Browsing Tag

PM Narendra Modi

Pawan Kalyan: “ఆపరేషన్‌ సిందూర్‌” పాకిస్తాన్ కు ఒక గుణపాఠం – పవన్‌ కళ్యాణ్‌

Pawan Kalyan : "ఆపరేషన్‌ సిందూర్‌" పై ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించారు. పాకిస్థాన్‌ లోని ఉగ్ర స్థావరాలపై భారత్‌ చేసిన దాడులు గర్వించదగ్గ విషయమని అన్నారు.
Read more...

Operation Sindoor: పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ “ఆపరేషన్ సిందూర్”

Operation Sindoor : పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ ప్రభుత్వం "ఆపరేషన్ సిందూర్" ప్రారంభించింది. పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని తొమ్మిది ఉగ్రవాద స్థావరాలపై మిసైళ్ళ వర్షం కురిపించింది.
Read more...

Russia President Vladimir Putin: ప్రధాని మోదీకి రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్

Vladimir Putin : పహాల్గాం ఉగ్రదాడి ఘటన తరువాత భారత్‌-పాక్‌ ఉద్రిక్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీకి... రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ఫోన్ చేసారు.
Read more...

Rahul Gandhi: సీబీఐ కొత్త చీఫ్‌ ఎంపికపై ప్రధాని నరేంద్ర మోదీతో రాహుల్‌ గాంధీ భేటీ

Rahul Gandhi : లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ సోమవారం సాయంత్రం ప్రధాని కార్యాలయానికి వెళ్లారు. సీబీఐ కొత్త చీఫ్‌ని ఎంపిక చేసేందుకు నిర్వహించిన భేటీలో పాల్గొన్నారు.
Read more...

Minister Rajnath Singh: భారత్‌-పాక్‌ ఉద్రిక్తతల వేళ రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు

Rajnath Singh : పాక్‌ తో యుద్ధం తప్పదని వార్తలు వస్తున్న వేళ... రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
Read more...

Padma Shri Baba Sivananda: ప్రముఖ యోగా గురువు బాబా శివానంద్ కన్నుమూత ప్రధాని మోదీ సంతాపం

Baba Sivananda : ప్రముఖ ఆధ్యాత్మిక గురువు, ప్రముఖ యోగా గురువు, వారణాసి నివాసి, పద్మశ్రీ అవార్డు గ్రహీత బాబా శివానంద్ శనివారం రాత్రి ఆరోగ్య సమస్యల కారణంగా కన్నుమూశారు.
Read more...

PM Narendra Modi: ప్రధాని మోదీతో ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ కీలక భేటీ

PM Narendra Modi : భారత్‌, పాకిస్తాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్న వేళ ప్రధాని నరేంద్ర మోదీ... ఎయిర్‌ చీఫ్‌ మార్షల్‌ ఏపీ సింగ్‌ తో తాజాగా సమావేశమయ్యారు.
Read more...

Minister Kondapalli Srinivas: అభివృద్ధి, సంక్షేమం చంద్రబాబుకు రెండు కళ్ళు – మంత్రి కొండపల్లి…

Minister Kondapalli Srinivas : అభివృద్ధి, సంక్షేమం ముఖ్యమంత్రి చంద్రబాబుకు రెండు కళ్ళులాంటివని ఏపీ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ అన్నారు.
Read more...

Goa Temple Stampede: గోవా లైరాయ్‌ ఆలయంలో తొక్కిసలాట ! ఏడుగురు భక్తులు మృతి !

Goa Temple Stampede : గోవాలోని శిర్గావ్‌మలో గల లైరాయ్‌ ఆలయంలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఏడుగురు భక్తులు మృతిచెందగా... మరో 50 మంది గాయపడ్డారు.
Read more...

Minister Nara Lokesh: నమో దెబ్బకు వంద పాకిస్తాన్లు వచ్చినా తోకముడవటం ఖాయం – మంత్రి నారా లోకేష్

Nara Lokesh : ప్రధాని నరేంద్ర మోదీ కొట్టే దెబ్బకు... వంద పాకిస్థాన్‌లు వచ్చినా తోకముడవటం ఖాయమని మంత్రి నారా లోకేష్ అన్నారు.
Read more...