Chardham Yatra : ఉత్తరాఖండ్ చార్ ధామ్ యాత్రలో 56 మంది భక్తుల మృతి
Chardham Yatra : మేలో ప్రారంభమైన ఉత్తరాఖండ్లోని చార్ధామ్ యాత్రకు ఈసారి రెట్టింపు సంఖ్యలో పర్యాటకులు వచ్చారు. ఈ క్రమంలో గంగోత్రి, యమునోత్రి, కేదార్ నాథ్ ప్రాంతాల్లో భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Read more...
Read more...