Browsing Tag

News

SLBC Tunnel Collapse : టన్నెల్ వద్ద కీలక బృందాలతో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్

SLBC Tunnel : ఆపరేషన్‌ SLBC టన్నెల్‌లో భాగంగా, లోకోమోటివ్‌ ట్రైన్‌ ద్వారా భారీ జనరేటర్‌ను సొరంగంలోకి పంపించారు. దీనితో విద్యుత్‌ వ్యవస్థను పునరుద్ధరించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నట్లు తెలిపారు.
Read more...

Vijayawada CP-Phone Thefting : ఫోన్ దొంగతనాలపై సీపీ రాజశేఖర్ బాబు కీలక వ్యాఖ్యలు

Vijayawada CP : నగర పోలీసులు భారీగా మెుబైల్ ఫోన్లను రికవరీ చేశారు. పోగొట్టుకున్న, దొంగిలించబడిన ఫోన్లను సాంకేతిక పరిజ్ఞానంతో గుర్తించి వాటి యజమానులకు అందజేశారు.
Read more...

CM Revanth Reddy-Yadagiri : లక్ష్మీ నరసింహ స్వామి స్వర్ణ విమాన గోపురాన్ని స్వామివారికి అంకితం చేసిన…

CM Revanth Reddy : శ్రీ లక్ష్మీనరసింహస్వామి క్షేత్రంలో ప్రధాన ఆలయ స్వర్ణ విమాన గోపురం ప్రారంభోత్సవం ఆదివారం అంగరంగ వైభవంగా జరిగింది.
Read more...

Y V Subba Reddy : జగన్ ఎక్కడికి వెళ్లినా సర్కార్ జెడ్ ప్లస్ భద్రత కల్పించాలి

Y V Subba Reddy : వైఎస్సార్‌సీపీ నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వైవి సుబ్బారెడ్డి కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు.
Read more...

TESLA-AP : ‘టెస్లా’ సంస్థ ను ఆకర్శించేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తున్న ఏపీ

AP : అమెరికాకు చెందిన ప్రముఖ విద్యుత్తు కార్ల కంపెనీ టెస్లా తయారీ యూనిట్‌ను ఏపీకి తీసుకురావడానికి రాష్ట్ర ప్రభుత్వం రేసులోకి దిగింది.
Read more...

Group 2 Exams : మరికాసేపట్లో ప్రారంభం కానున్న గ్రూప్ -2 మెయిన్స్ పరీక్షలు

Group 2 Exams : ఆంధ్రప్రదేశ్‌లో గ్రూప్-2 మెయిన్స్ పరీక్షలు మరికాసేపట్లో ప్రారంభం కానున్నాయి. పరీక్షల కోసం అధికారులు ఇప్పటికే పకడ్బందీ ఏర్పాట్లు చేశారు.
Read more...

MLA KTR Slams : స్వయంగా ముఖ్యమంత్రే తెలంగాణ పరువును గంగలో కలిపారు

KTR : ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.సీఎం రేవంత్.. అచ్చోసిన ఆంబోతు మాదిరి రంకెలు వేయటం మానుకోవాలన్నారు.
Read more...

YCP MLA Amarnath Reddy : నేను ఎలాంటి భూకబ్జా విచారణకు హాజరుకానంటున్న వైసీపీ ఎమ్మెల్యే

Amarnath Reddy : భూకబ్జాలపై రాజంపేట వైసీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి స్పందించారు. ‘‘నేను నా కుటుంబం ఎలాంటి భూములు ఆక్రమించలేదు..
Read more...

Minister Bandi Sanjay : క్రమబద్ధీకరణ పేరుతో కాంగ్రెస్ నేతలు 50 కోట్ల స్కామ్

Bandi Sanjay : లేఅవుట్‌ క్రమబద్ధీకరణ పథకం(ఎల్‌ఆర్‌ఎస్‌) పేరుతో కాంగ్రెస్‌ నేతలు రూ.50 వేల కోట్లు దండుకునేందుకు స్కెచ్‌ వేశారని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ కుమార్‌ ఆరోపించారు.
Read more...