Browsing Tag

meeting

CM Revanth Reddy : సాధారణ కమర్షియల్ విమానంలో ప్రయాణం చేసిన సీఎం

CM Revanth Reddy : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందడి, ఆడంబరాలకు దూరం కావడమే కాకుండా ఆచరిస్తున్నారు. అనవసర ఖర్చులతో రాష్ట్ర ఖజానాపై భారం పడకూడదని నిర్ణయించినట్లు అధికారులు తెలిపారు.
Read more...

AP CM YS Jagan : రేపటి నుంచి 21 రోజులు సీఎం జగన్ ‘మేమంతా సిద్ధం’ బస్సు యాత్ర

AP CM YS Jagan : ఏపీ సార్వత్రిక ఎన్నికల కోసం సీఎం జగన్ రెండో విడత ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని కొన్ని ప్రాంతాల్లో ‘సిద్ధం’ అనే ప్రచారం జరుగుతోంది.
Read more...

Chandrababu : గెలుపే ధ్యేయంగా ముందుకు వెళ్లాలంటూ క్యాడర్ కి దిశానిర్దేశం చేసిన బాబు

Chandrababu : ఎన్నికల ప్రచారంలో విజయం సాధించాలని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నాయకత్వానికి విజ్ఞప్తి చేశారు. విజయవాడలో చంద్రబాబు అధ్యక్షతన జరిగిన టీడీపీ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు.
Read more...

PM Modi : ఈ నెల 21వ తేదీ నుండి 22 వరకు భూటాన్లో పర్యటించనున్న ప్రధాని మోదీ

PM Modi : ప్రధాని నరేంద్ర మోదీ ఈ వారం భూటాన్‌లో పర్యటించనున్నారు. 21, 22 తేదీల్లో ఆయన భూటాన్ దెశంలో పర్యటిస్తారని అధికారులు ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన తర్వాత భారత ప్రధాని విదేశాల్లో పర్యటించడం అసాధారణం.
Read more...

PM Modi : ప్రజా గళం సభలో పవన్ వ్యాఖ్యలకు అడ్డంపడ్డ మోదీ

PM Modi : చిలకూరి పేటలోని ప్రజానగళం బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వం టార్గెట్‌పై సంచలన వ్యాఖ్యలు చేసారు. అయితే పవన్ మాట్లాడుతుండగా ఓ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.
Read more...

AP News : 10 ఏళ్ల తర్వాత ఒకే సభలో ప్రధానితో భేటీ కానున్న బాబు,పవన్

AP News : ఏపీలో కొత్త రాజకీయ పరిస్థితి ఏర్పడుతోంది. దాదాపు పదేళ్ల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఒకే వేదికపైకి రానున్నారు.
Read more...

PM Modi : నేడు భాగ్యనగరంలో పర్యటించనున్న ప్రధాని .. ఆయా ప్రాంతాల్లో ట్రాఫిక్ నిబంధనలు

PM Modi : పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రధాని మోదీ తెలుగురాష్ట్రాల్లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో రోడ్‌షో నిర్వహించి మొదలు పెట్టారు. త్వరలో తిరిగి పర్యటనకు వెళ్లాలని ఆయన యోచిస్తున్నారు.
Read more...

PM Modi : ఈనెల 17 తారీకున చిలకలూరిపేట ఉమ్మడి భారీ బహిరంగ సభకు మోదీ..

PM Modi : ఈ నెల 17న చిలకలూరిపేటలో జరగనున్న మూడు పార్టీలు-టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సంయుక్త సమావేశాన్ని తెలుగుదేశం ఉత్సాహంగా ఆమోదించింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోదీ కూడా హాజరయ్యే అవకాశం ఉంది.
Read more...

PM Modi : ఆర్టికల్ 370 రద్దు తర్వాత భారీ భద్రతా బలగాలతో కాశ్మీర్ లో అడుగుపెట్టనున్న ప్రధాని

PM Modi : ప్రధాని నరేంద్రమోదీ నిరంతరం దేశవ్యాప్తంగా పర్యటిస్తున్నారు. ప్రధాని పర్యటన నెల రోజుల పాటు కొనసాగింది. నిన్న పశ్చిమ బెంగాల్‌ను సందర్శించారు మరియు ఈ రోజు మరొక రాష్ట్రాన్ని సందర్శించాలని ప్లాన్ చేస్తున్నారు.
Read more...

TDP-Janasena : నేడు గుంటూరులో టీడీపీ-జనసేన అధినేతల సమక్షంలో జయహో బీసీ సభ

TDP-Janasena : జయహో బీసీ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ హాజరుకానున్నారు.
Read more...