Browsing Tag

AP Elections 2024

Special Investigation Team: రంగంలోనికి దిగిన సిట్‌ బృందం ! తిరుపతి చేరుకున్న సిట్ అధికారులు !

Special Investigation Team: ఐజీ వినీత్‌ బ్రిజ్‌లాల్‌ నేతృత్వంలోని సిట్‌ బృందం తిరుపతికి చేరుకుంది. తిరుపతి పద్మావతి మహిళా వర్సిటీలో సిట్‌ అధికారులు విచారణ చేపట్టారు.
Read more...

Mukesh Kumar Meena: ఏపీలో 81.86 శాతం పోలింగ్‌ నమోదు – సీఈవో ముకేశ్‌కుమార్ మీనా

Mukesh Kumar Meena: 2024 ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో 81.86 శాతం పోలింగ్‌ నమోదైందని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి (సీఈవో) ముకేశ్‌కుమార్ మీనా తెలిపారు.
Read more...

Sajjala Ramakrishna Reddy: ప్రభుత్వ సానుకూలత వైసీపీకు రెండో సారి పట్టం కడుతుంది – సజ్జల

Sajjala Ramakrishna Reddy: సీఎం జగన్‌ పేద వర్గాల కోసం అహర్నిశలు కృషి చేశారని... ప్రభుత్వ సానుకూలత ఉప్పెనలా ఓటెత్తిందని వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.
Read more...

AP Elections 2024: ఏపీలో ప్రశాంతంగా ముగిసిన పోలింగ్ ! 76.50 శాతం పోలింగ్ నమోదు !

AP Elections 2024: ఏపీలో లోక్ సభ, శాసన సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. రాష్ట్రంలోని 25 లోక్ సభ, 175 అసెంబ్లీ స్థానాలకు గాను చెదురు మదురు సంఘటనలు మినహా పోలింగ్ పూర్తయింది.
Read more...

AP Elections : ఇక తెలుగు రాష్ట్రాల్లో కూడా ముగిసిన పోలింగ్ సమయం

AP Elections : తెలుగు రాష్ట్రాల్లో నిర్దేశిత పోలింగ్ సమయం ముగిసింది. ఏపీలోని 175 అసెంబ్లీ స్థానాలు, 25 లోక్‌సభ స్థానాలకు, తెలంగాణ, సికింద్రాబాద్ కంటోన్మెంట్లలోని 17 పార్లమెంట్ స్థానాలకు ఎన్నికలు జరిగాయి.
Read more...

Election Commission of India: నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం !

Election Commission of India: నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది.
Read more...

Amanchi Krishna Mohan: చీరాల డీఎస్పీని చెట్టుకు కట్టేస్తాం – చీరాల కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి

Amanchi Krishna Mohan: చీరాల డీఎస్పీ బేతపూడి ప్రసాద్‌, తమను ఇబ్బంది పెడితే చెట్టుకు కట్టేస్తామని నియోజకవర్గ కాంగ్రెస్‌ అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్‌ హెచ్చరించారు.
Read more...

AP Elections : ఇక ఏపీలో ఓట్ల పండగ మొదలైనట్టే…సొంత గూటికి చేరనున్న ఓటర్లు

AP Elections : మరో మూడు రోజుల్లో ఆంధ్రప్రదేశ్‌లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. రేపటితో ప్రచారం ముగియనుంది. రాష్ట్రంలో ఈ నెల 13న ఎన్నికలు జరగనున్నాయి.
Read more...

Pawan Kalyan: సినీ ప్రముఖుల నుండి పవన్‌ కళ్యాణ్‌ కు పెరుగుతున్న రాజకీయ మద్దత్తు !

Pawan Kalyan: పిఠాపురం అసెంబ్లీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కు సినీ ప్రముఖుల నుండి మద్దత్తు రోజు రోజుకూ పెరుగుతోంది.
Read more...