Breaking
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
- జస్ప్రీత్ బుమ్రా ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్
- టీం ఇండియా టి20 వరల్డ్ కప్ విజేత
Browsing Category
Breaking
ఆర్థిక శాఖ మంత్రి నిర్మలతో సీఎం భేటీ
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఆయన ముందుగా కేంద్ర నీటి జల శక్తి శాఖా మంత్రి సీఆర్ పాటిల్ తో భేటీ అయ్యారు. రాష్ట్రంలో పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టుల నిర్మాణానికి సంబంధించి నిధులు మంజూరు చేయాలని కోరారు.…
Read more...
Read more...
వేములవాడ ఉత్సవాలకు సీఎంకు ఆహ్వానం
ఈనెల రాష్ట్ర వ్యాప్తంగా మహా శివరాత్రి పర్వదినం సందర్బంగా శివ ఆలయలన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి. ఇందులో భాగంగా మహా శివరాత్రి ఉత్సవాలకు రావాలని కోరారు రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ సీఎం అనుముల రేవంత్ రెడ్డిని.…
Read more...
Read more...
శ్రీ చైతన్య స్కూల్ టీచర్ పై పోక్సో కేసు..?
అడ్డగోలుగా ఫీజులు పెంచుతూ అందినంత మేర దండుకుంటూ విద్యను వ్యాపారంగా మార్చేసిన చరిత్ర శ్రీ చైతన్య స్కూల్స్, కాలేజీ యాజమాన్యాలది. ఎన్నో ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఎక్కడి నుంచో వచ్చిన పిల్లలు ఆగమై పోతున్నారు. కనీస సౌకర్యాలు…
Read more...
Read more...
సింహ వాహనంపై శ్రీ కల్యాణ వేంకటేశ్వరుడు
శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా కొనసాగుతున్నాయి. మూడో రోజు మంగళవారం ఉదయం 8 గంటలకు అనంత తేజోమూర్తి అయిన శ్రీనివాసుడు యోగ నరసింహుడి అలంకారంలో సింహ వాహనంపై భక్తులకు అభయం ఇచ్చారు.…
Read more...
Read more...
3 వేల గజాల పార్కును కాపాడిన హైడ్రా
హైడ్రా దూకుడు పెంచింది. ఆక్రమణలకు పాల్పడుతున్న వారిపై ఉక్కుపాదం మోపుతోంది. తాజాగా హైదరాబాద్ నగరంలోని గండిపేట మండల నార్సింగ్ విలేజ్ ఆరుణోదయ హౌసింగ్ సొసైటీలోని పార్కును కబ్జాల చెర నుంచి హైడ్రా విముక్తి కల్పించింది. నార్సింగ్ సబ్…
Read more...
Read more...
పల్లె పండుగ కోసం రూ. 8,200 కోట్లు ఖర్చు
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు రెండు విడతలుగా పల్లె పండుగను నిర్వహించడం జరిగిందని చెప్పారు. తొలి విడత పల్లె పండుగ కింద రూ. 2,500 కోట్లు, పల్లె పండుగ 2.0 కింద రూ. 5,700…
Read more...
Read more...
‘విప్లవ వీరుడు’ మూవీ షూటింగ్ ప్రారంభం
భారత స్వాతంత్ర సంగ్రామంలో సామాన్యులే వీరులై పోరాడిన చరిత్రను తెరకెక్కిస్తున్న మూవీ ‘విప్లవ వీరుడు’. ప్రముఖ నటి ఇంద్రజ కీలక పాత్రలో జైశ్వర్- సోనాలి జంటగా ఎస్ నాగరాజ్ రావు దర్శకత్వంలో ఏవీ జయరాం నిర్మిస్తున్న ఈ సినిమా ఫిలింనగర్ దైవ సన్నిధానంలో…
Read more...
Read more...
మధిరను మోడల్ మున్సిపాలిటీగా మారుస్తాం
ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు చేశారు. మధిరను రాష్ట్రంలోనే మోడల్ మున్సిపాలిటీగా, మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దడం నా సంకల్పం అని ప్రకటించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. రాజకీయాలు కాదు, అభివృద్ధే మా…
Read more...
Read more...
‘రౌడీ’ నుంచి ఆహ్వానం అందలేదు : తరుణ్ భాస్కర్
తెలుగు చలన చిత్ర దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రముఖ నటుడు, విజయ్ దేవరకొండ పెళ్లి గురించి స్పందించాడు. సోమవారం మీడియాతో మాట్లాడారు. ఈనెలలోనే ప్రముఖ నటి, నేషనల్ క్రష్ రష్మికా మందన్నా తో…
Read more...
Read more...
ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఢిల్లీ బాట
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఢిల్లీ పర్యటనకు వెళుతున్నారు. ఇవాళ సచివాలయంలో కీలక మంత్రివర్గం సమావేశం నిర్వహించారు. తన అధ్యక్షతన జరిగిన ఈ కీలక భేటీలో పలు ప్రధాన అంశాలపై చర్చించారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
Read more...
Read more...