Breaking
- గాడి తప్పిన కాంగ్రెస్ పాలన జనం ఆందోళన
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ అభివృద్ది
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
Browsing Category
Tech
Technology
#YahooNewLook : యాహూ కొత్తగా గమ్మత్తుగా
దీంతో పాటు భారత్లో తెలుగు, తమిళం, కన్నడం, హిందీ, గుజ రాతీ, బెంగాలీ, మరాఠీ వంటి ఏడు ప్రాంతీయ భాషల్లో సేవలు అందిస్తున్నట్లు వివరించాయి. అన్నింటికన్నా ప్రధానంగా మిగతా సంస్థలతో పోలిస్తే యాహూ మెయిల్ అత్యధికంగా 1 టెరాబైట్ స్టోరేజీ స్పేస్…
Read more...
Read more...
#Facebook : ఫేస్బుక్ ఉద్యోగులు ఫుల్ ఎంజాయ్
దీంతో సందిట్లో సడేమియా అన్న చందంగా ఫుల్ జోష్ మీదున్నారు. ఎక్కువగా అమెరికా, ఫ్రాన్స్, సింగపూర్, లండన్ , తదితర దేశాల్లో ఎక్కువగా ఉంటున్న అన్ని రంగాల కంపెనీలన్నీ వర్క్ ఫ్రం హోం సౌకర్యాన్ని కల్పిస్తున్నాయి. దీనిని సద్వినియోగం…
Read more...
Read more...
#VivoY12S : వివో 12 ఎస్ ధర తక్కువ ఫీచర్లు ఎక్కువ
ఇండియన్ మార్కెట్ ను చైనా కంపెనీలే శాసిస్తున్నాయి. షియోమీ, పోకో, వివో, రియల్ మి, ఒప్పో ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో స్మార్ట్ ఫోన్ల కంపెనీలు తమ ఉత్పత్తులతో మొబైల్ లవర్లను ఒక చోట ఉండనీయడం లేదు. తాజాగా చైనాకు చెందిన వివో ఇండియన్లను…
Read more...
Read more...
#CovidEffect : భరోసా ఇవ్వని కంపెనీలు ఆందోళనలో ఉద్యోగులు
నిన్నటి దాకా బీరాలు పలికిన కేంద్ర ప్రభుత్వం ఉన్నట్టుండి చేతులెత్తేయడంతో దేశ ఆర్థిక పరిస్థితి మరింత దిగజారింది. దీంతో ఆయా కంపెనీలు, స్టార్ట్ అప్ లు పొదుపు మంత్రం జపిస్తున్నాయి. ఇప్పటికే పలు దిగ్గజ కంపెనీలు నష్టాలను అదుపులో ఉంచుకునేందుకు గాను…
Read more...
Read more...
#Lenovo : బడా కంపెనీల చూపు ఇండియా వైపు
కన్జూమర్ సెగ్మెంట్ లో 40 శాతం గ్రోత్ ను కలిగి ఉండడంతో లెనోవో కంపెనీ ఇండియాలోనే తయారు చేయాలని డిసైడ్ అయింది. ల్యాప్ ట్యాప్ల కంటే టాబ్లెట్ల కోసం ఎక్కువ డిమాండ్ ఉంటోంది లెనోవో కంపెనీ నుంచి. 60 శాతానికి పైగా మార్కెట్ షేర్ ఉండడంతో కంపెనీ…
Read more...
Read more...
#RelianceTelecom : టెలికాం సెక్టార్ లో వార్ షురూ
ధీరుభాయి అంబానీ కన్న కలల్ని నిజం చేయాలన్న సంకల్పం ఇప్పుడు ఆర్ ఐ ఎల్ ఆచరణలోకి తీసుకు వస్తోంది. ఇండియాలోని ప్రతి కుటుంబం ఇంటర్నెట్ తో అనుసంధానం కావాలన్న టార్గెట్ తో పని చేస్తోంది. అతి తక్కువ ధరకే అన్ని సేవలు అందజేయనున్నట్లు ఆర్ ఐ ఎల్ అధినేత…
Read more...
Read more...
#EcommerceIT : భారత్పైనే దిగ్గజ కంపెనీల కన్ను
ఆన్ లైన్ లో మూవీ టికెట్స్ కు భారీ డిమాండ్ ఉంటోంది. మొదట దీనిలోనే ప్రవేశించాలని తలపిస్తోంది. యూసీ వెబ్ కు చెందిన యూసీ అప్లికేషన్ వేగంగా విస్తరించింది. ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 110 కోట్ల మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారని ఆలీబాబా…
Read more...
Read more...
#CyberSecurity : సెక్యూరిటీకే ప్రయారిటీ..రానున్న జియో గేట్
టెలికాం రంగంలో ఇదో అతిపెద్ద సంచలనం. ప్రతి సామాన్యుడు మాతో కనెక్ట్ కావాలన్నదే మా ఆలోచన. ఇప్పటి దాకా కొన్ని రంగాలకు మాత్రమే పరిమితమై పోయాం. ఇక నుంచి మా అపరిమితమైన నెట్ వర్క్ , వేలాది మంది సభ్యుల సేవలను మరింత విస్తరించాలని నిర్ణయం…
Read more...
Read more...
#NetFlixIndia : ఇండియా జపం చేస్తున్న దిగ్గజ కంపెనీలు
ఇండియన్ మార్కెట్ ను కొల్లగొట్టేందుకు దిగ్గజ కంపెనీలు పలు ఆఫర్లతో ఆకట్టుకునోనున్నాయి. ఇదిలా ఉండగా భారత్ లో తమ జెండా ఎగుర వేసేందుకు నెట్ ఫ్లిక్స్ ఇప్పటి నుంచే పావులు కదుపుతోంది. తమ కంపెనీ ఆపరేషన్స్ ను సక్సెస్ ఫుల్ గా నడిపించేందుకు గాను…
Read more...
Read more...
#AiKtrTelangana : కృత్రిమ మేధస్సులో మనమే నెంబర్ వన్
ఏఐ సెక్టార్ కు సంబంధించి తెలంగాణ టాప్ లో నిలిచింది. కరోనా కష్ట కాలంలోను రాష్ట్రం ఐటీ పరంగా పురోగమించడం విశేషం. దేశంలోనే ఐటీ హబ్ గా పేరొందిన భాగ్యనగరం టాప్ ప్రయారిటీలో కొనసాగుతున్న కృత్రిమ మేధస్సు నిలవడం గమనార్హం.ఏఐ ద్వారా…
Read more...
Read more...