Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
వన దేవతలను దర్శించుకున్న మంత్రులు
ఆసియా ఖండంలోనే అతిపెద్ద గిరిజన జాతరగా వెలుగొందుతున్న శ్రీ సమ్మక్క సారమ్మ మేడారం జాతరకు భక్తులు పోటెత్తారు. ఆ ప్రాంగణమంతా సముద్రాన్నితలపింప చేస్తోంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏర్పాట్లు చేసింది. ఇదిలా ఉండగా గురువారం కేంద్ర గనుల…
Read more...
Read more...
అధికారంలోకి రావాలంటే జగన్ లో మార్పు రావాలి
ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తన సోదరుడు , మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ చీఫ్ వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. విజయవాడలో షర్మిలా రెడ్డి…
Read more...
Read more...
అనకాపల్లి ఉత్సవ్ థీమ్ సాంగ్ ఆవిష్కరణ
అనకాపల్లి ఉత్సవ్ థీమ్ సాంగ్ ను ఆవిష్కరించారు రాష్ట్ర హోం శాఖ మంత్రి వంగలపూడి అనిత. విశాఖపట్నం జిల్లాలోని అనకాపల్లిలో అనకాపల్లి ఉత్సవ్ ను అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుంది ఏపీ సర్కార్. ఇందులో…
Read more...
Read more...
జిరాఫీలను దత్తత తీసుకున్న డిప్యూటీ సీఎం
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కొణిదల గురువారం విశాఖపట్నం జిల్లాలో పర్యటించారు. ఈ సందర్బంగా పర్యటనలో భాగంగా ఇందిరా గాంధీ జంతు ప్రదర్శనశాలను పరిశీలించారు. తన తల్లి అంజనా దేవి జన్మదినోత్సవం సందర్భంగా జూ పార్క్ లోని రెండు జిరాఫీలను…
Read more...
Read more...
జూబ్లీహిల్స్లో నీరూస్ షోరూమ్ సీజ్
హైడ్రా దూకుడు పెంచింది. గత కొన్ని రోజులుగా హైదరాబాద్ నగరంలో షోరూం యజమానులు సరైన భద్రతా చర్యలు చేపట్టడం లేదు. దీనిపై సీరియస్ గా స్పందించారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఈ మేరకు గురువారం ఆయన స్వయంగా రంగంలోకి దిగారు. షో…
Read more...
Read more...
ఓఎన్జీసీ అగ్నిప్రమాదం గురించి ఎంపీ ఆరా
వైసీపీ ఎంపీ గురుమూర్తి కీలక వ్యాఖ్యలు చేశారు. గురువారం ఆంధ్రప్రదేశ్లో అమలాపురంలో జరిగిన ఓఎన్జీసీ చమురు బావి పేలుడు ఘటనపై పార్లమెంట్లో ప్రశ్నను లేవనెత్తారు. ఏపీలోని మోరి5 క్షేత్రంలో ప్రైవేట్ కాంట్రాక్టర్ ద్వారా నిర్వహించిన పనుల సమయంలో…
Read more...
Read more...
రోయా నువ్వే నా సంగీతం నా సర్వస్వం
ప్రముఖ పాకిస్తాన్ సింగర్ అద్నాన్ సమీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్బంగా ఎక్స్ వేదికగా గురువారం స్పందించాడు. పదహారు సంవత్సరాల క్రితం నా ప్రియమైన రోయా నాకు 'అవును' అని చెప్పింది. ఆ క్షణం నుండే నా జీవితం దాని నిజమైన రూపాన్ని, దాని…
Read more...
Read more...
శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి కోసం భారీ ఏర్పాట్లు
తిరుమలలో ఫిబ్రవరి 1వ తేదిన జరగనున్న శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి ఏర్పాట్లపై టిటిడి అదనపు ఈవో శ్రీ సి.హెచ్.వెంకయ్య చౌదరి తిరుమలలోని పద్మావతి అతిథి గృహంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు ఈవో మాట్లాడారు. తిరుమలలో జరిగే అతి ముఖ్యమైన…
Read more...
Read more...
పిఠాపురంకు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలి
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. పిఠాపురం రైల్వే స్టేషన్కు మోడల్ స్టేషన్ హోదా కల్పించాలని కోరారు. ఈ మేరకు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన కీలక రైల్వే సమస్యలపై…
Read more...
Read more...
లోకేష్ యువ గళం పాదయాత్రకు మూడేళ్లు
నారా లోకేష్ యువ గళం చేపట్టి సరిగ్గా మూడేళ్లు పూర్తయ్యింది. మూడవ వార్షికోత్సవం సందర్భంగా కార్మికులకు 70 ఆటో-రిక్షాల పంపిణీ చేశారు. ఆనాటి పరిస్థితులను గుర్తు చేసుకున్నారు. జగన్ రెడ్డి అరాచక పాలనను ధైర్యంగా ఎదుర్కొన్నారు. టీడీపీ…
Read more...
Read more...