Browsing Tag

News

TG Govt : ఏపీకి కేటాయించిన నీటి కంటే ఎక్కువ వాడుకుంది

TG Govt : నాగార్జున సాగర్‌ నుంచి, శ్రీశైలం నుంచి ఏపీ ఇప్పటికీ నీటిని తీసుకుంటోందని, ఆ రాష్ట్రానికి కేటాయించిన దానికంటే మించి వాడుకొన్నా మళ్లీ నీటి వినియోగ ప్రణాళిక..
Read more...

YS Sharmila : మాజీ సీఎంకు జైలుకెళ్లడానికి టైమ్ ఉంటుంది.. అసెంబ్లీ కి వెళ్ళడానికి టైమ్ ఉండదు

YS Sharmila : ‘కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని ప్రశ్నించాల్సిన వైసీపీకి అసెంబ్లీకి వెళ్లే దమ్ములేదు. నేరస్థులను, దౌర్జన్యం చేసిన వాళ్లను జైలుకు వెళ్లి పరామర్శించేందుకే వైసీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌కు సమయం ఉంటుంది.
Read more...

TG-HYDRA : కబ్జాదారులకు గుండెల్లో గుబులు పుట్టేలా ‘హైడ్రా’ మరింత పటిష్టం..

HYDRA : హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోని చెరువులు, కుంటలు, ప్రభుత్వ స్థలాల పరిరక్షణ కోసం ఏర్పాటు చేసిన హైడ్రాను మరింత పటిష్టం చేయాలని పలువురు భూ కబ్జాదారుల బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
Read more...

MP Eatala Rajender : మాజీ సీఎం కేసీఆర్, సీఎం రేవంత్ పై భగ్గుమన్న మల్కాజ్గిరి ఎంపీ

Eatala Rajender : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌పై బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ తీవ్ర విమర్శలు చేశారు.అంతేకాదు.. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కేసీఆర్ బాటలోనే నడుస్తోందని మండిపడ్డారు.
Read more...

Ex CM KCR : బీఆర్ఎస్ పార్టీ కీలక అంశాలపై చర్చకు తెలంగాణ భవన్ కు కేసీఆర్

KCR : బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ అధ్యక్షతన పార్టీ కీలక సమావేశం జరుగుతోంది. 2001 ఏప్రిల్‌ 27న ఆవిర్భవించిన బీఆర్‌ఎస్‌ పార్టీ 25వ వసంతంలోకి ప్రవేశిస్తున్న నేపథ్యంలో ఈ భేటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
Read more...

YS Jagan Guntur Visit :మాజీ సీఎం గుంటూరు రాకపై భగ్గుమన్న మంత్రులు

YS Jagan : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈరోజు గుంటూరు మిర్చియార్డుకు వెళ్లి రైతులను కలిశారు. అయితే ఎన్నికల కోడ్ అమలులో ఉందని
Read more...

CM Chandrababu : కేంద్రమంత్రికి మిర్చి కొనుగోలు పై లేఖ రాసిన సీఎం చంద్రబాబు

CM Chandrababu : ఏపీలో మిర్చి రైతుల దుస్థితిపై కేంద్రానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లేఖ రాశారు. కేంద్రం వెంటనే మిర్చిని కొనుగోలు చేయాలంటూ..
Read more...

Ex CM YS Jagan : నేడు గుంటూరు మిర్చి యార్డుకు రానున్న మాజీ సీఎం జగన్

YS Jagan : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి బుధవారం గుంటూరు జిల్లాలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా మిర్చియార్డులో రైతులను జగన్ పరామర్శించనున్నారు.
Read more...

Minister Nara Lokesh : గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై నేతలకు మంత్రి కీలక ఆదేశాలు

Nara Lokesh : ‘ప్రతిపక్షం పోటీలో లేదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. పార్టీ నేతలంతా రాబోయే వారం రోజులు ఎమ్మెల్సీ ఎన్నికలపైనే దృష్టి పెట్టి పనిచేయాలి’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి
Read more...

TG High Court-Advocate Death : తెలంగాణ హైకోర్టులో కేసు వాదిస్తూ న్యాయవాది మృతి

TG High Court : మృత్యువు ఎప్పుడు ఏ రూపంలో వస్తుందో ఎవరూ చెప్పలేరు. రెప్పపాటులో ప్రాణం పోతుంది. – అప్పటిదాకా అందరితో సరదా ఉంటూ, కోర్టులో కేసు వాదిస్తున్నారు.
Read more...