Breaking
- వైసీపీ దుష్ప్రచారంపై మంత్రి కొల్లు రవీంద్ర ఫైర్
- మహిళలు లేకుంటే ప్రపంచమే లేదు : ఎస్. సవిత
- వైసీపీ పాలన వల్ల ఏపీ 30 ఏళ్లు వెనక్కి : పవన్ కళ్యాణ్
- మహిళల సంక్షేమం, భద్రతకు సర్కార్ ప్రాధాన్యత
- ప్రజాస్వామిక మార్గంలోనే సమాజంలో మార్పు సాధ్యం
- నెలాఖరు లోగా లక్ష ఇందిరమ్మ ఇళ్ల గృహ ప్రవేశాలు
- ఉస్తాద్ భగత్ సింగ్ డబ్బింగ్ స్టార్ట్
- వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ నాకు అత్యంత కీలకం
- తుది పోరుకు సన్నద్దం భారత్ సిద్దం
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
Browsing Category
Breaking
డేటా ఆధారిత ప్రణాళికతో భక్తులకు మరింత సౌకర్యాలు
త్వరలో ప్రారంభం కానున్న వేసవి సెలవులకు రానున్న భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పక్కా ప్రణాళికతో సమర్థవంతంగా చేపడుతున్నట్లు టీటీడీ అదనపు ఈవో సి.హెచ్.వెంకయ్య చౌదరి తెలిపారు. తిరుమలలోని…
Read more...
Read more...
నాలెడ్జి, క్రియేటర్ ఎకానమీ కేంద్రంగా ఆంధ్రప్రదేశ్
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని క్రియేటర్ ఎకానమీగా తీర్చిదిద్దేందుకు వీలుగా తగిన ప్రణాళికల్ని సిద్ధం చేస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. దీనికి వివిధ టెక్ కంపెనీల భాగస్వామ్యం కూడా అవసరమని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. ఏపీలో…
Read more...
Read more...
ఏఐలో అమెరికా, భారత భాగస్వామ్యం కీలకం
ఏఐ ప్రయోజనాలను అందరికీ అందుబాటులో ఉంచడంలో యుఎస్, భారత భాగస్వామ్యం కీలక పాత్ర పోషించాల్సిన అవసరం ఉందన్నారు గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్. రెండు దేశాల మధ్య అలంకారికంగా, అక్షరాలా కనెక్షన్ పాయింట్గా పని చేయడం పట్ల గూగుల్ గర్వంగా…
Read more...
Read more...
ఏపీ శాసన మండలిలో లడ్డూ వివాదం గందరగోళం
ఏపీ కౌన్సిల్ లో తీవ్ర గందరగోళం నెలకొంది. ఈ అంశంపై వివరణాత్మక చర్చకు అనుమతించాలని వైఎస్ఆర్సిపి చైర్మన్ను పదేపదే అభ్యర్థించింది. వైఎస్ఆర్సిపి సభ్యుల ప్రవర్తనను ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ తీవ్రంగా పరిగణించారు. తిరుమల తిరుపతి…
Read more...
Read more...
50 మందిని సురక్షితంగా బయటకు తెచ్చిన డీఆర్ ఎఫ్
పెను ప్రమాదాన్ని హైడ్రా తప్పించింది. ఫైర్ ఎక్స్టింగ్విషర్ ద్వరా మంటలను క్షణాళ్లో నియంత్రించి అందులో చిక్కుకున్న50 మందికి పైగా ఉన్నవారిని హైడ్రా శుక్రవారం కాపాడింది. అమీర్పేటలోని ఆదిత్య ఎన్క్లేవ్లోని నీలగిరి బ్లాక్ గ్రౌండ్…
Read more...
Read more...
శ్రీలంకతో భారతదేశం బంధం బలోపేతం
శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకేతో శుక్రవారం భేటీ అయ్యారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఇండియా ఏఐ ఇంపాక్ట్ 2026 సదస్సులో ఈ ఇద్దరు కీలక నేతలు పాల్గొన్నారు. ప్రస్తుతం యావత్ ప్రపంచాన్ని ఏఐ శాసిస్తోందని , ఈ టెక్నాలజీని…
Read more...
Read more...
బెంగళూరులో మహేష్ బాబు ఏఎంబీ థియేటర్
టాలీవుడ్ కు చెందిన పలువురు నటులు విస్తృతంగా వ్యాపారాలు నిర్వహిస్తున్నారు. ఇందులో ఎవరికి వారు వివిధ రంగాలలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. ఇక ప్రిన్స్ మహేష్ బాబు ప్రస్తుతం దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి తీస్తున్న వారణాసిలో నటిస్తున్నాడు.…
Read more...
Read more...
మార్చిలో దుమ్ము రేపనున్న యష్ టాక్సిక్
ప్రముఖ దర్శకురాలు గీతు మోహన్ దాస్ తీసిన మూవీ టాక్సిక్. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక యష్ తన సినీ కెరీర్ లో ఇది మరిచి పోలేని సినిమాగా ఉండబోతోందని పేర్కొన్నాడు. భారీ ఖర్చుతో పాటు అందాల తారలు ఇందులో కీ రోల్…
Read more...
Read more...
ఆ ముగ్గురు ఆటగాళ్లు ఇండియాకు కీలకం
ఇండియన్ క్రికెట్ కోచ్ సంజయ్ బంగర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఇండియా టి20 టోర్నీలో నాలుగు మ్యాచ్ లు ఆడింది. వరుస విజయాలను చవి చూసింది. ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కీలకమైన దక్షిణాఫ్రికా జట్టుతో…
Read more...
Read more...
వెంకన్నఆగ్రహానికి గురికాక తప్పదు : సవిత
హిందువుల మనోభావాలు దెబ్బతినేలా శాసన మండలిలో వైసీపీ సభ్యులు వ్యవహరించిన తీరుపై రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్.సవిత తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. వెంకన్న ఫొటోలను సభలో విచ్చలవిడిగా పడేసి అపచారానికి పాల్పడ్డారని, ఆ కలియుగ దైవం ఆగ్రహానికి…
Read more...
Read more...