Browsing Tag

PM Narendra Modi

Pawan Kalyan: కుమారుడి ఆరోగ్య పరిస్థితిపై స్పందించిన పవన్‌ కళ్యాణ్

Pawan Kalyan : ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిన్న కుమారుడు మార్క్ శంకర్ పవనోవిచ్... సింగపూర్ లోని స్కూల్ లో జరిగిన అగ్నిప్రమాదంలో చిక్కుకున్నారు.
Read more...

PM Narendra Modi: ప్రధాని మోదీకు ‘మిత్ర విభూషణ’ అవార్డు ప్రదానం చేసిన శ్రీలంక

PM Narendra Modi : విదేశీ అధినేతలకు శ్రీలంక ప్రభుత్వం అందించే అత్యున్నత పురస్కారం ‘మిత్ర విభూషణ’ అవార్డును... ప్రధాని మోదీకి ప్రదానం చేశారు.
Read more...

Pamban Railway Bridge: ప్రారంభానికి సిద్ధమైన పాంబన్‌ వంతెన

Pamban Railway Bridge : తమిళనాడులోని రామనాథపురం జిల్లాలో రూ.535 కోట్లతో అధునాతన సాంకేతిక విధానంతో నూతనంగా నిర్మించిన వర్టికల్‌ లిఫ్ట్‌ రైల్వే సీ బ్రిడ్జి ప్రారంభానికి ముస్తాబైంది.
Read more...

PM Narendra Modi: మయన్మార్‌ కు మరింత సాయం చేసేందుకు మేము సిద్ధం – ప్రధాని మోదీ

PM Narendra Modi : భూకంపం దెబ్బకు అతలాకుతలమైన మయన్మార్ కు మరింత సహాయం చేసేందుకు భారత్ సిద్ధంగా ఉందని... ప్రధాని మోదీ భరోసా ఇచ్చారు.
Read more...

Waqf Bill: చారిత్రాత్మక వక్ఫ్‌ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం

Waqf Bill : నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన వక్ఫ్ (సవరణ) బిల్లు-2025 కు లోక్‌సభ ఆమోదం తెలిపింది.
Read more...

PM Narendra Modi: చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ ఫాంట్‌ తో ప్రధాని మోదీ భేటీ

PM Narendra Modi : సమగ్ర ఆర్థిక వాణిజ్య భాగస్వామ్య ఒప్పందాలపై చర్చించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ... చిలీ అధ్యక్షుడు గాబ్రియెల్‌ బోరిక్‌ ఫాంట్‌ ఢిల్లీలో సమావేశమయ్యారు.
Read more...

PM Narendra Modi: ఆరెస్సెస్‌ దేశ సంస్కృతి వటవృక్షం – ప్రధాని మోదీ

Narendra Modi : రాష్ట్రీయ స్వయంసేవక్‌ సంఘ్‌ (ఆరెస్సెస్‌)ను దేశ అజరామర సంస్కృతి, ఆధునికీకరణ వటవృక్షంగా ప్రధాని నరేంద్ర మోదీ అభివర్ణించారు.
Read more...

Earthquake: థాయ్‌లాండ్, మయన్మార్‌ లలో భారీ భూకంపం ! 150 మందికి పైగా మృతి !

Earthquake : థాయ్ లాండ్, మయన్మార్ దేశాల్లో భారీ భూకంపం సంభవించింది. ఈ ఘటనలో 150 మందికి పైగా ప్రజలు మృతి చెందగా.. 750 మందికి పైగా గాయపడ్డారు.
Read more...

Sonia Gandhi: మాతృ వందన యోజనకు నిధులేవీ – సోనియా గాంధీ

Sonia Gandhi : గర్భిణుల కోసం కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ప్రధానమంత్రి మాతృ వందన యోజన అమలు లోపభూయిష్టంగా ఉందని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ ఆరోపించారు.
Read more...

Vande Bharat Train: త్వరలో కశ్మీర్‌ లోయలో పరుగులు పెట్టనున్న వందే భారత్‌ ఎక్స్ ప్రెస్

Vande Bharat Train : వందేభారత్‌ సర్వీసు తొలిసారి కశ్మీర్‌ లోయ లో కూడా అందుబాటులోకి తీసుకువస్తూ ఏప్రిల్ 19న కట్రా-శ్రీనగర్‌ మధ్య వందే భారత్‌ ను ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
Read more...