Minister Ponnam Prabhakar : కేబుల్ బ్రిడ్జి నిర్మాణంపై తీవ్ర ఆరోపణలు చేసిన మంత్రి

గతంలో జరిగిన తప్పిదాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది...

Minister Ponnam Prabhakar : బీఆర్‌ఎస్‌ నేతలపై మంత్రి పొన్నం ప్రభాకర్‌ కఠిన వ్యాఖ్యలు చేసారు. గత ప్రభుత్వ పెద్దలు కరీంనగర్‌ అభివృద్ధిని విస్మరించారని విమర్శించారు. ఇక్కడ కేబుల్ వంతెన ఎందుకు నిర్మించారో అందరికీ తెలుసని వివరించారు. లండన్ అందాలను ఆగం చేసారని విరుచుకు పడ్డారు. స్మార్ట్ సిటీ పథకంలో అవకతవకలు జరిగాయని గుర్తు చేశారు. జుంక్షన్ల పేరుతొ అంచనాలు పెంచారని వివరించారు.

Minister Ponnam Prabhakar Comment

గతంలో జరిగిన తప్పిదాలపై ఆరా తీస్తున్నట్లు తెలిసింది. నివేదిక అందిన వెంటనే పర్యవేక్షణ ప్రారంభించామని తెలిపారు. స్మార్ట్ సిటీ ప్రాజెక్టులో అవినీతికి పాల్పడిన వారిపై కనికరం లేదని మంత్రి పొన్నం ప్రభాకర్ పునరుద్ఘాటించారు. ప్రభుత్వ చర్యలను ఎవరైనా తప్పు చేస్తే భయపడే పరిస్థితి ఏర్పడుతుందని వివరించారు. తమకు కరీంనగర్ అభివృద్ధే ముఖ్యమని మంత్రి పొన్నం ప్రభాకర్ స్పష్టం చేశారు. అభివృద్ధి విషయంలో రాజకీయాలకు తావులేదని తేల్చిచెప్పారు.

Also Read : Minister Nadendla Manohar : అక్రమాలు చేసిన వారిని ఎవ్వరిని వదిలేది లేదు

Leave A Reply

Your Email Id will not be published!