Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
బారత్ లో టి20 వరల్డ్ కప్ ఆడలేం
బంగ్లాదేశ్ క్రికెట్ కంట్రోల్ బోర్డు (బీసీబీ) సంచలన ప్రకటన చేసింది. భారత్, శ్రీలంక సంయుక్తంగా వచ్చే ఫిబ్రవరి నెల నుంచి ఐసీసీ టి20 వరల్డ్ కప్ కు ఆతిథ్యం ఇవ్వనుంది. ఇదిలా ఉండగా ఇటీవల భారత్, బంగ్లాదేశ్ దేశాల మధ్య తీవ్ర…
Read more...
Read more...
అంగరంగ వైభవం విశాఖ ఉత్సవం
ఏపీ సర్కార్ ఆధ్వర్యంలో అంగరంగ వైభవోపేతంగా విశాఖ ఉత్సవం కొనసాగుతోంది. రుషికొండ బీచ్ వద్ద పర్యాటకులకు అద్భుత అనుభూతిని అందించే హెలికాప్టర్ రైడ్ను రాష్ట్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ‘సిటీ ఆఫ్…
Read more...
Read more...
నిమ్మల పనితీరు భేష్ అన్న చంద్రబాబు నాయుడు
ఏపీలో అరుదైన దృశ్యం చోటు చేసుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి నీటి పారుదల శాఖ ఆధ్వర్యంలో నీటి తరలింపు శరవేగంగా జరిగింది. ఈ సందర్బంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర నీటి భారీ నీటి పారుదల శాఖ మంత్రి నిమ్మల…
Read more...
Read more...
గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులు- 2025 ప్రకటన
రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ 2024 సంవత్సరంలో మొదటిసారిగా గవర్నర్ ఎక్సలెన్స్ అవార్డులను ఏర్పాటు చేశారు. ఇందులో పర్యావరణ పరిరక్షణ, దివ్యాంగుల సంక్షేమం, క్రీడలు , సంస్కృతి రంగాలలో వ్యక్తులకు , సంస్థలకు గత ఏడాది గణతంత్ర దినోత్సవం…
Read more...
Read more...
దాడులను సహించం తిప్పి కొట్టడం ఖాయం
మాజీ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. తమ పార్టీకి చెందిన నేతలు, కార్యకర్తలు, ప్రజా ప్రతినిధులపై దాడులు చేసినా, ఎవరు పాల్పడినా ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు. కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. జనగామ పట్టణంలో తమ పార్టీ ఎమ్మెల్యే…
Read more...
Read more...
తిరుమలలో అంగరంగ వైభవంగా రథ సప్తమి
కోట్లాది భక్తుల కొంగు బంగారంగా వినుతి కెక్కిన తిరుమల పుణ్య క్షేత్రం భక్త బాంధవులతో కిట కిట లాడింది. సూర్య జయంతిని పురస్కరించుకుని ఆదివారం తిరుమలలో రథసప్తమి ఉత్సవాన్ని టీటీడీ వైభవంగా నిర్వహించింది.ప్రతి ఏటా మాఘ శుద్ధ సప్తమినాడు ఈ…
Read more...
Read more...
బాలికలు సోషల్ మీడియాకు దూరంగా ఉండాలి
గ్రామాల అభివృద్ది ఇంటి నుండే ప్రారంభం కావాలని పిలుపునిచ్చారు రాష్ట్ర హోం శాఖ మంత్రి అనిత వంగలపూడి. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.…
Read more...
Read more...
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. ఆధ్యాత్మకత ఉట్టి పడేలా ఆలయాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇదిలా…
Read more...
Read more...
సన్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సీక్వెల్ చిత్రం బోర్డర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య. ఎవరూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.…
Read more...
Read more...
ఏఆర్ రెహమాన్ కచేరికి పోటెత్తిన ఫ్యాన్స్
తన పట్ల వివక్ష కొనసాగుతోందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి యూఏఈ వేదికగా ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో భాగంగా…
Read more...
Read more...