Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
ఉపాధి హామీ పథకాన్ని పునరుద్దరించాలి
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని తిరిగి పునరుద్దరించాలని డిమాండ్ చేశారు ఏపీపీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలా రెడ్డి. ఉపాధి హామీ పథక పరిరక్షణ యాత్ర కొనసాగుతోంది. ఈ యాత్ర గురువారం నెల్లూరు జిల్లాకు చేరుకుంది. మునుబోలు మండలం…
Read more...
Read more...
చట్ట సభలపై చులకన భావం ఉండకూడదు
ఏపీ స్పీకర్ చింతకాయల అయ్యన్నపాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ 16వ శాసనసభ 5వ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో భావోద్వేగ వాతావరణం నెలకొంది. నిన్న గవర్నర్ ప్రసంగం సమయంలో చోటు చేసుకున్న పరిణామాలపై స్పీకర్ అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆవేదన…
Read more...
Read more...
14 నుంచి 16 వరకు ప్రత్యేక బస్సులు : టీజీఎస్ఆర్టీసీ
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఎండీ నాగిరెడ్డి కీలక ప్రకటన చేశారు. మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న శివాలయాలకు పెద్ద ఎత్తున బస్సులు నడుపుతున్నట్లు తెలిపారు. మొత్తం 2,243 స్పెషల్ బస్సులు…
Read more...
Read more...
20 ఏళ్ల పాలన ఏపీ రాష్ట్రానికి ఆలంబన
ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రజా పాలనలో తీసుకున్న నిర్ణయాలు, చేపట్టిన సంక్షేమ పథకాల గురించి వివరాలు వెల్లడించారు. ఈ సందర్బంగా మంజూరు చేసిన నిధుల గురించి…
Read more...
Read more...
రూ. 3 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణదారుల పాలిట సింహ స్వప్నంగా మారింది. కబ్జాదారులకకు చుక్కులు చూపిస్తోంది. నగరంలో చెరువులు, పార్కులను కబ్జా చేసేందుకు ప్రయత్నం చేశారు. దీనిపై ఎక్కువగా ఫోకస్ పెట్టారు కమిషనర్ ఏవీ రంగనాథ్.…
Read more...
Read more...
తెలంగాణ ప్రభుత్వ కార్యదర్శి రేసులో జయేష్ రంజన్
గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చక్రం తిప్పిన సీనియర్ ఐఏఎస్ జయేష్ రంజన్ ప్రస్తుతం కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ లో కూడా కీ రోల్ పోషిస్తున్నారు. తాజాగా జయేష్ రంజన్ సంచలనంగా మారారు. తను ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో అత్యంత…
Read more...
Read more...
ఏపీలో మరో 15 ఏళ్ల పాటు కూటమి సర్కార్ కొనసాగాలి
రాష్ట్రంలో మరో 15 ఏళ్ల పాటు కూటమి ఐక్యత ఇలాగే కొనసాగాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆకాంక్షించారు. ఈ 20 నెలల్లో కూటమి నాయకత్వంలో ఎక్కడా విభేదాలు ఏర్పడలేదని, ఇది శుభ పరిణామమని అన్నారు. ఇదే ఐక్యత ఇకపైనా కొనసాగాలని, అప్పుడే…
Read more...
Read more...
పవన్ కళ్యాణ్ తో నారా లోకేష్ భేటీ
ఏపీ ఐటీ, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కొణిదలను కలుసుకున్నారు. అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ఛాంబర్ కు స్వయంగా వెళ్లారు. కొంత సేపు ఈ ఇద్దరూ కీలక అంశాలపై చర్చించారు. ఇరువురి మధ్య తాజా రాజకీయ…
Read more...
Read more...
బన్నీపై కామెంట్స్ కావేరీ బారువాపై సీరియస్
దేశ వ్యాప్తంగా సంచలనంగా మారారు పాన్ ఇండియా స్టార్ అల్లు అర్జున్. ఇప్పటికే తన అటిట్యూడ్ కారణంగా తీవ్ర విమర్శలు ఎదుర్కొన్నాడు. ఇదే క్రమంలో ఒక రోజు జైలుకు కూడా పోయి వచ్చాడు. ఆ తర్వాత పుష్ప మూవీలో తగ్గేదే లే అంటూ కొనసాగుతున్నాడు.…
Read more...
Read more...
రూ. 1511 కోట్ల భూమి కబ్జా హైడ్రా ఫెన్సింగ్
ఆక్రమణలను హైడ్రా సీరియస్గా పరిగణిస్తోంది. పార్కులు, చెరువులను చెరపట్టిన వారి పట్ల కఠినంగా వ్యవహరిస్తోంది. ఒకే రోజు నగరం నలువైపులా 4 చోట్ల భారీ ఆపరేషన్ నిర్వహించి ఆక్రమణలు తొలగించింది. వెనువెంటనే ఫెన్సింగ్ వేసింది.…
Read more...
Read more...