Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
Tech
Technology
Google Startup School : అంకురాలకు గూగుల్ ఆలంబన
ప్రపంచంలోనే అత్యధిక స్టార్టప్ (అంకురాలు)లలో ఎక్కువగా కొలువు తీరింది భారత దేశంలోనే. ప్రధానంగా ఐటీ సెక్టార్ లో ఇండియా వెలిగి పోతోంది.
ఈ తరుణంలో వరల్డ్ లో నెంబర్ వన్ టెక్ దిగ్గజంగా పేరొందింది గూగుల్ . ఎక్కడ క్రియేటివిటీ కలిగినా…
Read more...
Read more...
Twitter CEO Coffee Serve : ట్విట్టర్ సిఇఓ సింప్లిసిటీకి ఫిదా
ప్రపంచాన్ని శాసిస్తున్న ట్విట్టర్ సంస్థ సిఇఓ పరాగ్ అగర్వాల్ ఇప్పుడు వరల్డ్ వైడ్ గా హాట్ టాపిక్ గా మారారు. ఇప్పటికే ఈ ప్రవాస భారతీయుడు అత్యున్నత స్థానంలో ఉన్నాడు.
ఇటీవల ప్రపంచ కుబేరుడు ఎలోన్ మస్క్ కు మాత్రం సిఇఓ అంటే పడడం…
Read more...
Read more...
Dharmendra Pradhan : ఐఐటీయన్లు కంపెనీలు స్థాపించాలి
టెక్నాలజీ మారుతోంది. ప్రస్తుతం దేశంలోని ఐఐటీయన్ల (ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ )కు భారీ ఎత్తున డిమాండ్ ఉంటోంది. ఎందుకంటే ప్రపంచంలోని టాప్ ఐటీ , ఇతర దిగ్గజ కంపెనీలలో ఈ సంస్థలలో చదువుకున్న వారే ఎక్కువగా ఉన్నారు.
వారి…
Read more...
Read more...
Mark Zuckerberg : టార్గెట్ ముఖ్యం లేక పోతే కష్టం – జుకెర్ బర్గ్
ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమ వేదికల్లో టాప్ లో కొనసాగుతూ వస్తున్న ఫేస్ బుక్ ఉద్యోగులకు కోలుకోలేని షాక్ తగిలింది. ఈ మేరకు వ్యవస్థాపడు, సీఇఓగా కొనసాగుతున్న మార్క్ జుకర్ బర్గ్ సంచలన కామెంట్స్ చేశారు.
ఇక నుంచి గతంలో…
Read more...
Read more...
Samsung Apology : దెబ్బకు దిగొచ్చిన శాంసంగ్
టెక్ దిగ్గజం శాంసంగ్ ఎట్టకేలకు దిగొచ్చింది. ప్రవక్తపై వివాదం చెలరేగడంతో పాకిస్తాన్ లో అల్లర్లు పెద్ద ఎత్తున చెలరేగాయి. చివరకు ఈ ఆందోళనలు హింసాత్మకంగా మారడంతో కంపెనీ దిగొచ్చింది.
ఇస్లాం మతాన్ని, మహ్మద్ ప్రవక్తను కించ…
Read more...
Read more...
CM KCR T HUB : దేశానికే తలమానికం టీ-హబ్ – కేసీఆర్
భాగ్యనగరంలో ఏర్పాటు చేసిన టీ - హబ్ దేశానికే తలమానికమని కొనియాడారు సీఎం కేసీఆర్. మంగళవారం ప్రపంచంలోనే అతి పెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ టీ హబ్ ఫేజ్ -2 ను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన ప్రసంగించారు. అంకురాలను (స్టార్టప్)…
Read more...
Read more...
Second Phase T Hub : అంకురాలకు టీ హబ్ ఆలంబన
దేశానికే తలమానికంగా నిలిచేలా హైదరాబాద్ స్టార్టప్ లకు కేరాఫ్ గా నిలిచింది. ఒకప్పుడు ఇండియా అంటే సిలికాన్ సిటీగా బెంగళూరుకు పేరుండేది.
కానీ తెలంగాణ కొత్త రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీన్ మారింది. పూర్తిగా దిగ్గజ కంపెనీలన్నీ ఈ…
Read more...
Read more...
Rana Ayyub : రానా అయ్యూబ్ కు ట్విట్టర్ బిగ్ షాక్
భారత దేశంలో పేరొందిన జర్నలిస్టులలో రానా అయ్యూబ్ ఒకరు. ఆమె ట్విట్టర్ ఖాతాను విత్ హోల్డ్ లో ఉంచినట్లు ట్విట్టర్ స్పష్టం చేసింది.
ఈ మేరకు భారత దేశ చట్టాల ప్రకారం ట్విట్టర్ బాధ్యతలకు లోబడి ఈ నిర్ణయం తీసుకోవాల్సి…
Read more...
Read more...
Face Book Top : సోషల్ మీడియాలో ఫేస్ బుక్ టాప్
టెక్నాలజీ మారింది. సోషల్ మీడియా వినియోగం పెరిగింది. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా సామాజిక మాధ్యమాలను వాడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది భారీగా.
ఒకటా రెండా ఏకంగా 462 కోట్ల మంది వినియోగదారులు చేరడం వాటికి ఉన్న ప్రాధాన్యత ఏమిటో తెలియ…
Read more...
Read more...
Rajeev Chandra Sekhar : సామాజిక మాధ్యమాలపై కేంద్రం ఫోకస్
రోజు రోజుకు సామాజిక మాధ్యమాల తీరు తెన్నులపై కేంద్రం ఫోకస్ పెట్టనుంది. ఇప్పటికే సోషల్ మీడియా గతి తప్పుతోందన్న ఆరోపణలు ఉన్నాయి. కేంద్రానికి వీటి మీద ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయి.
గూగుల్, మైక్రో సాఫ్ట్, ఫేస్ బుక్ ,…
Read more...
Read more...