Browsing Tag

police case

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రిపై కేసు నమోదుకు ఆదేశాలిచ్చిన ప్రత్యేక న్యాయస్థానం

Nirmala Sitharaman : కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు కోర్టు షాక్ ఇచ్చింది. ఎన్నికల బాండ్ల నేపథ్యంలో బెదిరింపులకు పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో నిర్మలా సీతారామన్‌పై కేసు నమోదు చేయాలని బెంగళూరులోని తిలక్ నగర్ పీఎస్‌ ‌పోలీసులను…
Read more...

MP Sanjay Raut : శివసేన ఎంపీకి 15 రోజుల జైలు శిక్ష 25000 వేల జరిమానా విధించిన కోర్టు

MP Sanjay Raut : పరువు నష్టం కేసులో శివసేన ఎంపీ (ఉద్ధవ్ వర్గం) సంజయ్ రౌత్ దోషిగా తేలింది. కోర్టు అతనికి 15 రోజుల జైలు శిక్ష విధించింది.
Read more...

Jani Master Case : కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ కేసులో మరో కొత్త ట్విస్ట్

Jani Master : మహిళా కొరియోగ్రాఫర్‌పై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో మరో ట్విస్ట్ నెలకొంది. యువతిపై దాడి చేశారన్న ఆరోపణల నేపథ్యంలో జానీ మాస్టర్ భార్య అయేషా పైనా చర్యలు తీసుకునేందుకు పోలీసులు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది.
Read more...

Jani Master Case : జానీ మాస్టర్ కు 14 రోజుల రిమాండ్ విధించిన ఉప్పర్ పల్లి కోర్టు

Jani Master : తన వద్ద అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా పనిచేస్తున్న 21 ఏళ్ల యువతిపై జానీ మాస్టర్ అత్యాచారం కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది.
Read more...

KCR Case : విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల వ్యవహారాలపై కేసీఆర్ కు నోటీసులు

KCR : తెలంగాణలో విద్యుత్ కొనుగోలు, కొత్త ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించిన టెండర్లకు సంబంధించి బీఆర్‌ఎస్‌ చైర్మన్‌, మాజీ సీఎం కేసీఆర్‌ను ఎల్‌.నరసింహారెడ్డి కమిటీ వివరణ కోరింది.
Read more...

Chandrababu : సుప్రీంకోర్టులో చంద్రబాబు స్కిల్ కేసు బెయిల్ పిటిషన్ రద్దు విచారణ వాయిదా

Chandrababu : స్కిల్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు బెయిల్ పిటిషన్‌పై విచారణను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. ఈ పిటిషన్‌పై విచారణను మే 7కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు.. చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై మంగళవారం సుప్రీంకోర్టు విచారణ…
Read more...

Delhi Liquor Scam : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మనీష్ సిసోడియాకు కస్టడీ పొడిగింపు

Delhi Liquor Scam : ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం ఆమ్ ఆద్మీ పార్టీ నేత మనీష్ సిసోడియా కస్టడీని మరో 12 రోజులు పొడిగించారు. రూస్ అవెన్యూ కోర్టు అతడికి ఏప్రిల్ 18 వరకు రిమాండ్ విధించింది.ఈ మేరకు ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ…
Read more...

Kerala CM Daughter : కేరళ ముఖ్యమంత్రి కూతురిపై ఈడీ మనీ లాండరింగ్ కేసు నమోదు

Kerala CM : కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ కుమార్తె వీణా విజయన్ ఐటీ కంపెనీలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏజెన్సీలు తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించాయి. మనీలాండరింగ్ చట్టం కింద కేసు నమోదు చేసినట్లు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి.
Read more...