Breaking
- మార్చి 26 నుండి శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలు
- గద్దర్ అవార్డులను ప్రకటించిన సర్కార్
- హుజుర్ నగర్, కోదాడ రహదారులకు మహర్దశ
- హామీల అమలులో రేవంత్ సర్కార్ ఫెయిల్
- 9న నల్లచెరువును ప్రారంభించనున్న సీఎం
- ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక
- ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ బాస్ లు
- ఇండియా టుడే కాన్క్లేవ్ 2026కు కేటీఆర్ కు ఆహ్వానం
- నియోజకవర్గాల వారీగా అభివృద్ది నివేదిక
- పేదల సంక్షేమం ప్రభుత్వ లక్ష్యం : సీఎం
Browsing Category
Education
Education
Telangana Govt : కాంట్రాక్టు ఉద్యోగులకు లైన్ క్లియర్
తెలంగాణ ప్రభుత్వం కాంట్రాక్టు ఉద్యోగుల రెగ్యులరైజేషన్ కు సంబంధించి ఓ అడుగు ముందుకు వేసింది. ఆయా శాఖలలో కాంట్రాక్టు పద్ధతిన పని చేస్తున్న ఉద్యోగుల క్రమబద్దరీకరణకు సంబంధించి ఆర్థిక శాఖ కసరత్తును వేగవంతం చేసింది.
ఈ మేరకు…
Read more...
Read more...
AP Govt : ఏపీ విద్యా రంగంలో కీలక మార్పులు
ఆంధ్రప్రదేశ్ లో సీఎంగా కొలువు తీరిన సందింటి జగన్ మోహన్ రెడ్డి (Jagan Mohan Reddy) విద్య, వైద్యం, ఉపాధి, మహిళా సాధికారత, పరిశ్రమల ఏర్పాటు, ఐటీ రంగాలపై ఫోకస్ పెట్టారు.
దేశంలో ఎక్కడా లేని రీతిలో విద్యా రంగంలో కీలక మార్పులకు…
Read more...
Read more...
Burra Venkatesham : నిరుద్యోగుల కోసం స్టడీ సెంటర్లు
రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీ సాక్షిగా 80 వేల 39 పోస్టుల భర్తీకి పచ్చ జెండా ఊపారు. తాజాగా 30 వేల 443 పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఆయా స్టడీ సర్కిళ్లకు పెద్ద ఎత్తున పోటీ ఏర్పడింది.
తెలంగాణ…
Read more...
Read more...
TS TET : ఒక్కసారి పాసైతే ఇక టెట్ లైఫ్ టైమ్
తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు ప్రధానంగా టీచర్ల ఎంపిక కోసం ప్రాథమిక అర్హతగా నిర్ణయించిన రాష్ట్ర ఉపాధ్యాయ అర్హత పరీక్ష - టెట్ విషయంలో కీలక నిర్ణయం తీసుకుంది.
గతంలో టీచర్లు కావాలంటే టెట్ తప్పనిసరి చేసింది. ఒకవేళ టెట్ లో…
Read more...
Read more...
TS Jobs List : తెలంగాణలో శాఖల వారీగా పోస్లులు ఇవే
సీఎం కేసీఆర్ ప్రకటించిన 80 వేల 39 పోస్టులకు గాను రాష్ట్ర ఆర్థిక శాఖ మొదటి విడతగా 30 వేల 453 పోస్టుల భర్తీకి క్లియరెన్స్ ఇచ్చింది. గ్రూన్ -1 పోస్టులకు ఓకే చెప్పింది.
ఇక పోలీసు శాఖలో , వైద్య ఆరోగ్య శాఖలో భారీగా నింపనున్నారు.…
Read more...
Read more...
TS GOVT JOBS : తెలంగాణలో 30, 453 పోస్టులకు పర్మిషన్
తెలంగాణ సర్కార్ నిరుద్యోగులకు ఖుష్ కబర్ చెప్పింది. అసెంబ్లీ సాక్షిగా సీఎం ప్రకటించిన 80 వేల 39 పోస్టులకు గాను మొదటగా 30 వేల 453 పోస్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఈ మేరకు పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ఆర్థిక శాఖ…
Read more...
Read more...
Siddharamaiah : నైతిక విద్యపై అభ్యంతరం లేదు
గుజరాత్ ప్రభుత్వం ఆరు నుంచి 12వ తరగతి వరకు భగవద్గీతను పాఠ్యాంశంగా చేర్చుతున్నట్లు ప్రకటించింది. దీనిని తాము స్వాగతిస్తున్నట్లు కర్ణాటక విద్యా శాఖ మంత్రి నగేశ్ తెలిపారు.
దీనిని కంటిన్యూ చేస్తూ ఇదే రాష్ట్రానికి చెందిన…
Read more...
Read more...
TS Govt : వివాదాలు లేకుండా నోటిఫికేషన్లు
అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ 80 వేల 39 పోస్టులు భర్తీ చేయాలని ఆదేశించారు. వస్తాయో రావోనన్న ఉత్కంఠలో ఉన్నారు నిరుద్యోగులు. ఇప్పటికే టీఎస్పీఎస్సీ లో 25 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు.
ఇంకా బయట 50 లక్షల మంది ఉన్నారు.…
Read more...
Read more...
TS JOBS : సారు ప్రకటన నిరుద్యోగుల ఆవేదన
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగాల భర్తీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. అసెంబ్లీ సాక్షిగా డిక్లేర్ చేశారు. ఈ సందర్బంగా జిల్లాలు, జోన్లు, కేటగిరీల వారీగా వివరాలు వెల్లడించారు.
మొత్తం 80 వేల 39 పోస్టులకు పచ్చ జెండా ఊపారు.…
Read more...
Read more...
Bhagavad Gita : పిల్లలకు పాఠ్యాంశంగా భగవద్గీత
ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మందిని ప్రభావితం చేస్తున్న ఒకే ఒక్క గ్రంథం భగవద్గీత. అదో జీవన విధానం. అదో స్పూర్తి ప్రపచనం. నిత్యం ఎదురయ్యే సవాళ్లు, సమస్యలకు చక్కటి పరిష్కారం చూపించే సాధనం.
కృష్ణుడు బోధించిన సారమే ఈ…
Read more...
Read more...