Browsing Tag

National News

Delhi Ex CM Atishi : ఢిల్లీ కొత్త సీఎం ఎంపికపై మాజీ సీఎం సంచలన వ్యాఖ్యలు

Atishi : అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయం సాధించి పది రోజులైనా ముఖ్యమంత్రిని, మంత్రివర్గాన్ని ప్రకటించే విషయంలో జరుగుతున్న జాప్యంపై మాజీ ముఖ్యమంత్రి అతిషి విమర్శలు గుప్పించారు.
Read more...

Yuzvendra Chahal-Dhanashree : క్రికెటర్ చాహల్, ధనశ్రీ మధ్య వివాదం భరణం వరకు వచ్చిందా.?

Yuzvendra Chahal : టీమిండియా ఆటగాడు యుజ్వేంద్ర చాహల్ గత కొన్ని రోజులుగా వార్తల్లో నిలుస్తున్నాడు. చాహల్ తన భార్య ధనశ్రీ వర్మ నుంచి విడిపోనున్నాడని..
Read more...

PM Modi : బీహార్ లో ఈ నెల 24న పీఎం కిసాన్ నిధులు విడుదల చేయనున్న మోదీ

PM Modi : బీహార్ అసెంబ్లీ ఎన్నికలు త్వరలో జరుగనున్న నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఫిబ్రవరి 24న భాగల్‌పూర్‌లో పర్యటించనున్నారు.
Read more...

EPFO : 6.5 కోట్ల మంది ‘ఈపీఎఫ్‌వో’ చందాదారులకు శుభవార్త చెప్పిన సర్కార్

EPFO : దాదాపు 6.5 కోట్ల మంది చందాదారులకు ఈపీఎఫ్‌వో శుభవార్త చెప్పనుంది. ఈపీఎఫ్ ఖాతాలో జమ చేసిన మొత్తానికి చెల్లించే వడ్డీ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.
Read more...

Delhi New CM : వాయిదా పడ్డ ఢిల్లీ బీజేపీ ఎల్పీ సమావేశం.. సీఎం అభ్యర్థిపై ఉత్కంఠ

Delhi New CM : బీజేపీ శాసనసభాపక్ష సమావేశం వాయిదా పడింది. ఇవాళ (సోమవారం) జరగాల్సిన బీజేఎల్పీ సమావేశాన్ని అధిష్ఠానం ఫిబ్రవరి 19కి వాయిదా వేసింది.
Read more...

Delhi Stampede : ఢిల్లీ తొక్కిసలాట ఘటనపై దర్యాప్తునకు రైల్వే ద్విసభ్య కమిటీ

Delhi Stampede : ఢిల్లీ రైల్వేస్టేషన్‌లో తొక్కిసలాట జరిగి 18 మంది ప్రయాణికులు మృతి చెందిన ఘటనపై ఉన్నత స్థాయి దర్యాప్తు మొదలైంది.
Read more...

Maha Kumbh Mela 2025 : కుంభమెలపై మాజీ మంత్రి, ఆర్జేడి చీఫ్ సంచలన వ్యాఖ్యలు

Maha Kumbh Mela : మహాకుంభమేళాపై ఆర్జేడీ చీఫ్, కేంద్ర మాజీ రైల్వే శాఖ మంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభమేళాకు అర్థమే లేదని అని వ్యాఖ్యానించారు.
Read more...

Delhi Stampede : ఢిల్లీ రైల్వే స్టేషన్ లో భారీ తొక్కిసలాట..18 కి చేరిన తొక్కిసలాట

Delhi Stampede : రైల్వే స్టేషన్ తొక్కిసలాట ఘటనలో మృతుల సంఖ్య పెరిగి 18కి చేరింది. పలువురు గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
Read more...

Rahul Gandhi : ఏఐ కోసం మోదీ సర్కార్ చెప్పడం కాదు చేసి చూపించాలి

Rahul Gandhi : ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతను భారత్ అందిపుచ్చుకోవడం లేదని, వట్టి మాటలతో ప్రయోజనం ఉండదని కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ అన్నారు.
Read more...