున్న ఆరోపణలకు స్పందించింది విద్యా శాఖ. మెగా డీఎస్సీ ని అత్యంత పారదర్శకంగా నిర్వహించాం అన్నారు కార్యదర్శి కోన శశిధరర్. అభ్యర్థులు…
Read more...
Read more...