Breaking
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
- సంజు శాంసన్ కు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది
- జగన్ రెడ్డికి విమర్శించే అర్హత లేదు : సవిత
- టీమిండియాకు బీసీసీఐ రూ. 131 కోట్ల భారీ నజరానా
- సీనియర్ సిటిజన్స్ ను చంపేయండి
- గత పాలకుల తప్పిదాలను సరిదిద్దుతున్నాం
- సవాళ్లను ఎదుర్కొనేందుకు ఖాకీలు సన్నద్దం కావాలి
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
Browsing Category
International
International NEWS
Indonesia Hands G20 : భారత్ కు జీ20 సారథ్య బాధ్యతలు
భారత దేశానికి కీలకమైన బాధ్యతలు నిర్వహించే అవకాశం జీ20 రూపంలో దక్కింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వ ప్రతిభ, దక్షత, నిబద్దతను మరోసారి నిరూపించుకునేందుకు వీలు చిక్కింది. నవంబర్ 15, 16లలో ఇండోనేషియా లోని బాలిలో…
Read more...
Read more...
Rishi Sunak Visas : భారతీయులకు రిషి సునక్ ఖుష్ కబర్
భారత సంతతికి చెందిన రిషి సునక్ యుకె ప్రధానమంత్రిగా ఎన్నికయ్యాక కీలక మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలిలో జీ20 శిఖారగ్ర సదస్సు జరుగుతోంది. ఈ సందర్భంగా 19 దేశాలకు చెందిన అధ్యక్షులు, ప్రధానమంత్రులు…
Read more...
Read more...
NATO Alert : పోలాండ్ సరిహద్దుల్లో రాకెట్ దాడి
రష్యా తన తీరును మార్చు కోవడం లేదు. యావత్ ప్రపంచం నెత్తీ నోరు మొత్తుకున్నా యుద్దాన్ని ఆపడం లేదు. ఈ తరుణంలో రష్యా ప్రయోగించిందని అనుమానం వ్యక్తం చేస్తున్న క్షిపణి ప్రయోగం మరింత ఆందోళన కలిగిస్తోంది. ఉక్రెయిన్ తీవ్ర భయాందోళనల…
Read more...
Read more...
Donald Trump : 2024లో జరిగే ఎన్నికల్లో పోటీ చేస్తా – ట్రంప్
అమెరికా దేశ మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ పార్టీ చీఫ్ డొనాల్డ్ ట్రంప్ సంచలన ప్రకటన చేశారు. ఆయన గత వారం కిందట కీలక ప్రకటన చేయబోతున్నానని అమెరికన్లు వేచి చూడాలని కోరారు. ఈ మేరకు మంగళవారం అర్ధరాత్రి మీడియాతో మాట్లాడారు. తాను…
Read more...
Read more...
PM Modi : ప్రపంచ పురోగతిలో భారతీయుల ముద్ర – మోదీ
భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. ప్రపంచ పురోగతిలో భారతీయులు కీలకమైన పాత్ర పోషిస్తున్నారని అన్నారు. మంగళవారం ఇండోనేషియాలోని బాలిలో జరిగిన జీ20 శిఖరాగ్ర సమావేశంలో మోదీ పాల్గొని ప్రసంగించారు.
ఈ…
Read more...
Read more...
PM Modi Rishi Sunak : జి20 సదస్సులో రిషి సునక్..మోదీ భేటీ
జి20 సమ్మిట్ లో భాగంగా అరుదైన సన్నివేశం చోటు చేసుకుంది. ఇండోనేషియాలోని బాలిలో రెండు రోజుల పాటు జరుగుతోంది సమ్మిట్. ఈ సదర్బంగా ఇటీవలే నూతనంగా యుకె పీఎంగా ఎన్నికైన రిషి సునక్ తో భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భేటీ అయ్యారు.…
Read more...
Read more...
Fighter Planes Collide : డల్లాస్ ఎయిర్ షోలో విమానాలు ఢీ
అమెరికాలో విషాదం చోటు చేసుకుంది. టెక్సాస్ లోని డల్లాస్ ఎగ్జిక్యూటివ్ ఎయిర్ పోర్ట్ లో జరిగిన ఎయిర్ షోలో రెండు విమానాలు ఢీకొన్నాయి. ఒక బోయింగ్ బి-17 బాంబర్ , మరో చిన్న విమానం గాలిలో ఎగిరిన కొద్ది సేపటికే గతి తప్పాయి. వెంటనే నేలపై…
Read more...
Read more...
Jai Shankar : ఉక్రెయిన్ మంత్రి కులేబాతో జై శంకర్ భేటీ
భారత దేశం విదేశాంగ విధానం ప్రపంచాన్ని విస్తు పోయేలా చేసింది. ప్రస్తుతం యావత్ లోకాన్ని తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోంది రష్యా ఉక్రెయిన్ పై కంటిన్యూగా యుద్దం చేస్తూ వస్తోంది. ఈ తరుణంలో మొదటి నుంచీ భారత్ ఇరు దేశాలను యుద్దం ఆపాలంటూ…
Read more...
Read more...
Afghan Women No Entry : పార్కుల్లో మహిళలకు నో ఎంట్రీ
తాలిబన్లు ఎప్పుడైతే ఆఫ్గనిస్తాన్ ను స్వాధీనం చేసుకున్నారో ఆనాటి నుంచి మహిళలు, బాలికలు, యువతులకు రక్షణ లేకుండా పోయింది. ఇప్పటికే పాఠశాలలను మ మూసి వేశారు. సాయుధలైన ఉగ్రవాదులు తరగతి గదుల్లో డ్యాన్సులు చేస్తున్నారు. ఇందుకు…
Read more...
Read more...
Jai Shankar : చర్చల ద్వారానే యుద్దానికి పరిష్కారం
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భారత దేశం మొదటి నుంచీ యుద్దాన్ని కోరుకోవడం లేదని మరోసారి స్పష్టం చేశారు. రష్యాలో పర్యటిస్తున్న జై శంకర్ మంగళవారం రష్యాతో చర్చలు జరిపారు. ఈ సందర్భంగా ఇరు…
Read more...
Read more...