Breaking
- కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ లో ప్రాధాన్యం
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ
- గాడి తప్పిన కాంగ్రెస్ పాలన జనం ఆందోళన
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ అభివృద్ది
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
Browsing Category
Breaking
ఎమ్మెల్యే గాలి జనార్ధన్ రెడ్డి ఇంటికి నిప్పు
కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీల మధ్య పచ్చ గడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇప్పటికే ఇరు వర్గాల మధ్య చోటు చేసుకున్న ఆధిపత్య పోరు చివరకు దాడులు చేసుకునేంత దాకా వెళ్లింది. ఒకరు మృతి చెందారు. పలువురిపై…
Read more...
Read more...
నారా లోకేష్ ప్రతిపాదన ఆంధ్రప్రదేశ్ కు ఆలంబన
దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సు ముగిసింది. ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ లు చేసిన ప్రయత్నాలు ఫలించాయి. భారీ ఎత్తున కంపెనీలు ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు వచ్చాయి. ఇదేక్రమంలో వరల్డ్ లోనే టాప్ కంపెనీగా పేరు…
Read more...
Read more...
బ్లాక్ బస్టర్ ధురంధర్ నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్
ఆదిత్య ధర్ దర్శకత్వం వహించిన చిత్రం ధురంధర్. పాకిస్తాన్ లో ఇండియన్ ఆఫీసర్ గూఢచారిగా వ్యవహరించిన కథనం ఆధారంగా తెరకెక్కించాడు. ఈ సినిమా విడుదలైన తొలి షో నుంచి భారీ ఎత్తున ఆదరణ చూరగొంది. ఏకంగా రూ. 1000 కోట్లకు పైగా వసూలు…
Read more...
Read more...
ఆంధ్రప్రదేశ్ వైపు బ్లాక్ స్టోన్, బ్రూక్ ఫీల్డ్ చూపు
ఏపీ రాష్ట్ర సర్కార్ తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలు ఇస్తున్నాయి. ఈ మేరకు సానుకూలమైన వాతావరణం కల్పించడంతో విస్తృతంగా పెట్టుబడులు వస్తున్నాయని స్పష్టం చేశారు ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్. ఇందులో భాగంగా దావోస్ లో…
Read more...
Read more...
అధికారంలోకి వస్తాం ఇబ్బంది పెట్టిన వాళ్లను వదలం
మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు నిప్పులు చెరిగారు. కావాలని తమను ఇబ్బంది పెట్టే పోలీసు ఉన్నతాధికారులపై భగ్గుమన్నారు. వారిని వదిలి పెట్టే ప్రసక్తి లేదన్నారు. తాము అధికారంలోకి రావడం ఖాయమని, ఆరోజు మీరు ఎక్కడున్నా, ఏ మూల…
Read more...
Read more...
సజ్జనార్ కు విచారించే నైతిక అర్హత లేదు
బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన తాజాగా హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక రకంగా ఆయన చేసిన కామెంట్స్ తీవ్ర కలకలం…
Read more...
Read more...
3 ఎకరాలను ఆక్రమించిన నల్ల మల్లారెడ్డి
మేడ్చల్ - మల్కాజిగిరి జిల్లా ఘట్కేసర్ మండలం కాచవాని సింగారం గ్రామంలోని సర్వే నంబరు 66 లో ఉన్న 6.12 ఎకరాలు ప్రభుత్వ భూమేనంటూ హైడ్రా స్పష్టం చేసింది. జిల్లా సర్వే అధికారి చాలా స్పష్టంగా ప్రభుత్వ భూమిగా నిర్ధారించి హద్దులను…
Read more...
Read more...
రామ్ చరణ్ డ్రెస్సింగ్ స్టైల్ వెరీ స్పెషల్
మన శంకర వర ప్రసాద్ మూవీ నిర్మాత, చిరంజీవి ముద్దుల కూతురు సుస్మిత కొణిదల ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తన సోదరుడు, ప్రముఖ నటుడు రామ్ చరణ్ డ్రెస్సింగ్ గురించి స్పందించింది. రామ్ చరణ్ ఫిట్, సౌకర్యం, హుందాతనానికి అత్యంత ప్రాధాన్యత…
Read more...
Read more...
రైతులకు స్థిర ఆదాయం సర్కార్ లక్ష్యం
రైతులకు స్థిరమైన ఆదాయం కల్పించడం తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు. ఇందులో భాగంగా ఆయిల్ ఎక్స్ట్రాక్షన్ రేషియోను అనుసరించేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడంతో, మెట్రిక్ టన్నుకు సగటున…
Read more...
Read more...
జగన్ రెడ్డిని జనం నమ్మరు : బుద్దా వెంకన్న
టీడీపీ ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న నిప్పులు చెరిగారు. మాజీ సీఎం జగన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్రాన్ని అన్ని రంగాలలో నిర్వీర్యం చేశాడని ఆరోపించారు. అందుకే జనం ఛీ కొట్టారని, కేవలం 11…
Read more...
Read more...