Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
పోరాడటమే తప్పా పొత్తులంటూ ఉండవు
తమిళనాడు రాష్ట్రంలో రాజకీయాలు మరింత ఆసక్తిని రేపుతున్నాయి. టీవీకే పార్టీ దళపతి విజయ్ సంచలన ప్రకటన చేశారు. తమ పార్టీ ఒంటరిగానే వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తుందని స్పష్టం చేశారు. ఏ పార్టీతో తాము పొత్తు పెట్టుకునే…
Read more...
Read more...
ఏకీకృత భారతదేశాన్ని జరుపు కోవాలి : స్టాలిన్
77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా సంచలన వ్యాఖ్యలు చేశారు తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్. సోమవారం ఆయన జెండాను ఆవిష్కరించి రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. తాము ఏక రూప భారత దేశాన్ని కోరుకోవడం లేదని…
Read more...
Read more...
కత్తి -2 మూవీపై లోకేష్ కనగరాజ్ షాకింగ్ కామెంట్స్
తమిళ చలన చిత్ర పరిశ్రమలో స్పెషల్ ఇమేజ్ కలిగిన దర్శకుడు లోకేష్ కనగరాజ్. తన స్టైల్ ఆఫ్ మేకింగ్ డిఫరెంట్ గా ఉంటుంది. అందుకే తనతో పని చేయాలని ప్రతి నటి, నటుడు , టెక్నీషియన్స్ ఆశిస్తారు. కోరుకుంటారు కూడా. తాజాగా తాను…
Read more...
Read more...
ఎందరో త్యాగాల ఫలితం నేటి భారత దేశం
ఈ దేశ విముక్తి కోసం ఎందరో తమ విలువైన ప్రాణాలు త్యాగం చేశారు. వారు చేసిన త్యాగాలు, బలిదానాల వల్లనే ఇవాళ భారత దేశం సమున్నతమైన రీతి లో ముందుకు సాగుతోందని అన్నారు సీఎం నారా చంద్రబాబు నాయుడు. 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా…
Read more...
Read more...
మార్చిలో రానున్న ఉస్తాద్ భగత్ సింగ్
డైనమిక్ డైరెక్టర్ గా పేరు పొందిన హరీష్ శంకర్ మరోసారి తన సత్తా ఏమిటో చూపించేందుకు రెడీ అవుతున్నాడు. ఇందులో భాగంగా తాను డిఫరెంట్ కథతో పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ , శ్రీలీలతో కలిసి ఉస్తాద్ భగత్ సింగ్…
Read more...
Read more...
టీటీడీలో పాలసీ ఆధారిత పాలన : అడిషనల్ ఈవో
టీటీడీలో పాలసీ ఆధారిత పాలన సాగిస్తున్నామని స్పష్టం చేశారు టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి. సోమవారం 77వ గణతంత్ర దినోత్సవం సందర్బంగా జాతీయ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్బంగా ప్రసంగించారు. టీటీడీ కూడా ఒక పురాతన, మహత్తర…
Read more...
Read more...
తెలంగాణలో ప్రత్యామ్నాయ శక్తిగా ఎదుగుతాం
తెలంగాణ రాష్ట్రంలో తాము ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతామని స్పష్టం చేశారు మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. ఆమె హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడారు. తెలంగాణ జాగృతి కాంట్రాక్టర్లకు కాకుండా కార్మికులకు అండగా నిలుస్తుందని ఆమె…
Read more...
Read more...
డీఎంకే దుష్ట శక్తి అన్నాడీఎంకే అవినీతి శక్తి
టీవీకే పార్టీ చీఫ్, ప్రముఖ నటుడు దళపతి విజయ్ సంచలన కామెంట్స్ చేశారు. ఈ ఏడాదిలో జరిగే ఎన్నికలు ఎన్నికలు కానే కాదన్నారు. ఆయన అధికారంలో ఉన్న డీఎంకే, ప్రతిపక్ష పార్టీలను ఏకి పారేశారు. నటుడి నుంచి రాజకీయ నాయకుడిగా మారిన…
Read more...
Read more...
దూకుడు పెంచిన హైదరాబాద్ షీ టీమ్స్
హైదరాబాద్ పోలీసులకు సంబంధిచి ప్రత్యకంగా ఏర్పాటైన షీ టీమ్స్ సంచలనం సృష్టించింది. ఈ మేరకు షీ టీమ్స్ కు సంబంధించిన ప్రోగ్రెస్ రిపోర్టును వెల్లడించారు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు. హైదరాబాద్…
Read more...
Read more...
సింగరేణి స్కాంపై శ్వేతపత్రం విడుదల చేయాలి
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. తెలంగాణ ప్రభుత్వంపై భగ్గుమన్నారు. రాష్ట్రానికి ఆత్మగా ఉన్న సింగరేణి బొగ్గు గనులకు సంబంధించి చోటు చేసుకున్న స్కాంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం హరీశ్ రావు మీడియాతో…
Read more...
Read more...