Browsing Tag

National News

Bihar CM Nitish Kumar : సీఎం తనయుడు రాజకీయ అరంగేట్రం పై కీలక అప్డేట్

Nitish Kumar : హోలీ తర్వాత ఆయన అధికారికంగా రాజకీయాల్లోకి వస్తారని.. ఆ మేరకు ముహుర్తం నిర్ణయించినట్లు బీహార్ రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
Read more...

President Murmu : ‘వన్ నేషన్ వన్ ఎలక్షన్’ పై రాష్ట్రపతి ఆసక్తికర వ్యాఖ్యలు

President Murmu : వన్‌ నేషన్‌- వన్‌ ఎలక్షన్‌.. దేశవ్యాప్తంగా లోక్‌సభ, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి నిర్వహించేలా కేంద్ర ప్రభుత్వం జమిలి బిల్లును పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే..
Read more...

Republic Day 2025-PM : 76వ గణతంత్ర దినోత్సవ వేడుకల వేళ ప్రధాని కీలక వ్యాఖ్యలు

Republic Day : దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. 76వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రధాని మోదీ శుక్రవారం దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.
Read more...

PM Narendra Modi : పద్మ అవార్డు గ్రహీతలకు ప్రధాని అభినందనలు

Narendra Modi : కేంద్ర ప్రభుత్వం శనివారం పద్మ అవార్డులను ప్రకటించింది. ఈ సందర్భంగా పద్మ అవార్డు గ్రహీతలందరికీ ప్రధాని నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు.
Read more...

Mumbai Attack : ముంబై ఉగ్రదాడుల్లో సూత్రధారి ‘తహావూర్ రానా’ భారత్ కు..

Mumbai Attack : 26/11 ముంబై ఉగ్రదాడుల్లో కీలక సూత్రధారి, వాంటెండ్ టెర్రరిస్టు, పాకిస్థాన్‌ మూలాలున్న కెనడా జాతీయుడు తహవూర్ రాణాను భారత్‌కు అప్పగించేందుకు మార్గం సుగమమైంది.
Read more...

Supreme Court : ఏపీ ఫైబర్ నెట్ చైర్మన్ కు బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు

Supreme Court : వైసీపీ నేత, ఫైబర్‌ నెట్‌ కార్పొరేషన్‌ మాజీ చైర్మన్‌ గౌతంరెడ్డికి సుప్రీంకోర్టు ముందస్తు బెయిల్‌ను మంజూరు చేసింది. పోలీసు విచారణకు సహకరించాలని ఆదేశించింది.
Read more...

2025 Republic Day : గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఇండోనేషియా అధ్యక్షుడు

Republic Day : ఆదివారం జరిగే 76వ గణతంత్ర దినోత్సవ వేడుకలకు ఇండోనేషియా అధ్యక్షుడు ప్రబోవో సుబియాంటో ముఖ్య అతిథిగా పాల్గొననున్నారు. ఈ క్రమంలో ఆయన గురువారం రాత్రికి భారత్‌కి వచ్చారు.
Read more...

Manish Sisodia : తాను జైల్లో ఉండగానే బీజేపీ సీఎం పదవి ఆఫర్ చేసింది

Manish Sisodia : బీజేపీపై ఆమ్ ఆద్మీ పార్టీ సీనియర్ నేత, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను తీహార్ జైలులో ఉండగా బీజేపీ తనకు ముఖ్యమంత్రి పదవిని ఆఫర్ చేసిందని ఆరోపించారు.
Read more...

Delhi Elections-PM Modi : జనవరి 29 నుంచి ఢిల్లీ ఎన్నికల సభల్లో ప్రధాని మోదీ

PM Modi : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార ఆప్, బీజేపీ, కాంగ్రెస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ నెలకొంది. ఎన్నికలకు సమయం దగ్గర పడుతుండడంతో అన్ని పార్టీలు వ్యూహాలకు పదును పెడుతున్నాయి.
Read more...

Pushpak Express : మహారాష్ట్ర జల్గావ్ జిల్లా వద్ద ఘోర రైలు ప్రమాదం..12 మంది మృతి

Pushpak Express : మహారాష్ట్రలోని జల్గావ్‌ జిల్లా పరందా రైల్వే స్టేషన్‌ సమీపంలో ఘోరం జరిగింది. పుష్పక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో ప్రయాణిస్తున్న కొందరు ప్రయాణికులు బోగీకి నిప్పంటుకుందనే వదంతులతో కిందకు దూకారు.
Read more...