CM Chandrababu : ప్రధాని మోదీతో ఏపీ ముఖ్యమంత్రి కీలక భేటీ
CM Chandrababu : ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారం ఉదయం ప్రధాని నరేంద్ర మోదీని కలిశారు. అమరావతి, పోలవరంతో పాటు ఏపీకి సంబంధించిన పలు అంశాలు, భవిష్యత్తు కార్యాచరణపై చంద్రబాబు చర్చించే అవకాశం ఉంది.
Read more...
Read more...