Manasa Devi Temple: మానసా దేవి ఆలయంలో తొక్కిసలాట ! ఆరుగురు భక్తులు మృతి !
Manasa Devi Temple : ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లోగల మానసా దేవి ఆలయం సమీపంలో తొక్కిసలాట జరిగింది. ఈ తొక్కిసలాటలో ఆరుగురు మరణించగా మరో 25 మంది గాయాలపాలయ్యారు.
Read more...
Read more...
