Browsing Tag

News

YS Jagan Meet : మాజీ ఎమ్మెల్యే వంశీని జైలుకు వెళ్లి పరామర్శించిన మాజీ సీఎం

YS Jagan : విజయవాడ జిల్లా జైలులో వల్లభనేని వంశీని పరామర్శించారు ఏపీ మాజీ సీఎం వైఎస్‌ జగన్‌. ములాఖత్‌లో వైఎస్‌ జగన్‌ వంశీని కలిశారు. జరిగిన పరిణామాల గురించి జగన్‌ వంశీని అడిగి తెలుసుకుంటున్నారు.
Read more...

TG News-SC : నేడు సుప్రీంకోర్టులో పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు విచారణ

TG News : ఎమ్మెల్యేల ఫిరాయింపుల కేసు విచారణ మంగళవారం సుప్రీం కోర్టులో జరగనుంది. పది మంది ఎమ్మెల్యేలు విచారణ ఎదుర్కొంటున్నారు.
Read more...

TTD Updates : ఈరోజు 10 గంటలకు శ్రీవారి మే నెల దర్శన టికెట్లు

TTD : తిరుమల శ్రీవారి ఆర్జితసేవలైన సుప్రభాతం, తోమాల, అర్చన, అష్టదళ పాదపద్మారాధన టికెట్ల మే నెల కోటాను ఆన్‌లైన్‌లో టీటీడీ మంగళవారం ఉదయం 10 గంటలకు విడుదల చేయనుంది.
Read more...

AP High Court : సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీసీ కెమెరాల ఏర్పాటు పై ఆరాతీసిన కోర్టు

AP High Court : సుప్రీంకోర్టు మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న పోలీసు స్టేషన్లు, జైళ్లలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారా అని హైకోర్టు ప్రశ్నించింది.
Read more...

Minister Sridhar Babu : మూడేళ్ళలో 30 వేలమందికి కొలువులు పక్కా

Sridhar Babu : వచ్చే మూడేళ్లలో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న బీటెక్, డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగులు 30 వేల మందికి ఉద్యోగాలు కల్పించనున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు ఓ ప్రకటనలో తెలిపారు.
Read more...

CM Revanth Reddy : ఇసుక దందాపై సీఎం రేవంత్ సర్కార్ ఘరం

CM Revanth Reddy : తెలంగాణలో ఇసుక దొంగలు రెచ్చిపోతున్నారు. వాగు కనిపిస్తే చాలు, తవ్వేస్తున్నారు. రాత్రి, పగలు అన్న తేడాలేకుండా... యదేచ్చగా ఇసుక దందాకు తెగపడుతున్నారు.
Read more...

CM Chandrababu : గుంటూరు రోడ్డు ప్రమాదంలో వ్యవసాయ కూలీల మృతిపై స్పందించిన సీఎం

CM Chandrababu : గుంటూరు జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మహిళలు మృతి చెందిన ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పందించారు.
Read more...

HYD Peddagattu Jathara : లింగా..ఓ లింగా అనే నామస్మరణతో మొదలైన పెద్దగుట్ట జాతర

Peddagattu Jathara : శ్రీ లింగమంతులస్వామి(పెద్దగట్టు జాతర ప్రారంభమైంది. ఆదివారం అర్ధరాత్రి దేవరపెట్టె చేరుకోవడంతో దురాజ్ పల్లి పెద్దగట్టు జాతర ప్రారంభమైంది...
Read more...

Kesineni Nani : తన రాజకీయ రిటైర్మెంట్ పై మరోసారి క్లారిటీ ఇచ్చిన మాజీ ఎంపీ

Kesineni Nani : ఇటీవల మీడియా ఊహాగానాలపై మాజీ ఎంపీ కేశినేని నాని స్పందించారు. ఈ సందర్భంగా ఆయన సోమవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ..
Read more...