Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Breaking
జనసేన ఎమ్మెల్యే వ్యవహారంపై సమగ్ర విచారణ
జనసేన పార్టీకి చెందిన రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ రాసలీల వ్యవహారం దేశ వ్యాప్తంగా చర్చకు దారితీసింది. ఓ ప్రభుత్వ ఉద్యోగిని పట్ల ఆయన అనుసరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం అవుతోంది. ఇదే సమయంలో బాధితురాలు ధైర్యంగా బయటకు…
Read more...
Read more...
పోలీస్ విధుల కేటాయింపులో ఏఐ వినియోగం
లా అండ్ ఆర్డర్ ను కాపాడడంలో పోలీసులు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారని అన్నారు హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్. ఆయన అత్యాధునిక ‘జనరేటివ్ ఏఐ’ విధానాన్ని ప్రారంభించారు. సాంకేతికత వినియోగంలో నగర పోలీసులు మరో…
Read more...
Read more...
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
శ్రీనివాస మంగాపురం లోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో ఫిబ్రవరి 8 నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఫిబ్రవరి 7వ తేదీ సాయంత్రం అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. ఫిబ్రవరి 05న కోయిల్ ఆళ్వార్…
Read more...
Read more...
సమిష్టి కృషితో రథ సప్తమి వేడుకలు విజయవంతం
టీటీడీ ఈవో అనిల్ కుమార్ సింఘాల్ కీలక వ్యాఖ్యలు చేశారు. రథ సప్తమి గురించి ప్రస్తావించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు టీటీడీ బోర్డు సూచనలతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు, తిరుచానూరు పద్మావతి అమ్మ వారి…
Read more...
Read more...
బీసీ అభ్యర్థులకు ఉచిత శిక్షణ ఇస్తాం : సవిత
ఉన్నత ఉద్యోగాల్లో బీసీ బిడ్డలు స్థిరపడి, పాలనలో కీలక భూమిక పోషించాలన్నదే కూటమి ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్. సవిత. అందుకోసమే సివిల్ సర్వీసెస్, డీఎస్సీ, ఇతర పోటీ పరీక్షలకు బీసీ కార్పొరేషన్…
Read more...
Read more...
రియల్ ఎస్టేట్ దందా చేస్తున్న సీఎం : కేటీఆర్
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిప్పులు చెరిగారు. ఆయన సీఎం రేవంత్ రెడ్డిని ఏకి పారేశారు. రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ దందా కొనసాగుతోందని, ప్రజా పాలనకు మంగళం పాడారంటూ మండిపడ్డారు. సింగరేణి స్కాంలో సీఎం కీలక పాత్ర ఉందని,…
Read more...
Read more...
చెరువులను ఆక్రమించాలని చూస్తే తాట తీస్తాం
హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఆక్రమణదారులకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎవరు ఎంతటి స్థానంలో ఉన్నా చెరువులను ఆక్రమించు కోవాలని చూస్తే తాట తీస్తామన్నారు. రామచంద్రాపురం చెరువును ఆయన పరిశీలించారు.…
Read more...
Read more...
తెలంగాణలో మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్ విడుదల
తెలంగాణలో ఎన్నికల నగారా మోగింది. మంగళవారం రాష్ట్ర ఎన్నికల సంఘం కీలక ప్రకటన చేసింది. ఈమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ప్రకటించిన మేరకు మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించి షెడ్యూల్ ను ప్రకటించింది. అధికారికంగా…
Read more...
Read more...
పార్టీ బలోపేతంపై మరింత ఫోకస్ పెట్టాలి
ఏపీ తెలుగుదేశం పార్టీ చీఫ్ పల్లా శ్రీనివాస రావు కీలక వ్యాఖ్యలు చేశారు. పార్టీ అంటేనే కార్యకర్తలు అని, వారు లేక పోతే పార్టీ మనుగడ సాధించడం అత్యంత కష్టమన్నారు. గత ప్రభుత్వ హయాంలో జగన్ రెడ్డి సర్కార్ దాష్టీకాలను, అక్రమ…
Read more...
Read more...
ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ
ప్రపంచంలో అతిపెద్ద ఉద్యాన క్లస్టర్ గా రాయలసీమ మారబోతోందని ప్రకటించారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు. అమరావతి లోని సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షా సమావేశానికి హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ…
Read more...
Read more...