Browsing Category

Tech

Technology

Sunil Bharti Mittal : 2024 నాటికి దేశ‌మంత‌టా 5జీ సేవ‌లు

భార‌తీ ఎయిర్ టెల్ చైర్మ‌న్ సునీల్ భార‌తీ మిట్ట‌ల్ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. శ‌నివారం దేశ రాజ‌ధాని ఢిల్లీ న‌గ‌రంలోని ప్ర‌గ‌తి మైదానంలో మొబైల్ కాంగ్రెస్ ఈవెంట్ ను ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ప్రారంభించారు. ఇది నాలుగు రోజుల పాటు జ‌రుగుతుంది.…
Read more...

PM Modi Testing : 5జీ టెస్టింగ్ మోదీ కారు డ్రైవింగ్ స‌క్సెస్

భార‌త దేశ‌పు టెలికాం రంగంలో 5జీ స‌ర్వీసుల‌ను ప్రారంభించారు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర దామోద‌ర దాస్ మోదీ. ఢిల్లీలో ఏర్పాటు చేసిన మొబైల్ కాంగ్రెస్ లో 5జీ స‌ర్వీసుల‌ను ప్రారంభించి ప్ర‌సంగించారు. దీనిని దేశ రాజ‌ధానిలోని ప్ర‌గ‌తి మైదానంలో ఏర్పాటు…
Read more...

PM Modi : దేశంలో 5జీ సేవ‌లు పారా హుషార్

టెలికాం రంగంలో మ‌రో మైలు రాయికి చేరుకుంది భార‌త దేశం. రాకెట్ కంటే స్పీడ్ గా అందించే 5జీ సేవ‌ల‌ను దేశ‌మంత‌టా విస్త‌రించేందుకు ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోదీ శ‌నివారం ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా 5జీ స‌ర్వీసులు ప్రారంభించ‌డం చ‌రిత్రాత్మ‌క‌మ‌ని…
Read more...

PM Modi 5G : 5జీ సేవ‌లు ప్రారంభించ‌నున్న మోదీ

దేశ వ్యాప్తంగా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న 5జీ స‌ర్వీస్ ల‌కు మోక్షం ల‌భించ‌నుంది. ఇప్ప‌టికే దేశంలో 4జీ సేవ‌లు ఉన్నాయి. వాట‌న్నిటి కంటే అత్య‌ధిక‌మైన స్పీడ్ తో 5జీ స‌ర్వీసెస్ రానుంది. దీని వ‌ల్ల ఊహించ‌ని రీతిలో స్పీడ్ క‌నెక్టివిటీ…
Read more...

Nitin Gadkari : కార్ల‌ల్లో 6 ఎయిర్ బ్యాగ్ లు త‌ప్ప‌నిస‌రి – గ‌డ్క‌రి

కేంద్ర ఉప‌రిత‌ల‌, ర‌వాణా శాఖ మంత్రి నితిన్ గ‌డ్క‌రీ సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. ఈ మేర‌కు రోడ్డు ప్ర‌మాదాలు చోటు చేసుకున్న కార‌ణంగా వ‌చ్చే ఏడాది 2023 నుంచి వాహ‌నాలలో 6 (ఆరు) ఎయిర్ బ్యాగ్ లు త‌ప్ప‌నిస‌రిగా ఉండాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఈ…
Read more...

Apple I Phone 14 : భార‌త్ లో ఐ ఫోన్ 14 త‌యారీకి రెడీ

ప్ర‌పంచంలోనే టాప్ పొజిష‌న్ లో కొన‌సాగుతున్న అమెరికాకు చెందిన ఆపిల్ కంపెనీ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. ఈ మేర‌కు త‌మ కంపెనీకి సంబంధించి ఫోన్ల త‌యారీ యూనిట్ ను భార‌త్ లో నెల‌కొల్పేందుకు ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా వ‌ర‌ల్డ్ వైడ్ గా ఎక్కువ…
Read more...

Google CEO : కాల‌న్నీ కాసుల‌తో కొల‌వ‌కండి – సుంద‌ర్ పిచాయ్

ప్ర‌పంచ టెక్ దిగ్గ‌జ కంపెనీకి సిఇఓగా ఉన్న భార‌త దేశానికి చెందిన సుంద‌ర్ పిచాయ్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఇవాళ ఆయ‌న త‌న స‌క్సెస్ వెనుక ర‌హ‌స్యం ఏమిటో చెప్పాడు. కాలాన్ని గుర్తించి స‌ద్వినియోగం చేసుకుంటే విజ‌యం దానంత‌ట అదే…
Read more...

TCS : ఉద్యోగులు వారానికి మూడుసార్లు రావాలి- టీసీఎస్

ప్ర‌ముఖ భార‌తీయ ఐటీ సంస్థ టాటా క‌న్స‌ల్టెన్సీ స‌ర్వీసెస్ (టీసీఎస్) సంస్థ కీల‌క నిర్ణ‌యం తీసుకుంది. ఈ మేర‌కు ఉద్యోగుల‌కు బిగ్ షాక్ ఇచ్చింది. క‌రోనా కార‌ణంగా గ‌త రెండేళ్లుగా ఇంటి నుంచి ప‌ని చేసేందుకు వెసులుబాటు క‌ల్పించింది ఐటీ కంపెనీ.…
Read more...

Mark Zuckerberg : జుకెర్ బ‌ర్గ్ ఆదాయంపై మెటా ఎఫెక్ట్

ఫేస్ బుక్ ఫౌండ‌ర్ , సిఇఓ మార్క్ జుక‌ర్ బ‌ర్గ్ మెటా డెవ‌ల‌ప్ మెంట్ కోసం ఏకంగా $71 బిలియ‌న్ డాల‌ర్లు ఖ‌ర్చు చేయ‌నున్నారు. ఇదే విష‌యాన్ని ప్ర‌క‌టించారు కూడా. ఫేస్ బుక్ ను మెటాగా మార్చారు. ఇందు కోసం పెద్ద ఎత్తున క‌స‌ర‌త్తు చేశారు. $55.9…
Read more...

Google CEO : భార‌త రాయబారితో సుంద‌ర్ పిచాయ్ భేటీ

ప్ర‌పంచ నెంబ‌ర్ వ‌న్ టెక్ సెర్చింగ్ దిగ్గ‌జం గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీస‌ర్ (సిఇఓ) సుంద‌ర్ పిచాయ్ వార్త‌ల్లో నిలిచారు. ఆయ‌న మొద‌టిసారిగా అమెరికాలోని వాషింగ్ట‌న్ లో ఉన్న‌ భార‌త రాయ‌బార కార్యాల‌యాన్ని సంద‌ర్శించారు. సిఇఓకు రాయబారి సాద‌ర…
Read more...