Breaking
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
Browsing Category
Breaking
శ్రీవారి ప్రసాదం అపచారం వాస్తవం : సీఎం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని…
Read more...
Read more...
తిరుపతి నగర వాసులకు మేలు చేకూర్చేలా బడ్జెట్
తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం సమీక్ష చేపట్టారు. నగర కమిషనర్ మౌర్య , అదనపు కమిషనర్ , అధికారులు పాల్గొన్న…
Read more...
Read more...
చంద్రహాస్ బూతు పాటపై జేడీ చక్రవర్తి కన్నెర్ర
బరా బర్ ప్రేమిస్తా మూవీ సందర్బంగా నిర్వహించిన ఈవెంట్ లో సీరియల్ నటుడు ప్రభాకర్ తనయుడు చంద్రహాస్ పాల్గొన్నాడు. తను రాసి ఓ పాట పాడాడు. పూర్తిగా బూతుతో కూడుకుని ఉన్నది. దీనిపై పెద్ద ఎత్తున అభ్యంతరం వ్యక్తం అవుతోంది. ఓ వైపు సీఎం…
Read more...
Read more...
బంగ్లాదేశ్ బహిష్కరణ పాకిస్తాన్ సమర్థన
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా టి20 వరల్డ్ కప్ నిర్వహిస్తున్నాయి. ఈనెల 7 నుంచి వార్మప్ మ్యాచ్ లు ప్రారంభం కానున్నాయి. బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు భారత్ తో కయ్యానికి కాలు దువ్వుతున్నాయి. ఈ తరుణంలో తాము టీమిండియాతో జరిగే…
Read more...
Read more...
సీఎం మురికి భాషపై కేటీఆర్ సీరియస్
మిర్యాలగూడ వేదికగా జరగిన బహిరంగ సభలో తన తండ్రి, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి కేటీఆర్. గరువారం కేటీఆర్ సోషల్ మీడియా ఎక్స్ వేదికగా నిప్పులు చెరిగారు.…
Read more...
Read more...
సాగు నీటి ప్రాజక్టుల కోసం రూ. 8 వేల కోట్లు
సీఎం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలోని కూటమి సర్కార్ రాష్ట్రంలో నీటి ప్రాజక్టులకు భారీ ఎత్తున నిధులను కేటాయించడం జరిగిందన్నారు సింగనమల ఎమ్మెల్యే బండారు శ్రావణి శ్రీ. గార్లదిన్నె మండలం బూదేడు గ్రామ సమీపంలోని 8వ…
Read more...
Read more...
బ్రహ్మోత్సవాలకు డిప్యూటీ సీఎంకు ఆహ్వానం
దేశంలో పేరు పొందిన శైవ క్షేత్రాలలో ఒకటిగా గుర్తింపు పొందింది. భక్తులతో అలరారుతోంది చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తీశ్వర స్వామి ఆలయం. ఈనెలలో శివ రాత్రి పర్వదినం జరగనుంది. ఈ సందర్బంగా భారీ ఎత్తున ఏర్పాట్లు చేసింది ఆలయ కమిటీ.…
Read more...
Read more...
ప్రజావసర స్థలాల్లో 5 అంతస్తుల భవనాలు
హైడ్రా దూకుడు పెంచింది. ప్రజల కోసం ఏర్పాటు చేసిన స్థలాలలో ఆక్రమణలకు పాల్పడడమే కాకుండా బహుళ అంతస్తులు నిర్మించడంపై ఫోకస్ పెట్టింది హైడ్రా. ఫేక్ ఎల్ ఆర్ ఎస్లు సృష్టించారు కబ్జాదారులు. అలా సృష్టించిన ఎల్ ఆర్ ఎస్తో భవన…
Read more...
Read more...
స్పీకర్ నిర్వాకం జగదీశ్ రెడ్డి ఆగ్రహం
ఫిరాయింపు ఎమ్మెల్యేల విషయంలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తీసుకున్న నిర్ణయం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి. ఆయన ఇవాళ మీడియాతో మాట్లాడారు. స్పీకర్ న్యాయ బద్ధంగా పని చేయడం లేదని ఆరోపించారు. పార్టీ…
Read more...
Read more...
కరీంనగర్ బల్దియాపై బీజేపీ జెండా ఎగుర వేయాలి
కేంద్రంలో కొలువు తీరిన బీజేపీ సర్కార్ వల్లనే ఇవాళ మున్సిపాలిటీలు ప్రగతి పథంలో దూసుకు వెళుతున్నాయని అన్నారు కేంద్ర హొం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ పటేల్. మున్సిపల్ ఎన్నికల సందర్బంగా కరీంనగర్ జిల్లాలో ఆయన విస్తృతంగా…
Read more...
Read more...