Browsing Tag

ap minister

Minister Nimmala : పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను అందజేసిన మంత్రి

Minister Nimmala : పాలకొల్లు నియోజకవర్గంలో పేదలకు ముఖ్యమంత్రి సహాయనిధి నుంచి రూ. 8.20 లక్షల చెక్కులను మంత్రి నిమ్మల రామానాయుడు అందజేశారు.
Read more...

Minister Anam : రెవిన్యూ రికార్డుల్లో అవకతవకలపై వైసీపీపై భగ్గుమన్న మంత్రి ఆనం

Minister Anam : వైసీపీ ప్రభుత్వంలో రెవెన్యూ రికార్డుల్లో అనేక అవకతవకలు జరిగాయని ఆత్మకూరు ఎమ్మెల్యే, దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి విమర్శలు గుప్పించారు.
Read more...

Minister Ram Prasad Reddy : జగన్ అవినీతి చేసిన ప్రతి రూపాయిని వెనక్కి తీసుకువస్తాం

Ram Prasad Reddy : చిత్తూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి రామ్ ప్రసాద్ రెడ్డి అధ్యక్షతన చిత్తూరు జిల్లా సమీక్ష కమిటీ సమావేశం ఇవాళ(ఆదివారం) జరిగింది.
Read more...

Minister Parthasarathy : ధాన్యం అమ్మకాల్లో రైతుల మోసపోవద్దంటున్న మంత్రి పార్థసారథి

Parthasarathy : జిల్లాలోని వేమూరు నియోజకవర్గంలో మంత్రులు గొట్టిపాటి రవి కుమార్, పార్థసారథి గురువారం పర్యటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి ధాన్యం కొనుగోలు కేంద్రాలను మంత్రులు పరిశీలించారు.
Read more...

Minister Nimmala : పోలవరంపై వైసీపీ వ్యాఖ్యలను తిప్పికొట్టిన మంత్రి నిమ్మల

Minister Nimmala : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత జగన్ అవినీతి అసత్యాలకు పుట్టిన దినపత్రిక సాక్షి ప్రతినిత్యం పోలవరం పై విషం చిమ్ముతోందని మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేశారు.
Read more...

Minister Payyavula : ఏపీకి ఉన్న అప్పులపై క్లారిటీ ఇచ్చిన ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్

Minister Payyavula : ఏపీలో ప్రస్తుతం రూ.10 లక్షల కోట్ల అప్పు ఉందని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ తెలిపారు. అప్పులు చెల్లించడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.
Read more...

Minister Anam : తిరుమలలో మార్పులపై కీలక అప్డేట్ ఇచ్చిన మంత్రి ఆనం

Minister Anam : ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల పాలనలో తిరుమలలో చాలా మార్పులు వచ్చాయని దేవాదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు.
Read more...

Minister Kandula Durgesh : సాస్కి పథకం ద్వారా రాష్ట్ర పర్యాటక రంగానికి 113కోట్లు విడుదల చేసిన…

Kandula Durgesh : రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25 "ద్వారా తొలి విడతగా రూ.113.751 కోట్లు (66 శాతం) విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.
Read more...

Nimmala Ramanaidu : జగన్ రాయలసీమ బిడ్డనని చెప్పుకుంటూనే ఇరిగేషన్ గాలికి వదిలేసారు

Nimmala Ramanaidu : జిల్లాలోని వ్యవసాయ మార్కెట్ యార్డును మంత్రులు, టీజీ భరత్, నిమ్మల రామానాయుడు ఇవాళ(సోమవారం) సందర్శించారు.
Read more...