Breaking
- స్మశాన వాటికలనూ వదలని కబ్జాదారులు
- గ్రామీణాభివృద్ధి వ్యవస్థను బలోపేతం చేస్తాం
- రెవిన్యూ వ్యవస్థను నాశనం చేసిన జగన్ రెడ్డి
- ఎన్నికల హామీ నిలబెట్టుకున్న మంత్రి లోకేష్
- సూర్య కుమార్ యాదవ్ ఎమోషనల్
- టి20 వరల్డ్ కప్ ఆ ఇద్దరికి అంకితం
- మూసీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ది చేస్తాం
- భారత దేశానికి గర్వ కారణం సంజు శాంసన్
- అసాధ్యాన్ని సుసాధ్యం చేశాం : కెప్టెన్
- చరిత్రను తిరగ రాసిన టీం ఇండియా
Browsing Category
Breaking
శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు
టీటీడీ కీలక ప్రకటన చేసింది. తిరుపతి లోని శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి బ్రహ్మోత్సవాలకు 7వ తేదీ శనివారం అంకురార్పణ జరుగనుంది. ఆలయంలో 8వ తేదీ నుండి 16వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ…
Read more...
Read more...
11న ఓటీటీలో రానున్న మెగాస్టార్ మూవీ
అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన మెగాస్టార్ చిరంజీవి, విక్టరీ వెంకటేశ్, లవ్లీ బ్యూటీ నయన తార, టీవీకే గణేష్ కలిసి నటించిన చిత్రం మన శంకర వర ప్రసాద్ గారు మూవీ గురించి కీలక అప్ డేట్ వచ్చింది. శుక్రవారం మూవీ మేకర్స్ కీలక…
Read more...
Read more...
ప్రశాంత్ కిషోర్ పిటషన్ సుప్రీంకోర్టు తిరస్కరణ
భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయస్థానం సుప్రీంకోర్టులో చుక్కెదురైంది జన సురాజ్ పార్టీ చీఫ్, ఇండియన్ పొలిటికల్ స్ట్రాటజిస్ట్ ప్రశాంత్ కిషర్ కు. శుక్రవారం ఆయన గత ఏడాది బీహార్ లో జరిగిన శాసన సభ ఎన్నికల్లో పెద్ద ఎత్తున ఓట్లు…
Read more...
Read more...
భారత్ పాక్ మ్యాచ్ పై పునరాలోచించాలి
భారత్, శ్రీలంక దేశాలు సంయుక్తంగా ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ) టి20 వరల్డ్ కప్ 2026 ను నిర్వహిస్తోంది. ఇప్పటికే భారత దేశంలో భద్రతా కారణాలు సాకుగా చూపిస్తూ బంగ్లాదేశ్, పాకిస్తాన్ దేశాలు ఇండియాతో ఆడలేమంటూ…
Read more...
Read more...
గ్లోబల్ టీచర్ ప్రైజ్ అందుకున్న రూబుల్ నాగి
భారత దేశానికి చెందిన రూబుల్ నాగి సంచలనంగా మారారు. తను దుబాయ్ వేదికగా జరిగిన కార్యక్రమంలో అత్యుత్తమమైన ఉపాధ్యాయురాలి పురస్కారం అందుకున్నారు. దుబాయ్ క్రౌన్ ప్రిన్స్ భారత ఉపాధ్యాయుడిని ఉత్తమ అవార్డుతో సత్కరించారు. అంతర్జాతీయంగా…
Read more...
Read more...
టీవీకే పార్టీ చీఫ్ విజయ్ కు హైకోర్టు బిగ్ షాక్
ప్రముఖ నటుడు, టీవీకే పార్టీ చీఫ్ దళపతి విజయ్ కు కోలుకోలేని షాక్ తగిలింది. శుక్రవారం ఐటీ శాఖ జారీ చేసిన కేసుకు సంబంధించి సంచలన తీర్పు వెలువరించింది. ఈ మేరకు ఆయనకు ప్రతికూలంగా తీవ్ర వ్యాఖ్యలు చేసింది. దీంతో తనకు…
Read more...
Read more...
నదులు అనుసంధానం చేస్తాం ప్రాజెక్టులను పూర్తి చేస్తాం
రాష్ట్రంలో పారే నదులను అనుసంధానం చేస్తామని, ప్రతి ఒక్క ఎకరాకు నీరు అందిస్తామని ప్రకటించారు ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. గత ప్రభుత్వ హయాంలో పోలవరం ప్రాజెక్టును ధ్వంసం చేసి..డయాఫ్రామ్ వాల్ ను నీట ముంచేశారని ఆరోపించారు. రూ.440…
Read more...
Read more...
తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు : డిప్యూటీ సీఎం
పవిత్రమైన తిరుమల లడ్డూ వ్యవహారంపై కీలక వ్యాఖ్యలు చేశారు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆనాటి జగన్ రెడ్డి సర్కార్ పై నిప్పులు చెరిగారు. దేవాలయాలపై దాడులు జరిగితే పిచ్చోడి పనన్నారు . 2019 నుంచి 2024 వరకు…
Read more...
Read more...
శ్రీవారి ప్రసాదం అపచారం వాస్తవం : సీఎం
ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. గురువారం
ఎన్డీఏ నేతలతో భేటీ అనంతరం మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి మాట్లాడారు. ఇది ప్రజల మనోభావాలకు సంబంధించిన విషయం అని అన్నారు. శ్రీ వేంకటేశ్వర స్వామి మా ఇంటి కులదైవం అని…
Read more...
Read more...
తిరుపతి నగర వాసులకు మేలు చేకూర్చేలా బడ్జెట్
తిరుపతి నగర మేయర్ డాక్టర్ శిరీష ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ 10 న తిరుపతి నగర పాలక సంస్థ బడ్జెట్ సమావేశం సందర్భంగా బడ్జెట్ ముసాయిదా పై గురువారం సమీక్ష చేపట్టారు. నగర కమిషనర్ మౌర్య , అదనపు కమిషనర్ , అధికారులు పాల్గొన్న…
Read more...
Read more...