Browsing Tag

National News

CM Yogi Adityanath : సంభాల్ హింస ఘటనపై స్పందించిన యూపీ సీఎం యోగి

Yogi Adityanath : సంభాల్ వివాదంపై విపక్షాలపై ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ విరుచుకుపడ్డారు. నిజాన్ని దాటిపెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు.
Read more...

Priyanka Gandhi : పార్లమెంట్ వద్ద పాలస్తీనా బ్యాగ్ తో అందరి దృష్టిని ఆకర్శించిన ప్రియాంక గాంధీ

Priyanka Gandhi : కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ మరోసారి పార్లమెంటు వద్ద అందరి దృష్టిని ఆకర్షించారు. ఇదే సమయంలో వివాదం కూడా చోటుచేసుకుంది.
Read more...

Rajya Sabha : నేడు రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చ మొదలుపెట్టనున్న కేంద్ర ఆర్థిక మంత్రి

Rajya Sabha : పార్లమెంట్ శీతాకాల సమావేశాలు కొనసాగుతోన్నాయి. ఈ నేపథ్యంలో సంవిధాన్ గౌరవ్ యాత్ర పేరిట రాజ్యసభలో నేడు, రేపు..
Read more...

Maharashtra : మహారాష్ట్ర 37 మంది మంత్రి వర్గ విస్తరణపై మరో కీలక అప్డేట్

Maharashtra : మహారాష్ట్ర మంత్రివర్గ విస్తరణ జరిగింది. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ సారథ్యంలోని 'మహాయుతి' ప్రభుత్వంలో కొత్తగా 37 మంది కేబినెట్ మంత్రులుగా ప్రమాణస్వీకారం చేశారు.
Read more...

Omar Abdullah : ఈవీఎంలపై కాశ్మీర్ సీఎం ‘ఒమర్ అబ్దుల్లా’ సంచలన వ్యాఖ్యలు

Omar Abdullah : ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్లుపై కాంగ్రెస్ అభ్యంతరాలను జమ్మూకశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా తోసిపుచ్చాడు. 'ఇండియా' కూటమిలో ఒమర్ అబ్దుల్లా నేషనల్ కాన్ఫరెన్స్ భాగస్వామిగా ఉండటంతో పాటు కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల్లో…
Read more...

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ స్థానాల 4వ జాబితా విడుదల చేసిన ఆప్ సర్కార్

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల నాలుగో జాబితాను ఆమ్ ఆద్మీ పార్టీ విడుదల చేసింది. ఇందులో 38 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది.
Read more...

EVKS Elangovan : కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, ఈస్ట్ రోడ్ ఎమ్మెల్యే కన్నుమూత

EVKS Elangovan : కాంగ్రెస్ సీనియర్ నేత, తమిళనాడు కాంగ్రెస్ కమిటీ (టీఎన్‌సీసీ) మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ శనివారం ఉదయం చెన్నైలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు.
Read more...

Rahul Gandhi : రాజ్యాంగానికి, మనుస్మృతికి మధ్య పోరాటం జరుగుతుంది..

Rahul Gandhi : రాజ్యాంగం ఆధునిక భారతావనికి సంబంధించిన ఒక డాక్యుమెంట్ అని, అయితే అందులో ప్రాచీన భారతీయ విలువలు, ఆలోచనలు ఉన్నాయని లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ అన్నారు.
Read more...

RBI : రైతన్నలకు..వ్యవసాయ రుణాలపై శుభవార్త చెప్పిన రిజర్వ్ బ్యాంక్

RBI : భారతీయ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తాజాగా రైతులకు ఓ గుడ్ న్యూస్ చెప్పింది. తనఖా రహిత వ్యవసాయ రుణాల పరిమితిని ప్రస్తుత రూ.1.6 లక్షల నుంచి రూ.2 లక్షలకు పెంచుతున్నట్టు పేర్కొంది.
Read more...