Browsing Tag

CM Nara Chandrababu Naidu

CM Chandrababu Naidu: నేటి నుంచి వరద బాధితులకు నిత్యావసరాల కిట్లు పంపిణీ !

CM Chandrababu: వరద బాధిత కుటుంబాలకు గురువారం నుంచి నిత్యావసరాల కిట్‌తో పాటు రాయితీపై కూరగాయలు అందించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు.
Read more...

CM Chandrababu : వరద బాధితుల కోసం సీఎం సహాయనిధికి సాయం కోరిన చంద్రబాబు

CM Chandrababu : ఇటీవల కురిసిన భారీ వర్షాలతో విజయవాడ నగరం అతలాకుతలం అయిన విషయం తెలిసిందే. పలు ప్రాంతాలను వరదలు ముంచెత్తడంతో లక్షలాది మంది నిరాశ్రయులుగా మారారు.
Read more...

CM Nara Chandrababu Naidu: వరద ప్రభావిత ప్రాంతాలల్లో సీఎం చంద్రబాబు పర్యటన !

CM Nara Chandrababu: వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం చంద్రబాబు పర్యటించారు. బోటులో వెళ్లి సింగ్‌నగర్, తదితర వరద ప్రాంతాలను చంద్రబాబు పరిశీలించారు.
Read more...

CM Chandrababu : గుడ్లవల్లేరు కాలేజీ ఘటనలో ఎస్సై నిర్లక్ష్యం పై భగ్గుమన్న సీఎం

CM Chandrababu : గుడ్లవల్లేరు కాలేజీ ఘటన.. తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. హాస్టల్ బాత్రూమ్‌లో హిడెన్ కెమెరాలు బిగించి వీడియోలు చిత్రీకరించారని విద్యార్థులు భగ్గుమన్నారు.
Read more...

AP CM Warning : ఎర్రచందనం దుంగల దొంగలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన సీఎం

AP CM : తిరుమల శ్రీనివాసుడి పాదాల చెంత ఉన్న శేషాచలం అడవిలోకి చొరబడి ఎర్ర చందనం దుంగలను తరలించుకుని పోతున్న స్మగ్లర్ల ఆట ఇక కట్టవనుంది.
Read more...

PM Narendra Modi: ఏపీలో ‘క్రిస్‌ సిటీ’ శంకుస్థాపనకు ప్రధాని మోదీ ?

PM Narendra Modi: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కృష్ణపట్నం సిటీ (క్రిస్‌ సిటీ) పనులకు ప్రధాని నరేంద్ర మోదీ భూమి పూజ చేయనున్నట్లు సమాచారం.
Read more...

CM Chandrababu : ఏపీ పూర్వ వైభవంపై మరో కొత్త వ్యూహంతో వస్తున్న బాబు

CM Chandrababu : ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఏపీలో ఘన విజయం సాధించిన తెలుగుదేశం పార్టీ.. పక్క రాష్ట్రం తెలంగాణలో పూర్వ వైభవం కోసం ప్రయత్నిస్తోందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది.
Read more...

Deputy CM Pawan Kalyan: ఫార్మా ప్రమాద ఘటనలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోంది –…

Deputy CM: అచ్యుతాపురం ఫార్మా ప్రమాదం చాలా బాధాకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కళ్యాణ్‌ అన్నారు. ప్రమాదంలో యాజమాన్యం నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందన్నారు.
Read more...