Breaking
- రొయ్యల రైతుల ఆవేదన సర్కార్ ఆలంబన
- ఉగాదికి 2.50 లక్షల సామూహిక గృహ ప్రవేశాలు
- సంజు శాంసన్ రిచర్డ్స్ ను తలపించేలా ఆడాడు
- ఒలింపిక్స్ లో స్వర్ణం గెలవడం లక్ష్యం
- కార్మికుల సంక్షేమం కోసం బడ్జెట్ లో ప్రాధాన్యం
- కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండికి పొన్నం ఘాటు లేఖ
- గాడి తప్పిన కాంగ్రెస్ పాలన జనం ఆందోళన
- భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి
- హైదరాబాద్ నగరానికి ధీటుగా వరంగల్ అభివృద్ది
- గోదావరి పుష్కరాలను ఘనంగా నిర్వహించాలి
Browsing Category
International
International NEWS
Russia Launched Missiles : ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి
క్రిమియాను రష్యాకు కలిపే వంతెనపై పేలుడు సంభవించింది. దీనికి సంబంధించి ఉక్రెయిన్ కారణమని ఆరోపిస్తూ సోమవారం మూకుమ్మడిగా మిస్సైల్స్ తో దాడులకు తెగ బడింది. ఈ విషయాన్ని ఉక్రెయిన్ ప్రెసిడెన్సీ వెల్లడించింది. ఇప్పటి వరకు ఐదుగురు…
Read more...
Read more...
Imran Khan : జైల్ భరో ఉద్యమానికి రెడీ – ఇమ్రాన్ ఖాన్
తనను ముందస్తుగా అరెస్ట్ చేసేందుకు పాకిస్తాన్ ప్రభుత్వం ప్లాన్ చేస్తోందని ఆరోపించారు మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్. ఈ మేరకు దేశ వ్యాప్తంగా జైల్ భరో ఉద్యమాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికే ఆయనకు ప్రాణ ముప్పు…
Read more...
Read more...
S Jai Shankar : న్యూజిలాండ్ తో బంధం బలోపేతం – జై శంకర్
న్యూజిలాండ్ , భారత దేశాల మధ్య సంబంధాలు మరింత బలోపేతం చేసుకోవడంపై ఎక్కువగా ఫోకస్ పెడుతున్నట్లు స్పష్టం చేశారు కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్. తన కెరీర్ లో మొదటిసారి న్యూజిలాండ్ లో పర్యటించారు. కీలకమైన అంశాల…
Read more...
Read more...
US PAK Redux : పాక్ యుఎస్ భేటీ క్వాడ్ పై ప్రభావం
అమెరికా పాకిస్తాన్ పట్ల అనుసరిస్తున్న వ్యూహంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది భారత్. ఎఫ్-16 ప్యాకేజీని ప్రకటించడం ద్వారా వ్యూహాత్మక అంశాన్ని ప్రారంభించింది. పాక్ ఆక్రమిత భూభాగాన్ని ఆజాద్ జోన్ అని పిలవడాన్ని తీవ్రంగా తప్పు…
Read more...
Read more...
Hardeep Singh Puri : ఎక్కడి నుంచైనా భారత్ ఆయిల్ కొనుగోలు
కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్ దీప్ సింగ్ పూరి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రష్యా నుంచి చమురు (ఆయిల్ ) కొనుగోలు చేయొద్దంటూ ఎవరూ భారత్ కు చెప్పలేదన్నారు. ఎవరి పరిమితులకు లోబడి వారు ఆయిల్ తీసుకోవాలా లేదా అని నిర్ణయం…
Read more...
Read more...
New Zealand PM : న్యూజిలాండ్ పీఎం మోదీకి ఆహ్వానం
తమ దేశంలో పర్యటించాల్సిందిగా దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించారు న్యూజిలాండ్ ప్రధానమంత్రి జెసిండా ఆర్డెర్న్. ఇరు దేశాల మధ్య బంధాలు మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు. కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్…
Read more...
Read more...
Mexico Gun Attack : మెక్సికోలో కాల్పుల మోత 18 మంది హతం
కాల్పుల మోతలతో దద్దరిల్లుతోంది అమెరికా. ఇప్పటికే చాలా చోట్ల కాల్పులు ఎక్కడో చోట చోటు చేసుకుంటున్నాయి. తాజాగా దక్షిణ మెక్సికోలో ఓ గ్యాంగ్ స్టర్స్ విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ ఘటనలో నగర మేయర్ కొనార్డోతో పాటు 18 మంది…
Read more...
Read more...
Thailand Shooting : గన్ మ్యాన్ కాల్పుల మోత..కాల్చివేత
ప్రపంచ వ్యాప్తంగా విస్తు పోయేలా చేసిన కాల్పుల ఘటన థాయ్ లాండ్ లో చోటు చేసుకుంది. థాయ్ లాండ్ డే కేర్ షూటింగ్ లో 34 మంది మరణించారు. సాయుధుడైన అగంతకుడు కాల్చి చంపబడ్డాడు. ఆ తర్వాత తన కుటుంబాన్ని కూడా కాల్చి వేశాడు. తనను తాను చంపు…
Read more...
Read more...
Jai Shankar : న్యూజిలాండ్ ప్రధానితో జై శంకర్ భేటీ
కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్ విదేశీ పర్యటనలో బిజీగా ఉన్నారు. ఇందులో భాగంగా గురువారం జై శంకర్ న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ తో భేటీ అయ్యారు. భారత్, న్యూజిలాండ్ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలపై…
Read more...
Read more...
Ruchira Kamboj : శాంతికి విఘాతం కొరియా క్షిపణి ప్రయోగం
ఉత్తర కొరియా క్షిపణిని ప్రయోగించింది. ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు ఈ మిస్సైల్ టెస్టింగ్ ను ఖండించాయి. ఇదే సమయంలో నిత్యం శాంతి, సామరస్యతను కోరుతోంది భారత దేశం. తాజాగా ఉత్తర కొరియా చేపట్టిన క్షిపణి పరీక్షను తీవ్రంగా…
Read more...
Read more...