EX CM YS Jagan : వైసీపీ ఎమ్మెల్సీలతో ఆ పార్టీ నేత మాజీ సీఎం కీలక భేటీ

ఇదిలా ఉంటే... ఓటమి తర్వాత జగన్ మీడియా సమావేశాల్లో తప్ప మళ్లీ కనిపించలేదు...

EX CM YS Jagan : వైసీపీ ఎమ్మెల్సీలతో పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమావేశమయ్యారు. క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీలతో జగన్ సమావేశమయ్యారు. రానున్న శాసనమండలి వ్యూహంపై చర్చించినట్లు సమాచారం. పలు అంశాలపై ఎమ్మెల్సీలకు జగన్ ఆదేశాలు జారీ చేసినట్లు సమాచారం.

EX CM YS Jagan Meeting

ఇదిలా ఉంటే… ఓటమి తర్వాత జగన్ మీడియా సమావేశాల్లో తప్ప మళ్లీ కనిపించలేదు. చాలా సేపు తమ నాలుగు గోడల మధ్యే ఉండి సమావేశమై సమావేశం నిర్వహిస్తున్నారు. శాసన సభ, మండలి సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మండలిలో వైసీపీ బలం పుంజుకోవడంతో అక్కడ అనుసరించాల్సిన వ్యూహంపై జగన్ చర్చించినట్లు తెలుస్తోంది.

Also Read : Supreme Court-Neet : నీట్ పరీక్షలో గ్రేస్ మార్కులు రద్దు చేసిన సుప్రీంకోర్టు

Leave A Reply

Your Email Id will not be published!