Breaking
- గాడి తప్పిన కాంగ్రెస్ పాలన జనం ఆందోళన
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ అభివృద్ది
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
Browsing Category
Breaking
గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం సాంస్కృతిక, పర్యాటక రంగానికి ప్రయారిటీ ఇస్తోందని చెప్పారు. ఆధ్యాత్మకత ఉట్టి పడేలా ఆలయాలను కూడా సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. ఇదిలా…
Read more...
Read more...
సన్నీ డియోల్ బోర్డర్ -2 భారీ ఓపెనింగ్స్
ప్రముఖ బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ ప్రధాన పాత్రలో నటించిన సీక్వెల్ చిత్రం బోర్డర్ -2 దుమ్ము రేపుతోంది. ఇది ప్రేక్షకుల ముందుకు వచ్చింది భారీ అంచనాల మధ్య. ఎవరూ ఊహించని రీతిలోనే తొలి షో నుంచే పాజిటివ్ టాక్ తో దూసుకు పోతోంది.…
Read more...
Read more...
ఏఆర్ రెహమాన్ కచేరికి పోటెత్తిన ఫ్యాన్స్
తన పట్ల వివక్ష కొనసాగుతోందంటూ తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేసి దేశ వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాడు ప్రముఖ దిగ్గజ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్. ఈ సమయంలో ఆయన ఉన్నట్టుండి యూఏఈ వేదికగా ఈవెంట్ కు హాజరయ్యారు. ఇందులో భాగంగా…
Read more...
Read more...
రాధాకృష్ణా రాసిందంతా తప్పు అని ఒప్పుకో
తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మరోసారి నోరు విప్పారు. ఆయన ఏబీఎన్ రాధాకృష్ణపై భగ్గుమన్నారు. శనివారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తో కలిసి మీడియాతో మాట్లాడారు. సింగరేణి టెండర్ల రద్దుపై…
Read more...
Read more...
ఫిబ్రవరి 14న లవ్ స్టోరీ మూవీ రీ రిలీజ్
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఇప్పుడు కొత్త ట్రెండ్ మొదలైంది. గతంలో టాప్ లో ఉన్న మూవీస్ తో పాటు బ్లాక్ బస్టర్ గా నిలిచిన చిత్రాలను ఒక్కటొక్కటిగా తిరిగి ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారు. ఆ మేరకు అందినంత మేర దండుకునే…
Read more...
Read more...
మహిళా సాధికారతతోనే సమాజం పురోగతి
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన ప్రధానంగా బాలికలు, యువతులు, మహిళల గురించి ప్రస్తావించారు. వారు లేకపోతే ఈ సమాజం మనుగడ సాధించదని పేర్కొన్నారు. వారు బాగుంటేనే అభివృద్ది సాధ్యం అవుతుందని స్పష్టం…
Read more...
Read more...
మరణానంతరం పార్థివ దేహం స్విమ్స్ కు
టిటిడి మహిళా సంక్షేమ విభాగానికి చెందిన అధ్యక్షురాలు, ఆడిట్ విభాగం సూపరింటెండెంట్ కట్టమంచి ఇందిర మరణానంతరం తన పార్థివ దేహం స్విమ్స్ – శ్రీ పద్మావతి మెడికల్ కళాశాలకు డొనేషన్ ఇచ్చేందుకు అంగీకరించారు. ఈ మేరకు టిటిడి పరిపాలనా భవనంలోని ఈవో…
Read more...
Read more...
ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచుతున్న నారా లోకేష్
మంత్రి నారా లోకేష్ కేవలం రాష్ట్రానికే పరిమితం కాకుండా అంతర్జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ ఇమేజ్ను పెంచుతున్నారని అన్నారు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస రావు. ఆయన కృషి వల్ల ప్రపంచ స్థాయి ఇన్వెస్టర్లకు మన రాష్ట్రంపై…
Read more...
Read more...
ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒకరు మృతి చెందారు. పలువురిపై…
Read more...
Read more...
నారా లోకేష్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ కు ఆలంబన
దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదేక్రమంలో వరల్డ్ లోనే టాప్ కంపెనీగా పేరు…
Read more...
Read more...