Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
చెరువుల అభివృద్ధిలో హైడ్రా పనితీరు భేష్
పర్యావరణ హితమైన నగరంగా హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న ప్రభుత్వ లక్ష్యానికి హైడ్రా చేస్తున్న కృషి అభినందనీయమని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. చెరువులు, నాలాలు, పార్కులు, ప్రభుత్వ భూములు, ప్రజావసరాలకు ఉద్దేశించిన…
Read more...
Read more...
హెచ్ -1బి వీసా ముగించే బిల్లుకు శ్రీకారం
ప్రవాస భారతీయులకు కోలుకోలేని షాక్ నిర్ణయం తీసుకుంది అమెరికా సర్కార్. హెచ్ -1బి వీసా కార్యక్రమాన్ని ముగించచే బిల్లును యుఎస్ శాసన సభ్యుడు ఇవాళ ప్రవేశ పెట్టారు సభలో. ఫ్లోరిడాకు చెందని రిపబ్లికన్ ప్రతినిధి గ్రెగ్ స్టీబ్…
Read more...
Read more...
సింగరేణి సీఎండీగా జ్యోతి బుద్ద ప్రసాద్
సీఎం రేవంత్ రెడ్డి పాలనలో ఐఏఎస్ లు, ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరు ఎప్పుడు ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి నెలకొంది. తాజాగా బుధవారం ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. అత్యంత కీలకమైన సింగరేణి సంస్థకు చీఫ్ మేనేజింగ్ డైరెక్టర్ గా సీనియర్…
Read more...
Read more...
క్రీడలు, రాజకీయాలు భిన్నంగా ఉంటాయి : గంగూలీ
బీసీసీఐ మాజీ ప్రెసిడెంట్ సౌరవ్ గంగూలీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఆయన పాకిస్తాన్ క్రికెట్ బోర్డు అనుసరించిన తీరు పై స్పందించాడు. ప్రస్తుతం భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఐసీసీ టి20 వరల్డ్ కప్ ను నిర్వహిస్తున్నాయి. లా అండ్…
Read more...
Read more...
ఎట్టకేలకు అమెరికాపై గెలిచిన పాకిస్తాన్
టి 20 వరల్డ్ కప్ లో భాగంగా శ్రీలంక రాజధాని కొలంబో వేదికగా జరిగిన కీలకమైన మ్యాచ్ లో అమెరికా జట్టుపై విజయం సాధించింది పాకిస్తాన్. పాక్ జట్టుకు చెందిన ఫర్హాన్ అద్భుతంగా ఆడాడు. హాఫ్ సెంచరీతో ఆకట్టుకున్నాడు. బౌలర్లు కూడా స్పిన్…
Read more...
Read more...
సంక్షేమ వసతి గృహాలలో మౌలిక వసతుల కల్పన
ఏపీ రాష్ట్ర బీసీ, సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత కీలక వ్యాఖ్యలు చేశారు. సంక్షేమ హాస్టళ్లలో వార్డెన్లు తమ పనితీరు మార్చుకోవాలని సూచించారు. కొందరి నిర్లక్ష్యం కారణంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.…
Read more...
Read more...
చంద్రబాబూ దైవ ద్రోహం చేస్తే ఎలా..?
మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడుపై. వయసుకు తగ్గట్టు మాట్లాడక పోవడం దారుణమన్నారు. తాను రాష్ట్రానికి ముఖ్యమంత్రి అన్న విషయం మరిచి పోయి మాట్లాడుతుండడం పట్ల తీవ్ర అభ్యంతరం…
Read more...
Read more...
వరల్డ్ కప్ లో ఒక్క మ్యాచ్ ఛాన్స్ ఇవ్వండి
కేరళ స్టార్ క్రికెటర్, మాజీ రాజస్థాన్ రాయల్స్ జట్టు స్కిప్పర్ సంజూ శాంసన్ కు రోజు రోజుకు మద్దతు పెరుగుతోంది. భారత్ , శ్రీలంక సంయుక్తంగా ప్రస్తుతం ఐసీసీ టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఇప్పటికే బాయ్ కాట్ చేస్తామంటూ…
Read more...
Read more...
తిరుమల లడ్డూ కల్తీ నెయ్యి కేసుపై ఈడీ నజర్
ఓ వైపు తిరుమల లడ్డూ వివాదం కొనసాగుతుండగా మరో కీలక అప్ డేట్ వచ్చింది. తాజాగా కేంద్ర దర్యాప్తు సంస్థ డైరెక్టరేట్ ఎన్ ఫోర్స్ మెంట్ సంచలన ప్రకటన చేసింది. ఈ మేరకు తిరుమల ఆలయంలో లడ్డూ ప్రసాదం తయారీకి సంబంధించిన నెయ్యి కల్తీ…
Read more...
Read more...
అన్నదాతలకు పేపర్లెస్ సేవలు : అచ్చెన్నాయుడు
ఏపీ విద్యా శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు కీలక ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రైతులకు వేగవంతమైన, పారదర్శకమైన, పేపర్లెస్ సేవలు అందించాలనే ఉద్దేశంతో సర్కార్ మన మిత్ర ప్రారంభించడం జరిగిందన్నారు. ఈ సందర్బంగా మన మిత్ర…
Read more...
Read more...