Browsing Tag

National News

Delhi Assembly Elections : అసెంబ్లీ అభ్యర్థుల రెండో జాబితా విడుదల చేసిన ఆప్ పార్టీ

Delhi Assembly Elections : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికలకు మరికొద్ది రోజుల్లో నగారా మోగనుంది. అలాంటి వేళ అధికార ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్).. తన అభ్యర్థుల జాబితాలను వరుసగా విడుదల చేస్తోంది.
Read more...

Rajya Sabha : గందరగోళంగా మారిన రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ సీటుకింద నోట్ల కట్ట

Rajya Sabha : కాంగ్రెస్ సభ్యుల బెంచ్‌పై కరెన్సీ నోట్ల గుట్టు రట్టు కావడంపై రాజ్యసభలో దుమారం మొదలైంది. రాజ్యసభ ఛైర్మన్ జగదీప్ ధంఖర్ ఈ సమాచారం ఇవ్వడంతో రాజకీయ రచ్చకు దారి తీసింది.
Read more...

Pralhad Joshi : కాంగ్రెస్ నేతల ప్రసంగాలపై భగ్గుమన్న బీజేపీ నేత ప్రహ్లాద్ జోషి

Pralhad Joshi : కాంగ్రెసోళ్ల ప్రసంగం వింటుంటే… దెయ్యం నోటి నుంచి భగవద్గీత విన్నట్లుగా ఉందని కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి విమర్శించారు.
Read more...

Rain Alert : బంగాళాఖాతంలో మరోసారి ముంచుకొస్తున్న అల్పపీడనం

Rain Alert : దక్షిణాదిన దడ పుట్టించిన ఫెంగల్‌ తుపాన్‌ తీరం దాటడంతో అంతా హమ్మయ్య అనుకున్నారు. ఫెంగల్‌ తుఫాను బలహీనపడి అల్పపడీనంగా మారి అరేబియా సముద్రంలోకి ప్రవేశించింది.
Read more...

Karnataka News : కర్ణాటకలో గందరగోళంగా మారిన సీఎం, డిప్యూటీ సీఎంల వ్యాఖ్యలు

Karnataka News : కర్ణాటకలో పవర్‌ షేరింగ్‌ వ్యవహారం మరోసారి తెరపైకొచ్చింది. ఇటు ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అటు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ వ్యాఖ్యలతో కథ మళ్లీ మొదటికొచ్చినట్లు కనిపిస్తోంది.
Read more...

Rahul Gandhi : సంభాల్ పర్యటనను అడ్డుకోవడంపై లోక్ సభలో నిలదీసిన రాహుల్ గాంధీ

Rahul Gandhi : సంభాల్ హింసాకాండ బాధితులను పరామర్శించేందుకు వెళ్తున్న తన కాన్వాయ్‌ను ఘజియాపూర్ సరిహద్దుల్లోనే ఉత్తరప్రదేశ్ పోలీసులు అడ్డుకోవడాన్ని లోక్‌సభలో విపక్ష నేత రాహుల్ గాంధీ నిలదీశారు.
Read more...

Maharashtra Elections : ఎట్టకేలకు మహారాష్ట్ర సీఎం అభ్యర్థిని ప్రకటించిన బీజేపీ

Maharashtra Elections : మహారాష్ట్ర తదుపరి ముఖ్యమంత్రి ఎవరనే ఉత్కంఠకు తెరపడింది. ఇవాళ జరిగిన బీజేపీ శాసనసభ సమావేశంలో సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ పేరును ఖరారు చేశారు.
Read more...

Minister Ponmudy : వరద సాయం అందలేదన్న కోపంతో మంత్రి పై బురద చల్లిన బాధితులు

Minister Ponmudy : విల్లుపురం జిల్లా ఇరువేల్‌పట్టు ప్రాంతంలో తగిన సాయం అందలేదన్న కోపంతో బాధితులు రాష్ట్ర మంత్రిపైనే బురదచల్లడం ఉద్రిక్తతకు దారి తీసింది.
Read more...

RBI : 2000 నోట్లపై ‘రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా’ సంచలన అప్డేట్

RBI : గత ఏడాది రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా రూ.2000 నోట్లను ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నోట్లు బ్యాంకులకు చేరుతూనే ఉన్నాయి.
Read more...

Eknath Shinde : ఆసుపత్రిలో చేరిన మహారాష్ట్ర మాజీ సీఎం షిండే

Eknath Shinde : జ్వరం బారిన పడిన మహారాష్ట్ర ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే ఆరోగ్యం మెరుగుపడకపోవడంతో ఆయనను థానేలోని జూపిటర్ ఆసుపత్రిలో మంగళవారంనాడు చేర్చారు.
Read more...