Browsing Category

Breaking

బీజేపీని ఎదుర్కొనే ద‌మ్ము ‘దీదీ’కి మాత్ర‌మే ఉంది

స‌మాజ్ వాది పార్టీ అధ్య‌క్షుడు, మాజీ సీఎం అఖిలేష్ యాద‌వ్ నిప్పులు చెరిగారు. మంగ‌ళ‌వారం ఆయ‌న ప‌శ్చిమ బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీని క‌లిశారు. ఆమెకు సంపూర్ణ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఈ ఇద్ద‌రు నేత‌లు సుదీర్ఘంగా చ‌ర్చించారు. అనంత‌రం అఖిలేష్…
Read more...

కాంగ్రెస్ స‌ర్కార్ పై కోదండ‌రాం రెడ్డి అస‌హ‌నం

తెలంగాణ జ‌న స‌మితి పార్టీ అధ్య‌క్షుడు, మాజీ ప్రొఫెస‌ర్ కోదండ‌రాం రెడ్డి ఉన్న‌ట్టుండి స్వ‌రం పెంచారు. ఆయ‌న నిన్న‌టి దాకా రేవంత్ రెడ్డికి, కాంగ్రెస్ స‌ర్కార్ కు మ‌ద్ద‌తుగా నిలుస్తూ వ‌చ్చారు. కొంత స‌మ‌యం ఇస్తే పాల‌న గాడిలో ప‌డుతుంద‌ని…
Read more...

ఏబీఎన్ ఛాన‌ల్ పై శాస‌న మండ‌లి చైర్మ‌న్ కు ఫిర్యాదు

ఏబీఎన్ ఛాన‌ల్ పై, అందులో ప‌ని చేస్తున్న వెంక‌ట‌కృష్ణ‌పై చ‌ర్య‌లు తీసుకోవాల‌ని కోరుతూ బీఆర్ఎస్ పార్టీకి చెందిన ఎమ్మెల్సీ త‌క్కెల‌ప‌ల్లి ర‌వీంద‌ర్ రావు డిమాండ్ చేశారు. మంగ‌ళ‌వారం ప‌లువురు ఎమ్మెల్సీల‌తో క‌లిసి శాస‌న మండ‌లి చైర్మ‌న్ గుత్తా…
Read more...

భేష‌జాలు ప‌క్క‌న పెట్టండి క‌లిసిక‌ట్టుగా ప‌ని చేయండి

రాష్ట్ర విద్యా, ఐటీ శాఖా మంత్రి నారా లోకేష్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. మంగ‌ళ‌వారం గుంటూరు జిల్లా మంగళగిరి టీడీపీ కేంద్ర కార్యాలయంలో పార్లమెంట్ కమిటీ వర్క్ షాప్ ను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావుతో కలిసి విద్య ఐటీ శాఖల మంత్రి…
Read more...

యుద్ద ప్రాతిప‌దిక‌న నీటి పారుద‌ల ప్రాజెక్టులు

ఏపీ సీఎం నారా చంద్ర‌బాబు నాయుడు కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్ర‌ధానంగా నీటి పారుద‌ల రంగంపై ఎక్కువ‌గా దృష్టి సారించారు. యుద్ద ప్రాతిప‌దిక‌న నీటి పారుద‌ల ప్రాజెక్టుల‌ను పూర్తి చేయాల‌ని ఆదేశించారు. ఇదే స‌ర్కార్ ముందున్న ల‌క్ష్య‌మ‌ని స్ప‌ష్టం…
Read more...

సిట్ ముందు హాజ‌రైన జోగిన‌ప‌ల్లి సంతోష్ రావు

దేశ వ్యాప్తంగా సంచ‌ల‌నం రేపిన ఫోన్ ట్యాపింగ్ వ్య‌వ‌హారం కేసులో కీల‌క‌మైన వ్య‌క్తిగా భావిస్తున్న బీఆర్ఎస్ పార్టీకి చెందిన జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ జోగిన‌ప‌ల్లి సంతోష్ రావు మంగ‌ళ‌వారం సిట్ ముందు విచార‌ణ‌కు హాజ‌ర‌య్యారు. అధికారులు సూచించిన…
Read more...

చెరువుల రక్షణ విష‌యంలో త‌గ్గేదే లే : ఏవీ రంగ‌నాథ్

చెరువుల పరిరక్షణలో హైడ్రా మరింత దూకుడుగా వ్యవహరిస్తుందని స్ప‌ష్టం చేశారు హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్. ఆక్రమణలను అడ్డుకోవటమే కాదు వాటిని ఆరోగ్యకరమైన ప్రాంతాలుగా తీర్చి దిద్దుతామన్నారు. చెరువులు ఇకపై పిల్లలకు, యువతకు పెద్దల ఆరోగ్యానికి…
Read more...

తిల‌క్ వ‌ర్మ అన్ ఫిట్ టి20 మ్యాచ్ ల‌కు నో ఛాన్స్

హైద‌రాబాద్ కు చెందిన తిల‌క్ వ‌ర్మ‌కు బిగ్ షాక్ త‌గిలింది. ఇప్ప‌టికే ఓపెన‌ర్ గా ఛాన్స్ ఇచ్చినా కేర‌ళ స్టార్ క్రికెట‌ర్ సంజూ శాంసన్ వ‌రుస‌గా న్యూజిలాండ్ తో జ‌రుగుతున్న టి20 సీరీస్ లో భాగంగా మూడు మ్యాచ్ ల‌లో తీవ్ర నిరాశ ప‌రిచాడు. త‌ను కేవ‌లం…
Read more...

రూ. 9,319 కోట్ల‌తో 55 ట్రాన్స్ మిష‌న్ ప్రాజెక్టులు

స‌మ‌ర్థ‌వంత‌మైన నాయ‌క‌త్వం క‌లిగిన ఏపీలో కీల‌క సంస్క‌ర‌ణ‌ల‌కు శ్రీ‌కారం చుట్ట‌డంతో అభివృద్దితో ప‌రుగులు పెడుతోంది ఏపీ. ఇందులో భాగంగా అన్ని రంగాలు ముఖ్య భూమిక‌ను పోషిస్తున్నాయి. ఈ మేర‌కు ఏపీ ట్రాన్స్ కో కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈఏడాది భారీ…
Read more...

భారత దేశం ఔన్నత్యాన్ని విద్యార్థులకు బోధించాలి

భార‌త దేశం ఔన్న‌త్యాన్ని, రాజ్యాంగానికి ఉన్న విలువల‌ను ప్ర‌త్యేకంగా విద్యార్థుల‌కు తెలియ చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌న్నారు జ‌న‌సేన పార్టీ ఎమ్మెల్సీ , ప్ర‌ముఖ న‌టుడు నాగ‌బాబు కొణిద‌ల‌. 77వ గ‌ణ‌తంత్ర దినోత్స‌వం సంద‌ర్బంగా సోమ‌వారం ఎచ్చెర్లలోని…
Read more...