Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
International
International NEWS
Zelensky Elon Musk : ఎలాన్ మస్క్ పై జెలెన్ స్కీ ఫైర్
టెస్లా చైర్మన్, ట్విట్టర్ బాస్ ఎలాన్ మస్క్ పై నిప్పులు చెరిగారు ఉక్రెయిన్ దేశ అధ్యక్షుడు జెలెన్ స్కీ. ఓ వైపు రష్యా ఏకపక్షంగా దాడులకు తెగ బడుతోందని, యుద్ధ నీతిని విస్మరించిందని ఆరోపించారు. వేలాది మంది చిన్నారులు, వృద్దులు,…
Read more...
Read more...
Rishi Sunak China : చైనాలో స్వర్ణ యుగం ముగిసింది – సునక్
బ్రిటన్ ప్రధానమంత్రి రిషి సునక్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు చైనాపై. గతంలో చైనాలో స్వర్ణ యుగం అనేది ఉండేదన్నారు. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు లేవన్నారు. ప్రపంచం చిన్నదై పోయింది. టెక్నాలజీ మారుతోంది. ఇందులో ఆయా దేశాల ప్రాధాన్యతలు…
Read more...
Read more...
XI Jin Ping Step Down : ‘జిన్ పింగ్’ ఇంకానా ఇకపై చెల్లదు
గుప్పిట బిగించినంత వరకే ఏదైనా. ఒక్కసారి వదిలేస్తే దానిని తట్టుకోవడం కష్టం. ఉక్కు సంకల్పానికి ప్రతీకగా ఉంటూ వచ్చిన చైనాను కరోనా అట్టుడికేలా చేస్తోంది. ఇప్పటికే కరోనా వైరస్ వ్యాప్తి చెందడానికి చైనానే కారణమని అమెరికాతో పాటు…
Read more...
Read more...
China Corona : చైనాలో గందరగోళం ‘కరోనా’పై జనాగ్రహం
జనాన్ని కంట్రోల్ చేయడం ప్రపంచంలో ఏ దేశాధినేతకు సాధ్యం కాలేదు. ఆ విషయం ఇంకా గమనించినట్లు లేదు చైనా చీఫ్ జిన్ పింగ్. ఆయన మరోసారి డ్రాగన్ దేశానికి సుప్రీంగా ఎన్నికయ్యారు. ఈ తరుణంలో జిన్ పింగ్ తీసుకున్న నిర్ణయం తీవ్ర నిరసనలు,…
Read more...
Read more...
Asim Munir Pak Army : పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ గా అసీమ్ మునీర్
పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక ప్రకటన చేశారు. ఈ మేరకు దేశానికి సంబంధించిన ఐఎస్ఐ మాజీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సయ్యద్ అసీమ్ మునీర్ ను ఆర్మీ చీఫ్ గా నియమించారు. అసీమ్ మునీర్ తో పాటు ఆయింట్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ కమిటీ…
Read more...
Read more...
US Walmart Store Killed : యుఎస్ వాల్ మార్ట్ లో కాల్పుల మోత
అమెరికాలో మరోసారి కాల్పుల మోత మోగింది. గత కొంత కాలంగా ప్రశాంతంగా ఉన్న సమయంలో ఉన్నట్టుడి మరో ఘటన చోటు చేసుకోవడం విస్తు పోయేలా చేసింది. ఇప్పటికే బైడెన్ ప్రభుత్వం గన్ లైసెన్స్ , తయారీపై వేటు వేస్తామని ప్రెసిడెంట్ బైడెన్…
Read more...
Read more...
White House Praises : జీ20 సదస్సులో మోదీ పాత్ర భేష్ – యుఎస్
ఇండోనేషియాలోని బాలిలో జరిగిన 20 శిఖరాగ్ర సమావేశంలో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలకమైన పాత్ర పోషించారని కితాబు ఇచ్చింది అమెరికా. ఈ జీ20 గ్రూపులో 19 దేశాలు సభ్యులుగా ఉన్నాయి. యూకే, అమెరికా, ఇండియా, ఇండోనేషియా, చైనా,…
Read more...
Read more...
Rishi Sunak : భారత్ తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం – సునక్
భారత దేశంతో బ్రిటన్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాన్ని కొనసాగించేందుకు మొగ్గు చూపుతుందన్నారు నూతన ప్రధాని రిషి సునక్. ఇండోనేషియాలోని బాలిలో జరిగిన టి20 శిఖరాగ్ర సదస్సు వివరాలు శుక్రవారం వెల్లడించారు. రిషి సునక్ మీడియాతో మాట్లాడారు.…
Read more...
Read more...
India Slams Pakistan : పాకిస్తాన్ కామెంట్స్ భారత్ సీరియస్
పాకిస్తాన్ తన తీరు మార్చు కోవడం లేదు. ఆ దేశానికి చెందిన ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ కీలక వ్యాఖ్యలు చేశారు. తమ దేశానికి ఉగ్రవాదం పెను శాపంగా మారిందని. ఈ తరుణంలో మరోసారి ఐక్య రాజ్య సమితి భద్రతా మండలి సంస్కరణల అంశంపై సర్వ…
Read more...
Read more...
Pak PM Shehbaz Sharif : ఉగ్రవాదం పాకిస్తాన్ పాలిట శాపం – పీఎం
పాకిస్తాన్ ప్రధాన మంత్రి షెహబాజ్ షరీఫ్ సంచలన కామెంట్స్ చేశారు. ప్రధానంగా ఆయన ఉగ్రవాదం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు.
తమ దేశంలో టెర్రరిజం ప్రధాన అవరోధంగా, సమస్యగా మారిందన్నారు. ఇప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నాయని…
Read more...
Read more...