Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
వైభవంగా శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి గరుడ సేవ
శ్రీనివాస మంగాపురం శ్రీకల్యాణ వేంకటేశ్వర స్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా గరుడ వాహనసేవ రాత్రి 7 గంటల నుండి అత్యంత వైభవంగా జరిగింది. స్వామి వారు నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వాహనం ముందు గజ రాజులు…
Read more...
Read more...
ఉపాధి చట్టం ఏపీ రాష్ట్రానికి పెను భారం : షర్మిల
కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన కొత్త ఉపాధి హామీ పథకం పేదలు, కూలీల పాలిట శాపంగా మారందని, ఏపీ రాష్ట్రానికి భరించలేని భారంగా మారందంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు ఏపీపీసీసీ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఏపీ కాంగ్రెస్…
Read more...
Read more...
దమ్ముంటే వైసీపీ చర్చకు రావాలి : నారా లోకేష్
వైసీపీ హయాంలో రూ.4064.59 కోట్లు ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలు ఉన్నాయని. వైసీపీకి చిత్తశుద్ధి ఉంటే చర్చించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రకటించారు ఏపీ రాష్ట్ర వైద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్. ఆరోపణలు చేసి పారిపోవడం సరికాదు. వాకౌట్ చేయడం…
Read more...
Read more...
బ్రహ్మోత్సవాలలో భక్తులకు అన్నప్రసాదాలు
శ్రీనివాస మంగాపురంలో శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా వేలాది మంది భక్తులు విచ్చేస్తుండగా, వారి సౌకర్యార్థం టీటీడీ దాతల సహకారంతో ప్రతిరోజూ రుచికరమైన అన్నప్రసాదాలను నిరంతరాయంగా…
Read more...
Read more...
నిబంధనలు పాటించక పోతే సీజ్ చేస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ నిప్పులు చెరిగారు. నిప్పుతో ఊహించని ముప్పు ఉంటుందని, 30 సెకెండ్ల సమయంలో మంటలు వ్యాపించే పరిస్థితి ఉందన్నారు. వచ్చేది వేసవి కాలం.. జాగ్రత్తలు తీసుకుంటే అగ్ని ప్రమాదాలను నివారించవచ్చు అని చెప్పారు.…
Read more...
Read more...
నా వల్లే రూ. 30 వేల కోట్ల స్కాం బయట పడింది
రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఓ ఛానల్ తో చిట్ చాట్ చేశారు. ఈ సందర్బంగా సింగరేణి టెండర్ వ్యవహారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. తన వల్లనే నైనీ బ్లాక్ టెండర్ రద్దు…
Read more...
Read more...
సెట్విన్ సంస్థ ఎండీగా ఉపేందర్ రెడ్డి
ప్రభుత్వ ఆధ్వర్యంలోని సెట్విన్ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ గా ఉపేందర్ రెడ్డి గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడారు. సంస్థ పురోగతికి తన నిబద్ధతను వ్యక్తం చేశారు.. సంస్థను మరింత బలోపేతం చేయడమే తన…
Read more...
Read more...
కిమ్ వారసురాలిగా కిమ్ కూతురు
ఉత్తర కొరియాలో ఏం జరుగుతోందనే చర్చ కొనసాగుతోంది. ప్రస్తుతం ఆ దేశానికి కిమ్ ప్రెసిడెంట్ గా ఉన్నారు. తన తదుపరి పాలకురాలిగా తన కూతురుగా కిమ్ జు ఏ కానుందా. అవుననే జనం అంటున్నారు. దక్షిణ కొరియా నిఘా వర్గాల తాజా సమాచారం ప్రకారం…
Read more...
Read more...
పాకిస్తాన్ సూపర్ లీగ్ లో ఆడబోం : ఆఫ్గనిస్తాన్
పాకిస్తాన్ క్రికెట్ బోర్డుకు కోలుకోలేని దెబ్బ తగిలింది. తన సారథ్యంలో నిర్వహిస్తున్న
పాకిస్తాన్ సూపర్ లీగ్ వేలంలో తమ దేశానికి చెందిన ఆటగాళ్లు పాల్గొన బోరంటూ ప్రకటించింది ఆఫ్గనిస్తాన్ క్రికెట్ బోర్డు. పాకిస్తాన్ సైన్యం ఉగ్రవాదులను…
Read more...
Read more...
శ్రీశైలానికి పోటెత్తిన శివ స్వాములు
మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా భారీ ఎత్తున భక్తులు శ్రీశైలం క్షేత్రానికి రానున్నారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు నంద్యాల ఎస్పీ . గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం నందు ప్రశాంత వాతావరణంలో భక్తుల దర్శన ఏర్పాట్లు…
Read more...
Read more...