Browsing Tag

Election Commission of India

Election Commission of India: జమ్మూకశ్మీర్‌ సహా 3 రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలకు ఈసీఐ కసరత్తు !

Election Commission of India: జమ్మూకశ్మీర్‌తో పాటు హరియాణా, ఝార్ఖండ్‌, మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘం సన్నాహాలు మొదలుపెట్టింది.
Read more...

CEO MK Meena : కృష్ణా యూనివర్సిటీ లో కౌంటింగ్ కేంద్రాన్ని తనిఖీ చేసిన సీఈఓ ఎంకే మీనా

CEO MK Meena : మచిలీపట్నంలోని కృష్ణా యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి ముఖేష్ కుమార్ మీనా సందర్శించారు.
Read more...

Election Commission : రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి ఎన్నికల సంఘం గ్రీన్ సిగ్నల్

Election Commission : తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత తొలి జాతీయ దినోత్సవ వేడుకల నిర్వహణకు గ్రీన్ సిగ్నల్ లభించింది. జూన్ 2న రాష్ట్ర స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అనుమతి ఇచ్చింది.
Read more...

Election Commission : మమతా పై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన బీజేపీ నేతకి నోటీసులు

Election Commission : పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసినందుకు తమ్లూక్ లోక్‌సభ నియోజకవర్గం బిజెపి అభ్యర్థి అభిజిత్ గంగోపాధ్యాయకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.
Read more...

Election Commission of India: ఏపీలో హింసాత్మక ఘటనలపై ఈసీ ఆగ్రహం ! సీఎస్‌, డీజీపీకి సమన్లు !

Election Commission of India: ఏపీలో జరిగిన హింసాత్మక ఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఎన్నికల సంఘం.. సీఎస్ జవహర్‌రెడ్డి, డీజీపీ హరీశ్‌ కుమార్‌ గుప్తాలను ఆదేశించింది.
Read more...

EC : ఏపీలో ఆ నియోజకవర్గాల్లో పోలింగ్ తగ్గిందంటున్న ఈసీ

EC : ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలపై సీఈవో ముఖేష్ కుమార్ విలేకరుల సమావేశంలో కీలక విషయాలను ప్రకటించారు. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే, ఏపీకి ఈ సంవత్సరం ఓటింగ్ శాతం అత్యధికంగా ఉంది.
Read more...

Election Commission of India: నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డిపై చర్యలకు ఈసీ ఆదేశం !

Election Commission of India: నంద్యాల ఎస్పీ రఘువీర్‌ రెడ్డిపై చర్యలకు కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఎన్నికల కోడ్‌ అమల్లో విఫలమైన ఎస్పీపై ఛార్జెస్‌ ఫైల్‌ చేయాలని ఈసీ ఆదేశించింది.
Read more...

Elections 2024 : ఓటరు స్లిప్పు లేదా అయితే ఇలా కూడా ఓటు వేయొచ్చు

Elections 2024 : దేశంలోని ఓటర్లందరి పేర్లపై ఎన్నికల సంఘం బ్యాలెట్ పేపర్లను ముద్రిస్తుంది. పోలింగ్ తేదీకి వారం రోజుల ముందు బూత్ లెవల్ ఆఫీసర్ (బీఎల్‌ఓ) ద్వారా బ్యాలెట్ పత్రాలను ఓటర్లకు పంపిణీ చేస్తారు.
Read more...

Telangana CEO : నలుగురు కంటే ఎక్కువమంది తిరిగితే క్షణాల్లో శిక్ష

Telangana CEO : పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో భారీ భద్రతా చర్యలు చేపట్టనున్నట్లు సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. ఈ నెల 13వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి వస్తుందని తెలిపారు.
Read more...