Breaking
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
Browsing Category
Tech
Technology
Rohan Khaunte : టీ హబ్ తో గోవా సర్కార్ ఒప్పందం
ఐటీ పరంగా దేశంలో టాప్ లో కొనసాగుతోంది తెలంగాణ. హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ పరంగా వినుతికెక్కింది. ఇన్నోవేషన్స్ లో , టెక్నాలజీని అంది పుచ్చుకోవడంలో ముందంజలో ఉంది.
ఇప్పటికే ఐటీ, లాజిస్టిక్, ఇతర రంగాలలో హైదరాబాద్ బెటర్ సిటీగా…
Read more...
Read more...
Sc Internet Suspension : ఇంటర్నెట్ సస్పెన్షన్ పై కోర్టు కామెంట్స్
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయ స్థానం సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. పరీక్షల సమయంలో ఇంటర్నెట్ సస్పెన్షన్ (నిషేధం) పై కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖను స్పందించాల్సిందిగా ఆదేశించింది.
కొన్ని పరీక్షల సమయంలో ఇంటర్నెట్ ను…
Read more...
Read more...
Bob Iger : ట్విట్టర్ పై డిస్నీ మాజీ సీఇఓ కామెంట్స్
ప్రపంచంలోనే పేరొందిన మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్ పై నోరు పారేసుకున్నాడు డిస్నీ మాజీ సిఇఓ బాబ్ ఇగర్.
ఇప్పటికే దానిని కొనుగోలు చేసేందుకు ప్రయత్నం చేసి తర్వాత విరమించుకున్న ప్రముఖ బిలియనీర్ టెస్లా సిఇఓ , చైర్మన్ ఎలోన్ మస్క్…
Read more...
Read more...
Social Media Centre : సోషల్ మీడియాకు కేంద్రం ముకుతాడు
కేంద్రంలో కొలువుతీరిన మోదీ ప్రభుత్వం మొదటి నుంచి సోషల్ మీడియా (సామాజిక మాధ్యమాలు)పై ఫోకస్ పడుతూ వస్తోంది. తమకు వ్యతిరేకంగా గళం విప్పుతున్న వారిని ఓ కంట కనిపెడుతోంది.
వారిపై జూలు విదులుస్తోంది. విచిత్రం ఏమిటంటే అదే సోషల్…
Read more...
Read more...
Elon Musk : క్రిస్ రాక్ ఆహ్వానం ఎలోన్ మస్క్ ఆనందం
మరోసారి వార్తల్లో నిలిచారు టెస్లా సిఇఓ, చైర్మన్ ఎలోన్ మస్క్. క్రిస్ రాక్ తాను నిర్వహిస్తున్న షోలో పాల్గొనాలని ఆహ్వానించాడని తెలిపారు. ఈ విషయాన్ని ట్విట్టర్ వేదికా పంచుకున్నారు.
కాగా క్రిస్ రాక్ కు ప్రపంచ వ్యాప్తంగా మంచి హాస్య…
Read more...
Read more...
Twitter Shock : ట్విట్టర్ షాక్ 45 వేల ఖాతాలు క్లోజ్
ప్రపంచ సోషల్ మీడియా రంగంలో టాప్ సంస్థగా పేరొందింది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్. ఇప్పటికే పలు దేశాలు ట్విట్టర్ పై గుర్రు మంటున్నాయి.
అత్యధికంగా వాడుతున్నది భారతీయులే కావడం విశేషం. రోజు రోజుకు ఫేక్ ఖాతాలు సామాజిక…
Read more...
Read more...
Centre To Karnataka HC : కావాలనే ట్విట్టర్ రూల్స్ ఉల్లంఘన
మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ పై బిగ్ షాక్ తగిలింది. ట్విట్టర్ ఉద్దేశ పూర్వకంగా చట్టాలను ధిక్కరించిందని కేంద్రం కర్ణాటక హైకోర్టుకు ఫిర్యాదు చేసింది.
భారతీయ చట్టాలంటే సదరు సంస్థకు గౌరవం లేకుండా పోయిందని పేర్కొంది. గత…
Read more...
Read more...
Google Truth Ban : ట్రంప్ సోషల్ మీడియాకు నో చాన్స్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కు కోలుకోలేని షాక్ ఇచ్చింది మరోసారి టెక్ దిగ్గజం గూగుల్. తన యాప్ స్టోర్ నుండి ట్రంప్ కు చెందిన సోషల్ మీడియా ప్లాట్ ఫారమ్ లో చోటు ఉండదని స్పష్టం చేసింది.
తమ రూల్స్ కు వ్యతిరేకంగా ఉండే…
Read more...
Read more...
Facebook Insta Deleted : 2.7 కోట్ల పోస్ట్ లు తొలగింపు – మెటా
ఫేస్ బుక్ దాని అనుబంధమైన ఇన్ స్ట్రా గ్రామ్ లో కీలకమైన పోస్టులను తొలగించింది. ఈ విషయాన్ని మెటా వెల్లడించింది. ఈ పోస్టులన్నీ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 2 కోట్ల 70 లక్షల పోస్టులు.
ఈ ఏడాది జూలై నెలలో భారత దేశంలో 1.7 కోట్లకు…
Read more...
Read more...
Jack Dorsey : ట్విట్టర్ కంపెనీగా మారడం బాధాకరం
ట్విట్టర్ ఫౌండర్, మాజీ సీఇఓ జాక్ డోర్సే షాకింగ్ కామెంట్స్ చేశారు. ట్విట్టర్ పై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. సోషల్ మీడియాలో ప్రస్తుతం వరల్డ్ లో టాప్ లో కొనసాగుతోంది మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విట్టర్.
విచిత్రం ఏమిటంటే సోషల్…
Read more...
Read more...